Skip to main content

Full text of "PRATAPARUDRA CHERITRAM"

See other formats


య... 


we గ్‌ 


ae వల టం 


( 


స 


ఏకా, వునాథుని 


ul 


సంపాదకుడు 


డా॥ సి. వి. రామచం|దరావు 


PRATAPARUDRA CHARITRA: A Prose work 
containing th. History of Kakatiya Dynasty 
by Ekamranatha of l6th century A. D. -Edited by 
Dr. C. V. Ramachandra Rao, Reader inHistory, 
V. R. College, Nellore 

ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమి 

హైదరాబాద్‌ -500 004 


పథమ ము|దణ : 1984 


(పతులు వ్‌ 2000 


Peer 


చెల : రూ. ర్‌.50 


పతులకు : 
ఆం(ధ|ప్రదేళ్‌ నాహెత్య అకాడమి 
కళాభవన్‌ , సెఫాబాద్‌, 
హెదరాజాద్‌ -500 004. 


మువణ ; 
సహజ ప్రింటర్స్‌, 


1-7-166, బాకారం, ముషీరాబాద్‌, 
హైదరాబాద్‌-600 048. 


తెరి పలుకు 


వశ రా 


సువిశాలమైన తెలుగునేలను ఒక గొడుగు కిందికి తెచ్చి, 
తెలుగు సంస్కృతిని నూత్నాలంకృతులతో కై సేసిన కాకతీయ రాజ 


న్యులు గణపతిదేవ చ, కవి, రు, దమదేవి, [పతాపర్ము నదేవ చకవ ది, 
టు వాలి టు - 


ఈ మహితాత్ముల చరితనూ, వంశోత్ప త్తినీ, దంశాగు చరితాన్ని, 
అభ్యుదయాన్నీ, పరిపాలన క్రమాన్ని, |పజానురంజఉనాన్నీ, తెలుగు 
పజలకు తెలియ జేయడానికి వెలువడిన మొటముదటి వచనరచన' 


ఏకా|మ నాథుని“ (ప్రతాపరు దచరి తం" 


దేశచరి తకూ, సాంఘిక చరి తకూ, భాషాచరి తకూ విలువై.న 

అంశాలను అండిస్తుశ్చ ఈ (గంథానికి సంపాదక త్యం వహాొంచి, విజ్షాసి 
అతి గ్రా లో 

పదమైన పీఠికను సమకూర్చి అకాడమీతో' సహకరించిన డా. సి. పి. 


రామచం| దరావుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ను. 


హైదాబాదు ఇరివెంటి కృష్ణమూర్తి 
తేదీ. 121.1984 కార్యదర్శి 


అన కవమణీక 


విషయసూచిక 


పతాపరుద చరిత - తొలి తెలుగు చార్మితక వచన రచన 
ఏక్నామ నాథుడు _ (పథమాం(ధ చరి తకారుడు 

ఏకా! మనాథుని గుర్తింపు, ఉనికి, మనికి 

ఏకా మనాథుని గురువు నాగనాధుడు 

[వతాపరు[ద చరిత్ర రచనాకాలము 

(పతాపరు[ ద చర్మిత - చార్మితకాధారము 

(వతాపరు[ద చరిత _ ఆంధవచన వాజ్మయము 
[పతాపర్ముదొ చర్మిత . భాషావిశేషాలు 

(ప్రతాపరు ద చర్మిత - వూర్వముుదణలు య (వాత్యపతులు 
(పస్తుత మ్య్ముదణ 

సూచికలు 

(శ్రీమ్మత కాపర్మద చర్మిత్రము 

కాక తిరాజుల వంశచరి[త 

సోమదేవఠాజ వృత్తాంతము 

మాధవవర్మ జననము 

మాథవపర్మకు బద్మా క్షీ దేవ్మిపత ్థకషమై వరంబిచ్చుట 


ఇ 


మాధవవర్మ పద్మాక్షీ వరంబున గల్గిన సేనలతోందల్లి చెంతకు వచ్చుట 
మాధవవర్మ మాభవళర్మ యాజ్ఞచె దాను రాజ్యంబు పరిపాలించుట 
మాథవవర్మ సింహాసనం బెక్కుట 

పద్మ సేనుండు సింవోసనం బెక్కుట 

వెన్నమరాజు సింహాసనం బెక్కుట 

పొరికి వెన్నమరాజు సింహాసనం బెక్కుట 

గుండమరాజు సింహాసనం బెక్కు ట 

ఎరుకుదేవఠాజు సింహాసనం బెక్కుట 

కుంతలి దేవి రా జ్యంబు చేయుట 

ఎతుకుదేవ రాజునకు భువనై క మల్లుండను కుమారుడు గలుగుట 
భువనై శ మల్తుండు సింహాననం బెక్కుట 

భువనైక మల్టుని వివాహము 

వీరనరసింహ రాయలు శ్రీరంగ మదేవి కరణమిచ్చి పంపుట 
భువనై క మల్లుడు హనుమకొండ | వవేశించుట 

వెంకట నాథుడు యుద్ధమునకు బయలు దేరుట 

శ్రీరంగ మదేవి యుద్ధంబు నివారిం పట 

భువనై క మల్చుడు (బాహ్మణుల క్యగహారము లిచ్చుట 

వేంక టనాథుడు హనుమకొండకు వచ్చుట 

[(తిభువనైై క మల్చుండు సింహాసనం బెక్కుట 

కాకత్మిపోలరాజు సింహాసనం బెక్కుట 

కాక త్మిపోలరాజునకు సువర్ణమయంబగు శంభులింగంబు కనబడుట 
కాకతి ప్రోలరాజు ఓరుగల్లు పురఠబు నిర్మింప (జేయుట 

రుదుని చరిత 

మహాదేవరాజు చరిత 


లం 


vi 
దాన పరి గవణమున దూదికేశన విన్నయ్య |బహ్మ రాక్షసుడగుట 
రుదమహారాజు తన తం్యడియగు కాకతి (పోంరాజును జంవుట 
రుదమహారాజు పట్టాభిషేక ము 
రుద మహారాజు సింహాసనం బెక్కు.3 
మహాదేవరాజు (ర్ముదమహారా జు తమ్ముడు) సింహాసనం బెక్కు.ఏ 
గణపతి రాజు సింహాసనం బెక్కుట 
తిక్కన సోమయాజి శివదేవయ్యను నీశ్యరునిగ ( జెప్పుట 
గణపతి దేవుని కృత్యములు 
గుండ(బహ్మయ్యగారి దతనివ్ష 
రాజు గుండ |బవ్మాయ్యను కొరత వేయుట 
శివుండు _పత్యశ్షంబగుట 
గణపతిరాజు కృత్యములు 
సిద్దుండు గణపతి రాజునకు పాషాజము నరికి జలధారను జూపించుట 
గణపతి రాజునకు ముమ్మమ్మయను కునూ _ర్రె జనించుట 
ర్ముదమహాదేవి రాజ్టంబు పొలించుట 
ముమ్మమ్మ గ ర్భము దాల్చి (పతాపరుదుని క నుట 
రు[దమహాదేవుని వుత్రోత్సవంబు చేయట 
నామక రణంబు చేయుట 
(వతాపర్నుదుని విద్యాభ్యానము 
_పతాపరు. ద మహారాజు సింహాననం బెక్కుట 
(పతాపర్ముదుని రాజ పరిపాలనము 
[పతాపరు.దుండు దిగ్విజయంబు చేయుట 
నానావర్ణంబుల సంఖ్య 
సోమనాథుని |పభావము 
రాజు | వతము పట్టుట - ఈశ్వర సా తాతా-ర ము 


కాళీ బుగ్గ యుత్పత్తి వ. 
|పతాపరుదుండు తనవైకి యుద్దమునకు వచ్చిన పశ్నిమ డేళాధీశ్వారుల 
టూ (ఈ te 
జయించుట షణ 


పతాపరు; దుని భటులు కటకవలభు-డని ముకుంద సుందరుని బటుకొని తదుపరి 
పతాపర్ను ఆ బట్టి 


విడుదల చేయుట ౬౧ 
క టక వల్పభ పభృతులగు రాజులు పరాజయ మొందుట ౬౧ 
ఊల్హాఖు ఖానుండు సంధి చేసికొనుట ౬౧ 
(పతావర్నుదునికి దై వళ_క్రి దొలగుట అ 
(పతాపర్మ్నుదుండు పట్టుబడుట మి 
_పతాపర్ముదుండు విద్యానాథునికి నం+ఏశీయక మును 

బహుమురఠిగా నొసంగు అః 
నరపతి రాయలు మొదలగు వారు శో తువుల సంహరించుట ౬౫ 
సులాను (పకాపరు; దుని గౌరవించుట == 
సులాను తల్లి శ ప్పి అద్దు హరి హర స్వరూవపులని” వచించుట ౬౭ 
సులాను పతాపర్నుదుని విడిచిపెట్టుట ౬.౭ 
శివదేవయ్య (పఠాపరదునితో “నీవు కై లాసంబున కెగెదవనసి” వచించుట ౬౮ 
[పతాపర్శ[దుని జూడ నేకశిలా నివాసులందలు నేతెంచుట ౬౮ 
(పతాపర్ముదుండు - భార్యయు విశా లాక్షియు స్వర్గనులగుఓ ౬క౯ా 
పతావరుదు(డు తనను గొలచిన వారినంవజీని సత్కరించుట జల 
వీరభ ద దేవుడు పట్టాభిషి కుడ గుట ౩9 
సులాను నరపకి రాయలతో సంధి చేసికొనుట 20౦ 


సులానుబాధల తొళ జాలక వీరభ| ద దేవుడు కొండ వీడున నున్న రాయల 
కడకేగుట 


(ప్రతాపరుద్ర చరిత తొలి తెలుగు చారిత్రక వచనరచన 


ఆ[పతిహత “విక మచకు”లై, “చలము ర్రిగండ” విరుదాంకీతులై , 
“దాయగజకేసరు”లై, కాక తీయవంళ మండనులై , యావదాంధదేశాన్ని నూట 
ఇరువై ఆయిదేండ్తు (కీ.శ, 1199-1828) అవిచ్చిన్నంగా పరిపాలించి, 
తెలుగు జాతి చరిత్రలో స్వర్జాధ్యాయాన్ని సృష్టించి, తెలుగువారి రాజకీయ 
సాంస్కృతిక జీవన చైతన్యానికి నిత్యద్వీవ్ల మయిన (వతీకలుగ నిలచిన అచ్చ 
తెలుగు చక్రవర్తులు గణపతిదేవుడు (క్రి.శ. 1199. 1262), రుదమదేవి 
(కీ.శ. 12621289), (పతాపర్నుదుడు (క్రీశ. 1289-1528). గణపతి 
దేవునికి వెయ్యేండ్లకు పూర్వం, ఆంధు9లయిన, శాతవాహన వంశజుల పరి 
పాలన (కీ.పూ. 271. !74లో, “అ్మపతిహతి చక్ర”, “దాక్షిణాపథపతి” 
బిరుదాలు వహించిన రెండవ శాతకర్ణి (కీ.పూ. 184-1259) కాలంలో, 
“తిసమ్ముదతోయ పీతవాహను"డని పేర్కొానబడ్డ గౌతమీవుత [+ శాతకర్ణి 
కాలంలో, దక్షిణా పథాన్నంతా వి స్తరించినవారి సువిశాలసామాజ్యంలో ఒక్‌ 
(ప్రధాన భాగంగా యావదాంధం దేశం రాజకీయ ఐక్యతను అనుభవించింది; 
మరలా అట్టి ఐక్యతను ఆంధిదేశాని కందచేసినవాడు కాకతీయగణపతి 
దేవ చక్రవర్తి; దానిని బలిష్టము కావించినది రుద (మ) దేవ చ[కవ్నర్తి; దానిని 
"పెంపొందించి కొనసాగించినవాడు [ప్రతాపర్ముదదేవచ్శకవ రిం తెలుగు వారికి 
(ప్రాతఃస్మరణీయులు, మహనీయులును అయిన ఈ కాకతీయ చక్రవర్తుల 
నుహోజ్ఞ్యల చరితను, వంశోత్ప త్రిని, వారి వూర్వీకుల (క మాభివృద్ధిని, వారి 


బి [పతాపర్ముద చరిత 
వై భవ పాభవాలను, పరిపాలనాశయాలను, [పజారంజక త్వాన్ని తెలుగువారికీ 


తెలియ చెప్పడానికి [పయల్నించిన తొలి తెలుగు చార్మితకవచనరచనే (వతా 
పర్కుద చరిత, 


కామ నాథుశు-పథనూం[ధ చరిత్రకారుడు 


ఖగోళశాస్త్రం మొదలు కామశాస్త్రంవరకు అన్ని శాస్త్ర, సాహిత్య 
(పక్రియలలో మౌరికము, (ప్రామాణిక ము ఆయిన రచనలు చెసిన పొనీన 
భారతీయులు, కారణమేదైనా, నెస్ర నిబద్ధ మయిన, (పామాణికమైన చరిత 
రచన చేయలేడు. ముస్తిమాలయిన ఆరబ్బులు కీ శ. 712లో సింధు దండ 
య్యాతతో భారతదేశంలో ఆడుగు వెళ్టుంతవరకు, మనం తెలునుకోగలిగిన 
(పాచీన) భారతదేశ చర్మిత మత వాజ్మయమైన వురాణాలలో, బౌద్ద, జైనమత 
| గంథాలలో, కవులకొవ్య పీఠికలలో ఇమిడి, . “గడ్డివామిలో నూది"”వలె వెదకి 
బయటకు తీయవలసిన విషయమై పోయింది; శాస్త్రీయ నిర్వచనానికి సరిపోయే 
చార్మి తక శచన అంటూ లేక పోయింది, (కీ.శ, పదకొండో శతాబ్దంలో, మహా 
విశేత ఆయిన మహమ్మద్‌ ఘబ్నీవెంబడి భారతజేశానికి వచ్చి, నంస్కృతభాషా 
పొటవం నంపాదించి, భారతీయ శాస్త్ర, సారస్వత (గ్రంథాలను, సంఘజీవనాన్ని 
'ఆవటోడనంచేసి, భఖొంతీయ విజ్ఞాన సర్వస్వమనదగిన *క్రిత్రావ్‌ డ్రిల్‌ .హింద్‌” అనే 
(గ ంథాన్ని రంచించి ఆల్‌. జెరూని, భారతీయుల చార్మితక స్పృహా 
దార్మిద్యాన్ని గూర్చి ఇట్టా అంటాడు; 


“The Hindus do not pay much attention to th: 
historical crder cf things; they are very careless in 
relating the chronological succession of things;and when 
they are pressed for information and are at a loss not 
knewing what to say, they invariably take to tale. 


telling’ (Sachau (Tr), Alberuni’s India, Vel. 11, p. 10) 


పతాపరు' ద చరి; త ఓ 


ఈ అభి పాయానికి మినహాయింపుగా, [కీ.శ .12ివ శతాబ్దంలో కల్తణుడు, 
నాటికి తనకు లభక్ఞిమయిన పురావస్తు, శాసన, సారస్వత ఆధారాలస్నీ పరిశీ 
లించి, ఆధునిక కాన్రీయ పరిశోధనా పద్ధతులకు, చరిత నిర్వచనానికి సన్నిహి 
తంగ కొళ్మీర దేశ చరిత అయిన “రాజత రంగిణిోని డీ. శ, 1149. 
50 లో రచించాడు; కాని కల్హణుడుకూడా తనచర్శిత రచనలో కొన్నిఅలిమానుష, 
ఆద్భుత వృత్రా ౦తాలను, అభూత కల్పనలను, అతిశయో కలను [పచెశ పెట్టి, 
ఉతమ చారిత్రక (గ్రంథ లత్షార్థిలను కొంత కించపరిచాడు. అయినప్పటికీ, 
(పానీన భారతంలో, సంస్కృతంలో రచించిన తొలి చార్మితక పద్యకావ్యం, 
క ల్లణుని రొజతరంగిణ. క ల్లణునికి ముందు “చర్మిత”లనే పేరుతో కొన్ని 
సంస్కృత గద్యకావ్యాలు వెలిశాయి. వీనిలో చెప్పుకోదగ్గవి కీ.శ. ఏడవ 
శతాబ్దంలో “సకలోత్రర పథనాథు”డయిన హర్షచ్మక వరిని గూర్చి ఆతని 
బాల్యసఖుడు, సహాధ్యాయి, ఆస్థాన విద్వాంసుడు అయిన భట్టబాణుడు రచించిన 
హర్షచర్శిత, |క్రీశ. పదకొండవ శతాబ్దంలో కల్యాణ చాశుక్య చక్రవర్తి ఆరవ 
వ్మికమాదిత్యుని (|క్రీ.ళ. 1076-1126) గూర్చి కాశ్మీర సంస్కృత మహాకవి 
బిల్హణుడు రచించిన వ్మికమాంక దేవచర్మితము. ఈ చారి తకి గచ్యుకావ్యాలను 
రచించినవారు ఆ కావ్యనాయకులకు సమకాలీనులయినప్పటికి, కావ్య నాయకులు 
సుపసిద్ధ చారిత్రక వ్య కులయినప్పటికి, వీనిలో చార్మి తక కథనము అత్యుల్పము; 
కావ్యక ల్పన అనల్స ము, 


డీ. 712లో అరబ్బులు సింధుదేశాన్ని జయించడంతో [పారంభ 
మయి, తరువాత వచ్చిన ముస్టిం దండయా తల ఫలితంగా, భారతదేశంలో 
డీ.ళ. 1206 నాటికి ముస్టిం అధికారం స్థిరమయ్యింది, ఫలితంగా అరాబిక్‌, 
పర్షియన్‌ భాషలలో, భారతదేశంలోని ముస్టిం పరిపాలకులకు సంబంధించిన 
చార్మితక వృ త్తాంతాలను ముస్టిం చర్మితకారులు సమకూర్చారు. ముస్టిం చర్మిత 
కారులు తమ చర్మితలలో తమ సుల్తానులనుగూర్చి కొంత పాక్షికంగా, అతిళ 
యంగా, (వాసినప్పటికి, వానిలో అభూతకల్పనలకు, ఆతిమానుష విషయాలికు, 
అద్భుత వృ త్తాంతాలకు తావీయలేదు. కాని హిందూరాజులకు సంబంధించి, 
క ల్లణుని “రాజతరంగిణి” తర్వాత చర్మిత ఆని అన్నివిధాలా చెప్పదగ్గ [(గంథ 
మేదీ సంన్కృత భాషలోగాని, మరి దేశ భాషలలోగాని [వాయడం జరుగలేదు. 


A ' పతాపరు, ద చరిత 
Le LL 


ఆధు?క యుగం వరకు చర్చిత [గ లథాలు [వాయడాని కెవ్యరూ తల వెట్టలేదు. 
కనుక, మన పూర్వులకు, కారణమేబై నా,చారి[తక న్ఫృహ,ద్భష్టి లోవించాయనే 
సత్యాన్ని ఒప్పుకొన్న ప్పుడు, సంవూర్ణంగా చర్మిత నిర్యచనా లక్షణాలకు సరిపడే 
రచన కాకపోయినా, దాని దరిదాపులకు రాగల [(గంథమెదై నా, భారతీయ 
చరిత రచనాకాళాన్నా వరించిన గాడొంధకారంలో వెలుగురేఖై తోనుంది; యావ 
ద్భాంత దేశానికి రాజభాష, పండిత భాషగా ఉన్న దేవభాషలోనే చరిత రచన 
మృగ్యమైనప్పుడు, దేశభాషలలో అట్టి [పయత్నమేచైనా జరిగిం టే, అది 
చరిత రచనాకాళంలో వెలుగురేఖగానేకాదు, వెలుగురేడై కూడా వెలయకలదు. 
అట్టి ఒక చరిత రదనో [పయత్నాన్ని తెలుగుభాషలో తొలిసారిగాచేసి కత 
కృత్యుడై న [ప్రథమాంధ్ర చర్మితకారుడు ఏకా మనాథుడు. అతని [ప్రయత్న 
ఫలిత మే తొరి ఎలుగు చక్రవర్తులు, చలుగజాత వెలుగలు అయిన కాకతీయ 
రాజన్యుల కమనీయ, “పుణ్య” చర్మితగా రూపొందిన _పతాపరు[దచరి త. 


ఏకా[మనాథుని గు ర్రింపు, ఉనికి, మనికి 


తెలుగభాషలో తొలి చర్మితకారుడై న ఈ వక్మామనాథుడు ఖచ్చితముగా 
గుర్తింప వీలుకానివ్య క్రి. ఇతని గర్రి-వు, (ప్రతాపర్ముదా చరిత్రలోని కొన్ని 
విషయాలు ఆధారంగా ఊహాపోహలవై ఆధారపడింది. ఏకామనాథుడు (ప్రతాప 
రుద చర్మిత రచనను ఇలా | పారంభించాడు; “ట్ర సర్యదెవతా మయుండును 
శ్రి శంభులింగంబునగు నీళ్వురుని బూజించి నాగనాథుని యడుగులకు వెజక్కీ 
ఏకాం బినాథుండను వాండొక పుణ్యక థను నిటుల వచింప నా౭ంభిరిచె'. ఇచట 
ఏకా మనాథుడు వూజించిన శంభులింగంబు కాకతీయుల ఆరాధ్యదై్దై వమైన 
స్వయంఖూదేవ లింగ మే అయిన, ఏకా[మనాథుడు ఓరుగంటి (వరంగ ల్లు)వాడనో 
లేక ఆ మండలమందలి వాడనో తలచాలి. కాని ఈ విషయం అవును, కాదు, 
అని చెప్పడానికి ఎట్టి ఆధారాలు లేవు, అంతేగాక ఇచట ఏకా మనాథుడు చేసిన 
పూజ మానసిక పూజ అయి ఉండవచ్చు. కాని ఇంత భక్తి శ్రద్ధలతో కాకతీయుల 
చర్మితాన్ని [వాయడానికి పూనుకొన్న ఏక్రా మనాథుడు ఓరుగంటి వాడో లీక 
ఆ మండలంవాడో ఆయి ఉంటాడనుకోవడం ఆసమంజసంకాదు. ఏక్మామనాథుడు 
పతాపరుద్ర చరిత్ర తప్ప, మరే రచన చేసినట్టులేదు. 


బకామనాథుని గురువు నాగనాథుడు 

ఈళ్యర పూజ తర్వాత ఏక్మామనాథుడు నోగనాథుని అడుగులకు మొక్కి. 
తన రచన నారంభించాడు. ఈ నాగనాకుడు తన గరువని స్పష్టంగా చప్ప 
లేదు; సందర్భాన్ని బట్టి నాగ నాథుడు ఏకా మళాథుని నర్రువయి. ఉండవచ్చునను 
కొంటున్నాము. రచయితలు తమ గరువునో, ఇష్టదై వాన్నో, లేక ఇద్దరినో 
స్మరించి స్తుతించి శమ రచనలను [పారంభించుట సంప్రదాయం. కాని ఈ నాగ 
నాథుడు కూడా ఏూమనాథునివలె అజ్ఞాత వ్య_కి ఆయినందువల్ల, ఇతని గుర్తింపు 
కూడా ఉహాపోహలమీద ఆధారపడినదే. ఆంధవాజ్మయ చర్మితలో పశుపతి 
నాగనాథుడొకడున్నాడు. ఏకా| మనాథుడు పేర్కొన్న నాగనాధుడు ఈ పశుపతి 
నాగ నాథుడై ఉండవచ్చును అని ఒక ఊహా. (ప్రతాపర్నుద చర్మితలోని అంతః 
సాశ్యాలు ఆధారంగా నిర్హయించగల దాని రచనాకాలం. ఆం[ధసాహిత్యచర్మిత 
కారులు నిర్ణయించిన పశుపతి నాగనాథుని రాలానికి దరిదాపులలోఉం టే, ఏక్కామ 
నాథుని గురువై న నాగనాథుడు పశుపతి నాగనాథుడే అయి ఉంటాడనడానికి 
అభ్యంత రం ఉండబోదు. కాని అట్టి సమన్వయం కుదరదు. 


_ వథపతి నాగనాథుడు సంస్కృతంలో మదనవిలానభాణము, తెలుులో 
విష్ణుపురాణము. రచించాడని తెలుస్తుంది. విష్ణుపురాణాన్ని లెనిగించినవారిలో 
నాగనాథుడే మొదటివాడు; కాని నాగనాభుని విష్ణుపురాణం నేటికీ అలభ్యం, 
పేరునుబట్టి పశుపతి నాగనాథుడు శై వుడనుకోవాలి. నాగనాథుడు శ్రెవుడై నప్ప 
టికీ, విష్ణవురాణం [(వాయడంచేత, ఆతడు పాల్కురికి సోమనాథాదులవల వీర 


శైవుడుగాక, బమ్మెరపోతన, ఎ(రా్నాపగడలవలె సామాన్య 
శె వుడై ఉండవలె. సాహిత్యచరితకారులు ఈ నాగనాథునీ రాచకొండ వెలమ 


పభువై న అనపోతనాయని (|క్రీ.. 1961-1884) అయ్యనవోలు శాసనంలో, 
దాని రచయితగా, “ఇతి శ్రీ క్రాన్ధిక్ష (బహ్మర్షి గో త జనునా పశుపతి పండిత 
వు తేణ నాగ నాథక వినాలిభిత మిదం శాశ్యత[పతిష్ష మస్తు”, అని వర్ణింపబడ్డ 
నాగనాధునిగా గు_్ధించారు. అయ్య నవోలు శాసనం శాలివాహన౪కం 189] 
(క్రీశ. 1869)లో [వాయబడింది. ఆందుచేత పశుపతి నాగనాథుడ.. (8. క 
4 నలు ఇరుగా గ & స 

14వ నం బ్దంలో, కాక తీయ సా్మమ జ్య పతనం (డ్‌. 1428) తర్వాత 


నో ఖో అల్లో గర / జ 
జ్ర | పతాపరు[ద చరిత 


యాభై ఏండ్లయినా (బతికి ఉండాలి, [పకాపర్ముదుని కాలం (1289. 1828)లో 
కూడా- బాలుడుగానో, యువకుడుగానో ఉండవచ్చు. ఈ నాగనాథుడే ఏక్నామ 
నాధుడు పేర్కాన్న నాగనాథుడయితే, నాగ నాథ ఏకా మనాథుల మధ్య ఆంత 
రము 50 ఏండ్డనుకొన్నను, ఏకా మనాథునికాలం కీ.శ, 1869 + 560= 
కశ, 1419 అవుతుంది. కాని |పతాపరు[ద చరిత్రలో విజయనగ రచ కవ ర్తి 
నరసింహరాయలను పేర్కొని ఉండడంచేత, పతాపరు[ద చరిత్ర పేర్కొన్న 
ఈ వీరనరసింహరాయలు, సాళువ నరసింహరాయలు (|కీ.శ. 1485. 14౪0) 
ఆయినా లేక కృష్ణ దేవరాయల సోదరుడు వీరనరసింసారాయలు (కీ.శ 
1506. 1509) అయినా, ఆది (కీ. శ. పదహారవ శతాబ్దం పథమ పాదానికి 
ముందు [వ వాసి ఉండడానికి వీలులేదు.* అంటే పశుపతి నాగనాథునికి, ఏక్మామ 
నాథునికి "వర్య, అయినవోలు శాననకాలం (కీ.ళ. 1869) నుండి లెక్క 
వేసినా, సుమారు 150 ఏండ్ఞ (క్రీ.శ. [5825-1869 156) అంతరం 
ఏర్పడుతుంది. అందుచే ఏకా! మనాథుడు పేర్కొన్న నాగనాథుని అయినవోలు 
శాసనక ర్త అయిన వవపతి నాగ నాథునిగా గుర్తించడానికి వీలులేదు. ఏకా[మ 
నాథుడు పేర్కొన్న నాగనాథుడు నేటికి గుర్తించడానికి వీలుకాని వ్యరి, 


(పతాపరు[దచరి త్ర రచనాకొలము 


(పతాపర్ముద చరి, (తలొమ్హ మనాథుడు ఆంధధదేశ చర్మితలోఆ= _ కయ. ఆ 
చర్మితలో | పనిద్దులై న వ్యక్తులను, కొందరిని,కాక తీయ పతాపర్నుదుని కాలానికి 
(| | కీ.ళ. 12890 1828) తర్వాత ఉన్నవారిని కొందరిని పేర్కొని, వారిఘనకార్యా 
అను గూర్చి తాను, ఒప్పుగానొ, తప్పుగానో, తెలుసుకొన్న విషయాలను మనకు 
అంఏంచాడు. ఇతడు చెవిన ఈ విషయాలు, కొన్ని, మనకు . శాసనాది ఇతర 
ఆధారాలవల్ల నిర్ధారిత మైన కొన్ని చార్మితక సత్యాలకు విరుద్ధలగా, కాలవ్యతి 
రి క్తంగా, వూర్వభవిష్యక థనాలు (anachronisms) గా ఉన్నాయి. ఏకా[మ 
నాథుడు పేర్కొన్న ఈ వారి తక వ్యక్తుల, వారికి సంబంధించిన సంఘటనల 

ps చేయగలిగితే దానినిబట్టి ఏకా మనాథునికాలాన్ని= | (పతావరుద 
చరిత రచనా కాలాన్ని నిర్ణయించిడానికి సాధ్యమవుతుంది. 


పతాపరు[ద చరిత 7 


ఏకా[మనాథుడు చెప్పిన ఇట్టి విషయాలలో ఒకటి, కాకతీయ రాజైన 
భువనై కమల్లుడు, దక్షిణదేశం'బేలు వీరనరనింహరాయని నగరమైన. విజయ 
నరరమును ముట్టడించి, ఆంద్యుపవేశించగా, వీరనరసింహుడు అతనికి లొంగిపోయి, 
తన చెల్టెలైన శ్రీ రంగమదేవినిచ్చి పెండ్లి చేయుట. భువనైక మల్దుని తండి 
ఆయిశ ఎటుక' దేవరాజుకూడా, “చతురంగ బలంబు=తో విజయనగ రంబ్బుపై 
వెడలి యా రాష్ట్రం బేలు వీరనరసింహరాయల గెలిచి యతనిచే నప్పనంబులు 
గె కొని నట్టు [పతాపరుద'ము చెప్తుంది. ఆంతేగాక , భువనై క మల్లని చర్యకు 
పతీకారంగా, వీఠనద సింహుని కుమారుడై. న వేంకటనాథుడు హనుమకొండ ప్రై 
దండె_్తినట్టు, భువనై క మల్దుడు అతనిని భాంతపరచి, గౌరవించి, తన కూతురైన 
పాంచాలినిచ్చి వెండ్లిచేసినట్టు కూడా తెలుపుతుంది. భువనైక మల్లుడు శాలీవాహన 
శకం 792 (|కీ.శ.870) నుండి కాలివాహనళకం 818 (కి.శ,కిశిరి) వరకు 
ఇరవై. ఆ రెండ్డు రాజ్యం పొలించినట్టు (పతాపరు ద చర్మిత తెలువుతుంది.. ఈ 
. భువనైక మళల్లుని, కాకతీయ శాస రాలవల్స మనకు తెలియవచ్చిన జాకతీయ పాలకు 
లలో, మొదటి. [ప్రోలరాజు (కీ.శ.1052-1076) గా, అతని తండ్రి అయిన. 
ఎలుక దేవరాజును మొదటి బేతరాజు (కీ.ళ.1000. 62)గా గుర్తించడానికి వీలవు, 
తుంది.2. ఈ భువనై. కమల్లుని కాలంలోనే గాకుండ కాకతీయ [పకాషర్ముద 
చ[కవర్హి కాలంలో కూడా, [వతాపరు[దునికి ఢిల్రీసుల్తానుకు మధ్య జరిగిన. 
యుద్ధాలలో, విజయనగర పాలకుడైన. నరపతి రాయలు, అతనికీ ఎనలేని. 
సహాయం చేసినట్లు. దానికీ కృతజ్ఞతగా (పతాపర్నుదుడు, తాను స్వర్గన్థుడయ్యే 
దానికి కొంతముందుగా, తన కూతురైన ర్ముదమహాదేవిసి నరపత్‌ రాయులకిచ్చి 
వెండ్రిచేసి, ర్‌. కొట్ట సువర్షంబులు కృష్ణానది మేరగా దక్షిణదేశము ఆరణముగా 
ఇచ్చినట్లు, (పతాపర్ముద చర్మిత తెలియజేస్తుంది. | పతాపరు దుడు, శాలివాహన. 
శకం 1205 (|కీ.శ.1268ి) నుండి శాలివాహనళకం. 1288. (కీ.శ.1860)/ 
i291 (కశ. 18689) వరకు. పాలించినట్లు. పతాపరుద చరిత. చెప్పుంది.. 
కాకతీయ. రాజులు మొదటి బేతరాజు కాలంనుండి. | పతాపర్నుదుని కాలంవరకు 
విజయనగర పాలకులతో సంబంధ, బాంధవ్యాలు. కలిగి ఉన్నట్టు (ప్రతాపర్ముదో 
తెలియజేస్తుంది. 


ర్‌ పతాపర్ముద చర్మిత 


ట్‌ 
విజయ (విద్యా) నగర నిర్మాణం శ్రీ విద్యారణ్య మునీం(దుల (పోళ్సా 

హంతో డ్రీళ. 1886 లో మొదటి హరిహర రాయలు (శ. 1885 /6- 
1శిర్‌లి) పారంభించినాడ నేది పరికోధనా ఫలితంగా చరిత కారులఅంగీ క రించిన 
సత్యము. కాకతీయ (పతాపరుదుని కాలం (క్రీ.శ. 1289-1828) తర్వాత 
ఉండిన ఏకా|మనాథుడు, అతని లక్క [పకారమే, (ప్రతాపరు[దునికి నాలుగు 
వందల ఎండ్రముందున్న భువనై మల్లుడు, విజయనగరం ఏలే వీరనరసింహ 
'రాయలవై దండెత్తి పోయినాడని చెప్పి చర్మితకు తీరని అపచారం చేశాడు. 
ఇట్టా [వాయడంలో ఏకామనాథుని ఊద్దశం, కాకతీయ రాజన్యుల ధైర్యశార్యా 
లను అతిశయింప చేయడం ఆయి ఉండవచ్చు, కాని ఇట్టా (వాయడం, చర్మిత 
కారుడుగా, అతడు చేసిన క్షమింపరాని నేరం. 


- వినయనగర చర్మితలో ముగ్గురు వీరనరసింహులు ఉన్నారు. ఓకడు 
సాళువ వీరనరసింహుడు (క్రీశ, 1485-1490): రెండవవాడు సాశువవీర 
నరినింహుని కుమారుడు ఇమ్మడి నరసింహుడు (కీ.శ. 14890-1606): ఇతడు 
బాలుడయినందు వర్ణి, ఇతని కాలంలో శ్రీకృష్ణదేవరాయల తండి అయిన నరసా 
నాయకుడు రాజ్యాధికారం నెరపాడు; మూడవవాడు ఈ నరసానాయకుని 
కుమారుడు, కృష్ణదేవరాయల అన్న అయిన వీరన? సింహరాయలు (క. శ. 
1506_ 1909). ఇతడు సాళువ ఇమ్మడి నరసింహుని |క్రీ.ళ.1506 లో చంపి, 
రాజ్యానికి వచ్చి, విజయనగర నింహాననం వై తుళువ వంకాన్ని స్థాపించాడు. ఈ 
ముగ్గురు నరసింహులలో (పసిద్ధుడు సాశువ నరసింహుడు. ఇతనిని బట్టి, ఇతని 
తర్వాత వరుసగా రాజ్యమేలిన నరసింహ నామధేయులను బట్టి, విజయనగర 
స్మామాజ్యానికి విచ్చేసిన విదేశీయులు, ఆ సా మాజ్యాన్ని “కింగ్‌ డం ఆఫ్‌ 
నర్చింగ” (Kingdom of Nar synga) అనే పేరుతో పిలవడం జరిగింది. 
ఎకామనాథుడు (పతాపచరిితలో కే బరొ_న్న వీరనరసింహుడు నూటికి తొంబై 
పాట్ల, సాళువ నరనింహుడే అయి ఉండాలి, అట్టుకాక కృష్ణదేవరాయల అన్న 
అయిన వీ నరసింహు డయితే, ఏకా మనాథుడు వీరనరసింహుని తర్వాత ఏ 
కొంతకాలం |బతీకి ఉన్నా కృష్ణదేవరాయల పేరు విని ఉండక పోడు. ఏమైనా, 
ఏకా మనాథుడు పకాపర్ముద చరిత్రలో పేర్కొన్న విజయనగర పాలకులె 


_పతాపరు ద చర్మిత 9 


వరై నా. వారందరూ నరసింహ నామథేయులే కాబట్టి, అతడు ఈ నరనింహుల 
తర్వాత వచ్చిన విజయనగర రాజులలో ఒక్కరిని పేర్కొనక పోవడాన్ని బట్టి. 
అతడు | పతాపరుద చరితను కీ.శ. 1490-1509 ల మధ్య (వాసినాడని 
చెప్పడంలో, వి|పతిప ర్తి ఉండబోదు. అంటే అతడు ఆ [గంథాన్ని (కీ.శ 15వ 
శ తొబ్దం చివరి దశకంలోనో,లేక 18వ శతాబ్దం మొదటి చశకంలోనో |కాశాదని 
చెప్పవచ్చు. 

వె పతిపాదనను కాదని, (పతాపర్ముద చర్మిత రచనా కాలాన్ని, ఇంకా 
ముందుకు పొడిగించగల వ్యక్తుల, సంఘటనల [వస్తావన, ఆ [గంథంలో ఉండి. 
కొని ఈ వ్యక్తుల. ఈ సంఘటనల గుర్తింపు, వాని కాలనిర్ణయం, పూర్తిగా 
ఉహాపోహల మీద ఆధారపడి, ఇద మిత్థమని, వానిని గూర్చి గట్టి నిర్ణయాలు 
చేయడానికి వీలుకావడం లదు. వానిని ఈ [కింద చర్చిస్తాం. 

1) విజయనగర పాలకులలో, వీరననరసింహరాయలకు వేంక టనాధుడను 
పేరుగల కుమారుడొక డున్నట్లు, ఏక|మనాథుడు చెప్పాడు. విజయనగర 
చర్మితలో పీఠనరసింహ రాయల కుమారుడై న వేంకటనాథుడనే వాడు లేడనేడి 
అందరికి తెలిసిన విషయం. విజయనగర పాలంకులలో “వెంకట శ బ్దంతో 
[ప్రారంభమయ్యే పేర్లు, ఆరవీటివంశం వారిలో ఉన్నాయి, తుళువ వంశం 
వారిలో, కృష్ణదేవరాయల తమ్ముడైన ఆచ్యుత దేవరాయల కుమారుడు వెంక ఓ 
పతి రాయలు ఒకడున్నాడు; కాని ఇతడు, బాలుడుగా ఉన్నపుడే చంప 
బడ్డాడు. అందుచే [పతాపర్ముద చర్మిత పేర్కొన్న వేంకటనాథుడు, ఆరవీటి 
వంశంలో ఇట్టి నామ సామ్యంగఅ మొడటి రాజు, (రెండవ) వెంకటపతి దేవ 
రాయలు (కీ.శ. 1586-1614) ఆయి ఉండవచ్చు. 


2) పతాపర్మువ చరిత కటక పాలకుడుగా ముకుందసుందరుడనే వాడిని 
పేర్కొంది. ఈ కటకం నేటి ఒరిస్సాలోని కటక్‌ . కీ.శ. 1560 నుండి 1565 
వరకు, కశింగోత్క-శాలను, కటకం రాజధానిగా తెలుగువాడయిన బాహుబలం ఎ 
ముకుంద గజపతి అనేవాడు పరిపాలించాడు. కొంత నామ సామ్యాన్ని బట్టి, 
_పతాపర్నుద చరిత పేర్కొన్న ముకుందో సుందరుడు, ఈ ముకుంద గజపతి 
(కీ.శ, 1560. 1566) అయి ఉండవచ్చు. 


10 ; పఠాపర్యున చర్మిత 
be oo 


నీ) _పతాపరుదునికి వీరభ్మచుడనే కుమారుడున్నట్టు (పతాపరుుద 
_ చర్మిత తెలుపుతుంది. కాని [పతాపరుదునికి వీరభ పడనే కొడుకున్నట్లు తెలిపే 
ఇతర ఆధారాలేమీలేవు. |క్రీ,ళ, 1497 నుండి 1646 వరకు రాజ్య ంచేని, 
కళింగోత్క శాలనేగాక, తీరాం ధాన్ని, తూర్పు తెలంగా ణాలను పొలించిన గజపతి 
[పతాపరుదునికి వీరభ్మదుడనే ఓక్‌ కుమారుడున్నాడు. ఇతడు కొండవీటి దుర్గ 
పాలకుడుగా ఉండినాడు. కీ.శ. 1516లో కృష్ణదేవరాయలు ఈకొండ వీటిని 
జయించి, వీరభ్యదుని. పట్టుకున్నాడు; తర్వాత ఇతడు కొంతకాలం క ఫప్టదేవ 
రాయల కొలువులో ఉన్నట్టుకూడా తెలుస్తుంది. [పలాపర్ముదచర్శిత, వీరభ్మదుడు 
నుల్తానువెదే బాధలు తాళజాలక, కొండవీడు కడనున్న రాయల వద్ద రేగినట్టు 
చెప్తుంది. దీనినంతాబట్టిచూస్తే, ఏకా మనాథుడు, (పతాపర్నుదగ జపతి తనయుడైన 
వీరభ్మదుడిని గూర్చివిని, అతనిని కాక తీయ (పతాపర్నుదుని తనయుడిగా చ్నితించి 
నట్టున్నాడు. 


_ 4) పతాపర్ముదచర్శిత, (ప్రతాపరుదుడు తనకూతురు ర్ముద్ర(మ దేవిని, 
విజయనగ ర పాలకుడైన నరపతిరాయలకిచ్చి వెండ్డిచేసి, “5కోట్ట సువర్ణం 
బులును కృష్ణానది మేరగా దక్షిణదేశం బరణంబిచ్చి” పంపిన విషయం వైన 
పేర్కొన్నాము. ఇలాటి నన్ని వేశం దక్షిణభారత దేశచరితలో ఒకో టేఒకటి 
ఉంది. అది |పతాపరు దగ జపతి, కృష్ణదేవరాయల చేతిలో ఓడి, అతనికి శన 
కూతురునిచ్చి వివాహంచేసి, కృష్ణకు దక్షిణంగా ఉన్న దేశమంతా, రాయలకు 
దత్తంచేూడు. ఇది (కీ.శ. 1516 _ 17లో జరిగింది, 


ల్‌ ఆంధ సాహిత్యచర్మితలో (పసిద్దులిన వ్యక్తులలో, (పతాపర్నుదునికి 
సమకాలంతో ఉన్న వారిలో, ఏకా మనాథుడు మొల్తను పేర్కొన్నాడు, కాసి 
ఈమొల్ట రామాయణం వచన కావ్యంగా [వానిందని చెపాడు. దీనినిబటి, ఏకా మ 

న వ న దః ఒకట్ట! 
నాథుడు మొల్ల పేరు విన్నాడు కాని, ఆమె కావ్యాన్నీగూర్చి ఆతనికి. సరిగా 
తెలినినట్టులేదు.. మొల్ల తన రామాయణమంద్రలి పూర్యక విస్నుతిలో, పదిహేనవ. 
శతాబ్ద్బంవాడై న (శ్రీనాథుని పేర్కొని ఉండడంచేత, ఎట్టిపరిస్థితిలోను, మొల్ల 
(పతాపరుదుని కాలంలో ఊండడానికి వీలులేదు. మొల్ల పదహారవ శతాబ్రం 
పూర్యార్థంలో కృష్ణదేవరాయలకాలం (క్రీశ. (1509 _ 1680) లోనో, లేక 


శో 
'పతాపరు;ద చది త il 


కృషదేవరాయల తర్వాత, ఆ శతాబం ఉఊతరారంలోనో ఉన్నట్లు విమర్శకులు 
(>) యి ఆని ఖై యా 
భావించారు.౨ 


6) ఈ వై చెప్పిన (పతాపరుద చర్మితలోని అంత :స్స్ఫాజ్యులుగాక , దాని 
ర చనాకాలనిర్భయానికి, | పఠాపర్ముదచర్శిత తర్వాత (వాసిన మరొక తెలుగు 
చార్మితక వచనకావ్యం, “రాయవాచకం” కొంత ఉపయోగపడుతుంది. రాయ 
వాచకాన్ని విశ్యనాథనాయనయ్య వారి స్థానాపతి [వాశాడు. దానిలోని అంతః 
స్సాతాలు ఆధారాలుగా, దానిని (కీ.శ. 1592 _ 1602 లమధ్య [వాసి ఉండ 
వచ్చునని, స్థూలంగా దాని రచనాకాలాన్ని నేను నిర్ణయించాను.! రాయవాచకంలో 
“ఢిల్టీలోనున్న పతాపరుదుని వృత్తాంతము” అనే ఒక శీర్షిక ఉంది. రాయవాచక 
కర్ర ఈవృత్తాంతాన్ని, (పతాపర్ముద చర్మితలోని “నులాను (పతాపర్నుదుని 
గౌరవించుట” ఆనే అంశ ం|కిందడన్న విషయాన్నిచూచి వాసిఊండవచ్చునని 
చెప్పడానికి అవకాశంఉింది. 


పెచర్చలోని వివిధాంశాలనుబట్టి; ఏకాామనాభుడు కృష్ణదేవరాయల 
కాలంలో, అటుత ర్యాతకూడా చాలాకాలం ఊండి, (పతాపర్ముద చరితను రచిం 
చాడని చెప్పడానికికూడ అవకాశంఉంది. కొని కృష్ణదేవరాయల కొలంలోకా ని 
అటుతర్వాతకాని, ఎంతవరకు (పతాపరు[ దరచనాకాలాన్ని తీసుక వెళ్లవచ్చుననే 
విషయం, వెనచెప్పిన విషయాలనంతా నమీక్షించి, ఎవరికి వారు నిర్ణయించుకో 
వలసి ఊంటుంది. దీఎనిరెండవ వెంకటపతీదేవరాయలకొలం (కీ.శ .1566- 1614) 
వరకు తీసుకొనిపోవచ్చు. కాని ఇట్లాచేయడంలో ఒక చిక్కును విడదీయాలసి: 
ఉంటుంది. వక్మమనాథుడు. కృష్ణదేవరాయలకాలం ((కీ.*ళ. 1509 _ 1580) 
తర్వాత చాలకాలం ఊన్న వాడయితే, విజయనగర చర్మితలో సు పసిద్దులన 
క ఫప్టదేవరాయలనుకాని, ఆతని తర్వాత వచ్చిన అచ్యుత దేవ రాయలనుకాని, 
సదాశివరాయలనుకాని, ఆశియరామరాయలనుకాని  పేర్కొనక విజయనగర 
రాజులలో నరసింహ నామధేయులనుమా[తం పేర్కొనడానికిగల కారణం మనం 
చెప్పాలని. ఉంటుంది. అందుచే మనం | పస్తు తానికి [పతాపర్ముద చర్మితను 
ఏకా మనాథుడు వైనచెప్పినట్టు క్రీశ. 1409 _ 1509 లమధ్య ఆంటే, 


పదిహేనవ శతాబ్ది చివదిదశక ంలోనో, పద హారవశ తాబ్దం (పథ మదళకంలోనో 


1 2 (పతాపరు ద చర్మిత 


(వాడని అనుకోవాలి, ఇంతకన్నా సూక్ష్మంగా దాని రచనాకాలాన్ని 
తెల్పడానికి ఆధారాలు లేవు. 


(పతాపర్ముద చర్మితలోని భాషకూడా వైకాలనిర్హయాన్ని కొంత బల 
పరునుంది, పదహారచ శతాబ్దం చివర (వాస్‌నదని భావించబడే రాయవాచకంలో 
మారు యాభై డాకా సారసీపదాలు ఉన్నాయి.! | పతాపర్ముదచర్శితలో 
“సులాను”, “సరదార్లు అనే రెండు పారసీపదాలే కనిపిస్తాయి. దక్షిణభారత 
దేశంలో, ఆంధ్రదేశంలో. కృష్ణదేవరాయల తర్వాత , ముఖ్యంగా రాక్షస 
తంగ డియుద్ధం (క్రీశ. 1565) తర్వాతనే, ముస్టిములతో సంపర్కం, వారి 
(పాబళ్యము ఎక్కువయి, తెలుగు భాషలో ఫారసీపదాలు ఎక్కువగా చోటు 
చేసుకొన్నాయి. 


(౯ 


నలో 


1869లో నరేందనాథ సాహిత్య మండలి, తణుకువారు [ప్రచురించిన 
“పతాపరుద చరితము, ను చదివి, _(స్రతాపర్నుద చరిత రచనాకాలనిర్ణయం 
చెయ (ప్రయత్నించే పరిశోధకులను, ఆ అచ్చు పతిలోని ఒకపొరపాటు పూర్తిగా 
తప్పుదారి పట్టించె అవకాశండఉంది. దీనిలో 79వుట, 17ప పంక్తిలో, | పతాప 
ర్కుదచరి త్ర ఏ ఇతం వాత _పతులలోకాని, ఆచ్చు [పతులలోకాని కని టిప్పు 
సులానుపె పరును చేర్చారు. ఇది శఉమింపరాని అచ్చుపొం పాటు, ఈ ఒక్కా అచ్చు 
పొరపాటునుబట్టి, వ విమర్శికుడై నా, కొంత అజా గతతో, ఏక్మామనాథ్రుడు 
టిప్పుసుల్తానుకాలం (|క్రీ,ళ. 17628 _ 1789) లోనో, అటుతర్వాతనో, 
(పతాపర్ముదచరి తను రచించాడని వాదించే అవకాశం ఉంటుంది. ఈ 1969 
అచ్చు[పళికి సుదిర్హమయిన చక్కని చార్మితకో పోద్దాతం్యవానిన శ్రీఖండవల్లి 
లక్ష్మీ రంజనంగారు, ఈవిషయాన్ని ఎందువలననో పట్టించుకోలేదు; పాఠకులను 
ఈవిషయమై హెచ్చరించలేదు. 


(పతాపరుదచరి త్ర ణు బారితతాధార ము 
ఏక్నామనాథుడు, [పతాపర్ముదచర్శ్మిత చివర, సింహావలోక నంచేన్తూ, 
ఇట్టా ఆన్నాడు; “ఇట్టి పవిత్ర చరిితనొక్కసారి తిలకింపుడు. శీ£ి5్‌ కథలు 
గలిగి కాకతిరాజుల (గ మంబున చెలయజెవ్పితిని గాంచుడు. తొల్లి 1000సంవ - 


_(పకాపర్ముద చరిత 18 


తృరంబులు కాకతి రాజులచే నేది పాలించంబడి సకలెశ్వుర్య నిద్ధికరంద్రై 
విల సిల్లి యుండునో యా చర్చిత -యాలకింపుడు”. [గంథ [పారంభంలో, 
“ఎకాంబ నాథుండను వాండొక పుణ్యకథను నిటుల వచింప నారంభించె” 
అంటాడు. మరొకచోట, (పతాపర్నుదుని గూర్చి చెప్తూ, “ఆతని చరితంబు 
లావి పురాణాదులట్టు సకలా నందంబై యుండును” అంటాడు. ఈ వాక్యాలు, 
చార్మితక [(గంథ రచయితగా ఏకా్యమనాథుని దృష్టిని మనకు తెలియచేస్తాయి, 
అతడు కాకతీయుల చరి తను ఒక వుణ్యక థగా, దానిని చెప్పడం ఒక పుణ్య 
కార్యంగా భావించాడు. ఆ చరిత్ర వురాణాదులవలె ఆనంద దాయకం అన్నాడు, 
అందుచేతనే [గంథం చివర, “ఈ (పతాపర్శుదుని చరిత నెవరువిన్నను.జదివినను 
(వాసినను వారికి శివుండా చందార్కంబుగ, బ్యుతప్మాతా దైైశ్వర్యంబుల 
నిచ్చుగాక” అని ఫల్మశుతి చెప్పాడు. అచ్చు యంత్రాలు లేని కాలంలో, [గంథ 
(పచారానికి [పతులు [వాయడం ఎంత్రె నా ఆవసరం కాబట్టి, (పతులు వాస్తే 
వుణ్యమని. ప్రోత్సహించాడు. దేశచర్మిత [వాయడమనే [పక్రియ తెలియని . 
కొలంలో, శన నాటికి [ప్రచారంతో ఉన్న కాళ క్రీయులను గూర్చిన కథలను ఆనేకం 
సంతరించి, పరిశీ౦ంచి, సమన్వయించి, శ_క్రివంచన కక, ఈ (పరాపర్ముద 
చర్మితను తెలుగు భాషలోని తొలి చార్మితక రచనగా ఆం్యధులకు అందించాడు. 


ఏక్మామనాథుడు తన చెత రచనకు ఆధారంగా పేర్కొన్న కధలు, 
నాటికి కాకతీయ రాజులను గూర్చి జన బాహుళ్యంలో ఉన్న జన్మ శుతులయి 
ఉంటాయి, ఈ జన్మ శుకులనే ఏక్యామనాక్రునివంటి జిజ్ఞాసువు [గథత చెసినప్పుడు, 
అదొక స్థానిక వృతాంతంగా రూపొందుతుంది. తననాటికి లభ్యమయిన జన 
శుతులను, సానిక వృతాంతా౭ను సంతరించి, సమీకరించి, తనకుగలిగిన నేరుతో 
U ఏ లికె ఏ 
సమన్వయించి, ఏక్మామనాథుడు మనకీ [పశాపరుద చర్మితను అందించిన 
ట్టున్నాడు. ఒక చార్మితక సక్యం, కొంతకాల.వ్యవధి తర్వాత , మనకు జన శుతిగా, 
స్థానిక వృతాంశంగాచేరడంలో, ఆచారి తక సశక్యంచుటూ, లేక ఇ రి తకవ్య క్రిచుట్లూ, 
థి అలాంతి U § ట్‌ ఆని టబ 
అేక అద్భుత వృత్తాంతాలు, అభూతక ల్పనలు, అతిమానుష విషయాలు అతశయో 
క్తులు పేరుకొంటాయి. చార్మితక వురుషులుజనశు8లో పురాణవురుషులుగా మారి 
పోతారు. ఇది చర్మితగతిలో నిత్యం జరిగే విషయ మే ;నేటికీ మనక ళ్ళఎదుటజరుగు 


14 'పతావదు! వ చర్చిత 


తున్న విషయమే. ఈదృష్టితో చూచినపుడు | పతాపచరి తలోఅతిమానుష విషయాలు, 
ఆభూత కల్పనలు. అద్భుశవృత్తాంతాలు చాలాపరిమిత ము; హేతు బాదద్భషికి అందే 
చారితక విషయాలే అధికం. ఆంలేకా: అడా, ఈ అద్భుత వృతాంతాలు, 
చారిత్రక విషయాలను అర్థం చేసుకోవడానికి అడ్డంగా౩వు. కాని ఏకా మనాథుడు 
చెప్పిన చారితక విషయాలలో కొన్ని కాలవ్యతిరికాలు, వూర్వభవిష్యక థనాలు, 
అసంబద్ధ విషయాలు ఉన్నాయి, ఇటీవలి కాలంలో బయల్స డి, చీక రించబడి్‌, 
[(పచురింపబడిన శాపనాధారాలతో కాకతీయులమీద, ముఖ్యంగా వాది రాజకీయ 
చర్మితమీద, విస్తారమైన పరిశోధన జరిగింది.” |పశాపరుద చర్మితలోని చార్మిత 
కాంశాలను కాెననాధారంగా తెలియ సవచ్చిన ఈ విషయాలతో సమన్వయ 
పరచడంళో నేటి పరికోధకుడు తన పరిశోధనా పొటవా వాన్ని చూపించ వలని 
ఉంటుందీ. కొని ఈ చర్మి తాంశాలనంతా చర్చిన్తూపోతే, అది, కాక తీయులను 
గూర్చిన మరొక పెద్ద గంథ మవుతుంది. దీనికిది తావుకాదు. 


అంతేగాక, చార్మితకాధారంగా పకాపరుదచర్మిత ఉపయోగాన్ని, 
ఏిలువను, ఆచార్యఖండ వల్లి లక్ష్మీ రంజనంగారు, 1969లో నరేందనా థసాహిత్య 
మండల (తజుకు [ప్రచురించిన [పతాపరుద చర్మితకు (నానిన 50 పుటల 
తెలు": ఉపోద్దాతంలో చాలా వివుళంగా చక్కగా చర్చించారు, ఇందులోని 
విషయా౬నే వారు అంతకుముందు, 1960లో తదు నంపాదకత్వంలో 
వెలువరించిన సిద్ధః సంర చర్శితకు [వానీన 98 పుటల ఇంగ్లీషు వీధిక (Intro- 
duction) లో చర్చించి ఉన్నారు. (పతావరు[ద చరిత్రకు మూలానుసారంగా 
కా సెసవ్వప్పకావించిన పద్యానువాదమే సిద్దేశ్యర చరిత. అంతేకాక , సిద్ధాళ్వుర 
చర్మితలో, (పకాపరు.దునికి సంబంధించిన వృత్రాంతమంతా, (పతాపర్ముద 
చర్శితలోని వచనంగానే చేర్చబడింది. అందువల, ఈవిషయాలను మళ్ళి ఇచట 
చర్చించడం చర్విత చరణం అవుతుంది. కాని ఈ పీఠికద్వారా, చార్మితకా భారంగా 
[వకాపరు[ద చర్చి తకుగల విలువను, ఉపయోగాన్ని పాఠకుడు తనంత & టతానై. 
[గహించడానికి వీలుగా ఒకటి రెండు విషయాలు పస్తావిస్తాను. 

గత పదేండ్లలో కాకతీయులకు సంబంధించి అనేక నూతనశాసనాలు 
మచుగియలాాయ్మి.. శ్వవిషయం వైన చెప్పాము. అంతేగాక, వెనుకలో 


జ్య ళ్‌ 


| పతాపరు, ద చరిత 15 


టం గ్‌ పు 


_పచురించబడిన కాకతీయ శాననాలు కొన్ని, ముఖ్యమైనవి. వునః పరిశీలింపబడి 
నూతనవిషయాలతో (పచురింస బడ్డాము.! వీటి అన్నిటి ఆధారంగా, కాకతీయ 
రాజుల వంశాను |కమణిక, వారి పరిపాలనాకాలాలు చర్మితకారులు నిర్దరించారు. 
(పతాపకష్మద చర్మితలో కాక తీయరాజులకు ఇచ్చిన పరిపాలనా కాలాలకు, ఈ 
శాసనాధారాలనుబట్టి నిర్ధరించినవారి పాలనాకాలాలకు చాలా వ్యత్యాసంఉంది. 
పతావర్కుద చరిత లోఇచ్చిన వంశాను! క మణిక కు, రొజుల పరిపాలణుం+లాలకు. 
కొసనాధారాలద్యార నిర్ధరించిన వంశాను [కమణికకు, పరిపాలనాకాలాలకు గల 
వ్యత్యాసాన్ని తెలియబరచేవిధంగా, ఒక పట్టికను అనుబంధంగా ఇచ్చాను 
దానిని చూచినప్పుడు క కాలాలను సమన్వయపరచడం నులభంకాదని 
అర్థ మవుతుంది. 


కాకతీయ రాజుల పరిపాలనా కాలాన్ని ఇవ్వడంలో యథార్థానకి దూరమై 
పోయిన పశావచరిిత, మరికొన్ని ముఖ్య చార్మితక సంఘటనల విషయంలో 
ఆతి సూక్ష్మంగా, అతి విశ్యసనీయంగా కా౭నిర్ణయం చేసింది, ఈ సంఘటనల 
విషయంలో ఇది చేసిన కాల నిర్ణయాన్ని, ఫాసనాది ఇతర ఆధారాల [ప్రమాణం 
లేక పోయినప్పటికి, అనుమానించ వలసిన పనిలేదు. [పతాపర్ముద చ్మకవరర్తి 
“రుధిరో ద్లారి సంవత్సర ఆశ్మ్యయుజ బహుళ (౨) విదియ పరువారము నాడు 
యుగ్ధరంగంబున గజారూఢుండై యున్న సమయలబున్‌, ఢిల్తీ సులాను 
_నెన్యాలకు పట్టుబడినట్టు, రుధిరోద్గారి నామ సంవత్సర మాఘ శుద్ద (౫) పంచమి 
గరువారం నాడు భార్య ఆయిన విశాలాక్షితో కూడి స్వర్గన్లు డయినట్టు, [ప్రతాప 
రుద చర్విత చెప్తుంది. [పతాపర్ముద చర్మిత కొన్ని (ప్రతులలో ఈ రుధిరోద్గారి 
నామసంపత్సరానికి సరిపోయిన శాలివాహక శకం 1291 (క్రీశ. 1869)గా 
ఇవ్వబడింది. కాని ఇదితప్పు, (పకాపరు దచ కవరి (కీ.శ. 1828లో ఢిల్లీ 
నుల్తానుకు పట్టుబడి, తరువాత కొద్దినెలలలోనే మరిణించాడనేది, ముస్టించర్మితల 
వలన మనకు తెలిసిన చారిత్రక సత్యం. స్వామిక న్ను వి శ్లైగారి “ఇండియన్‌ 
ఎఫెమిరిస్‌” | పకారం కీ.శ. 1828 (కాళ. 1245) రుధిరో ద్లారి నామసంవ 
తృర మవుతుంది, (కీ.శ. 14వ శతాబ్దంలో రుధిరోద్గారి సంవత్సరం ఒకేసారి 
వస్తుంది. సామి క న్నుపిశ్రె ఇండియన్‌ ఎఫెమిరిస్‌ (పకారం వతాపరుదుడు 


18 | పతాపరు[ద చరిత 
శ తువులకు పట్టుబడిన, రుధిరోద్గారి, అశ్యయుజబ. .శకు సరి అయిన |క్రీస్తుళక 
కాలం 18298 సెప్టెంబర్‌ 17, శనివారం. ((పశాపరుదచరిత చెప్పినట్టు 
గురువారం కాదు). (పఠకాపరు, దుడు న్వర్ష్శస్థుడయిన రుధిరో దారి, మాఖ శు. 5కు 
సరిఅయిన. !కీస్తుశకకాలం 1కిళికి డిగంబరు 81, శనివారం. (|పతాపరుద 
చరిత చెవ్పినట్టు గురువారంకాచు). ఆంచే పతావరుదో ఛరిిత్మవకారం, 
(పతాపరు.దచ్యకవర్తి ఢిల్లీ సులాను నైన్యాలకు, కీ.శ, {828 సెప్టెంబర్‌లో 
పట్టుబడిన తరాఇత మూడునెలలా ఒక పక్షం రోజులకు మరణించాడు. శాసనాలు 
కూడా పకాపరుద చరితలో యిచ్చిన ఈశాలనిర్ణయాన్ని స్థూలంగా ఒలపరు 
స్తున్నాయి. నేను చూడగలినంత మటుకు (వతాపరు[ద చక్రవర్తిని పొంకుడుగా 
పేర్కొన్న శాననాలు కీ.శ. 182% మార్చినెల తర్వాత వి నేటికి లభ్యమయినట్టు 
కేదు.!? కాకతీయ సా[మాజ్యంమె ఢిల్లీ నులాన్‌ రండయ్యాళవల్స ఏర్పడ్డ 

ష్‌ రు ఆం ౧ “2 


విపశ్క-ర పరిస్థిక, ఈళాసనాభావానికి కారణమై ఉండవచ్చు. 


(పరాపర్ముదచర్శిర పేర్కొ న్న వృతాంశాలు కొన్ని,..జన కుతిగా మాత్రమే 
ఎరుకలోనికి రాగలవి, వచ్చినవి. - కాకతీయశాళనాలలో పునరుద్దాటింప 
ఠా నినిమా; త డ ,వసావిసా 
బడినాయి. అట్టి వృతాంరాలలో ఒక్కదానినిమ్మాతం ఇక్కడ వసా స్తాం. 
ఓరుగల్లు నిర్మింపక పూర్వం, కాక తీయులకు రాజధానిగా ఉండిన అ( హనుమ 
కొండను, కాకతీయులు అధికారానికి రాకముందు, అ(హ్ర)నుమడు, కొండడు 
అను ఇదరు ఎటుక' (కిరాత) రాజులు పొలించినటు (ప్రతావ రు[డ చరిత చెప్పంది, ' 
(a | రు అమన 
ఈ అ(హ)నుమడు, కొండడు అను వాంల పేరుమీదుగానే, అ(హ,నుమకొండ 
ఆని ఊరిపేదు ఏర్పడినట్లు జన్మశుతి. జనళ్ళుతరూపమైన ఈ సానిక వృతాంతం 
| వ, పలా ® Cas 
కాకతీయ శాసనాలలో కూడ పేర్కొనబడింది. గణపలదేవుని సోదరి మైలాంబ 
వేయించిన బయ్యారం చెరువు కాననం, కాకతీయ మొదటి (గరుడ, బేతరాజు 
(కీ.శ. 1000 _ 1052), అనుమడిని, కొండడిసి జయించి, అనుమకొండను 
రాజధానిగా చేసుకొన్నాడని ఇట్లాబెప్తుంది. 


“గరుడాంక బేతనృపతిః. , హత్వా యోన మనామదేయ మహి 
తం కొండమృచ్య కే పురం విఖ్యాతానువు కొండం ఊర్జితయళ 8” 1! 


| పతాపరు,చ చరి, త 17 
(a 


ఇట్టి విషయమే మరి ఒకటి, గణపతిదెవ చ|కవర్థి తికనసోమయాజి 
అభ్యర్థనమీద, నెల్టూరికిపోయి మనుమసిద్ధి దాయాదులను నిర్జించి, ఆతనిని 
నింహాసనంమీద పునః  పతిష్టితుడిని చేసిన తఠ్వాత, “నెల్లూరనొక్క మహో 
తటాక ౦బు (తవ్వించె”నని _పతావర్ముదచరిత చెప్పంది. నెల్లూరు చెరువును 
గణపతి (తవ్వించినాడని చెప్పడానికి | పతాపరు[ద చర్విత ఒక్కటే ఆధారం. 

ఇట్టు లోతునకుపోయి పరిశోధించేకొద్ది | పతాపర్ముదచర్శిత, సమన్వయ 
దృష్టి, సమీకరణ సామర్థ్యం గలిగిన పరిశోధకుడికీ, చరి, తకారుడికి, [వయో 
జన కరమైన అనేక విషయాలు అందించగలదు. రుుదుని విత్ళహంతకునిగా 
చెప్పుట, గణపతి దేవుడు రు దుని కుమారుడని చెప్పుట, రుద మదేవి గణపతి 
దెవుని భార్య అని చెప్పుట మొదలుగా కొన్ని ఆవిచారణీయాలు, చారిితకంగా 
ఆసంగతాలు అయిన విషయాలు (| పతాపరుుద చరిత లో ఉన్నాయి; కొని 
కాసనాద్యాధారాల వల నిరూపితమయిన చార్మి తక సత్యాలనుకూడా, చాలావాటిని, 
మనకు /. పతాపర్ము ద తెలియజేస్తుంది. 


కాకతీయుల రాజకీయ చర్మితక న్నా, ఆనాటి సాంఘిక చరిత 
తెలుసు కోడానికి పతాపరుచచరి త్ర ఎక్కువగా ఉపయోగిస్తుంది. 
నాటి మతాలు, మతా వేశాలు, మతవె వై షమ్యాలు, మత సంప 
దాయాలు. సాంఘిక మర్యాదలు, సం; పదాయాలు, రాజకీయ మర్యాదలు, 


పతాపరు; దుని దినచర్య, ఆతని వ్య క్రిత్యం, ఓరుగ ల్లు నగరమందలి నానా 
వర్ణాలు, వాటిసంఖ్య, అందు వివిథ వృత్తులవారి సంఖ్య, మొదలగు ఎన్నో 
ఆస కిక రమయిన విషయాలు తెలియజేస్తుంది. గణవతి, ర్యుదమ, (పతాపరు[ద్రుల 
కాలంలో ఉన్నటువంటి ఆ కాలానికి కొంత ఇటునటుగా. ఉన్నటువంటి, ఆంధ 
సాహిత్య చరిత్రలో (పసిద్ధి వహించిన, సంన్కృత, ఆచ్మధక వి పండితులను 
అనేకులను, వారిలో కొందరి జీవిత విశేషాలను, వారిలో కొందరు రచించిన 
(గంథాలమ పేర్కొంటుంది. ఈ విషయాలను సాహిత్య పరిశోభకులు, సాహిత్య 
చర్మిత కారులు తమ పరిశోళభనలలో ఉపయోగించుకొని ఉన్నారు. |పతావరు[ద 
చరిత నాటి పండిత వైషమ్యాలను, విదా, స్పర్థలను గూర్చి చెప్పి, నాటి విద్యా 
పరిిశమలను, సాహీత రి వాతావరణాన్ని తెలియచేసుంది. కాక తీయుల పరిపొలనకు 
2) 


8 (పతాపరుద చరిత 


సంబంధించి, [(పకాపర్ముదుని కాలంలోని రాజక ఆదాయ వ్యయాలను సమీక్షిస్తుంది. 
[పఠాపరుదుడు రాజ్య రక్షణకై, “డెబ్ఫై యేడుగురు వెలమ నాయకులకు నాయ 
కత్యం బిచ్చుటో మొదలైన పరిపాలనా సంస్కరణలను గూర్చి తెలువుతుంది; 
అతని పరిపాలనలో (ప్రముఖులైన పధానులు, అమాత్యులు మొదలైన రాజోద్యో 
గుల పేర్టను తెలియ చేస్తుంది. ఇట్లు కాకతీయ యుగం నాటి సాంఘిక 
చర్మితలో అనేకానేక - విషయాలను తెలుసుకోడానికి [పతాపరుద్రచర్శిత 
గణనీయమైన చార్మిశతకాధారము. 


ప్రతాపర్కుద చరిత్ర - ఆంధవచన వాజ్యయము 


ఆంధ వచన వాజ్మయంలో [పఠాపరుద్రచర్శితకు ఒక విశిష్ట స్థానం 
ఉండి. ఆది, లౌకిక వాజ్మయానికి సంబంధించి, తెలుగులో తొలి వచన రచన; 
తొలి చారి! తక గంథం, బహుశా ఇది ఒరవడిగా 16వ శతాబ్దంలో వచ్చిన 
మరి ఒక చార్మితక వచన (గంథం, విశ్వనాథనాయనివారి స్థానాపతి రచించిన 
రాయవాచకం; అదే శతాబ్దంలో వెలువడిన మరి ఒక వచన రచన, లౌకిక 
ఇతి వృత్త తంతో ఉన్నది, సభాపతి వచనము, నా సంపాదకత్వంలో 1682 లో 
రాయవాచకం వెలువడింది.2 దాని పీఠికలో, ఈ మూడు (గంథాలను 
పోలుస్తూ, నేను చెప్పిన కొన్ని మాటలు ఇచద ఉద్ధృతం చేయడం అనంగతం 
కాదనుకొంటాను. ఆ మాటలు ఇవి: 


“లౌకిక విషయాలకు సంబంధిళచి ఈకాలం (16వ శ తాబ్దం) లో 
వెలువడిన వచన రచనలలో, వానికాల| క మంలో, [(పతాపచర్శిత , సభాపతి 
“వచనము, రాయవాచకము చెప్పుకోవాలి. (పతాపచర్శిత 16వ శతాబ్దం, 
పూర్వార్ధానికి చెందింది, | గాంథిక భాషలో రచించింది; ఆంధసాపిత్యంలో తొలి 
చారిత్రక రచన. నిడుదవోలు వెంక టరావుగారుఅన్నట్లు, ఇదికాక తీయులవృతాంత 
మును బలుపు తొలి వచనకృతి- చార్మితక కృతి త్రి 3 “పతాపచర్శిత” క్‌ ర్త ఏకామ 
నాథుడు, ఈ ఏకా[మనాథుడుకూడా రాయవాచకక' ర్రవలెనే ఖచ్చితముగా, 


గుర్తింప పీలుకానివాడు. 16వ శ తాబ్దం మధ్యకాలానికి చెందినది “సభాపతి 
వచనము". సభాపతి (రాజు) ఎటువంటివాడుగ ఉండవలె అను వర్ణనతో [పారంభ 


(పతాపర్ముద చర్మిత 19 


మగుచున్నది కాబట్టి “సభాపతివచనము' అని దీనికి పేరు ఏర్పడింది, మంచి 
[గ్రాంథిక రచన. క ర్త ఎవరో తెలియదు, ఇదిఒక చిన్న సంఖ్యార్థనామ (ప్రకాశిక 
లీక సంకేతపదకోశం లాంటిది ,- ,,., 


“ఈచార్మితక వచన రచనలకు నాడు జనంలో బాగా [ప్రచారం ఉండి 
ఉండాలి. ఎందువల్ల ననగా, ఏకా[మనాథుడి “ పతాపచర్శిత' ను అతనికంటె 
అర్వాచీనుడయిన కాసెసర్వప్ప ద్విపదకావ్యంగా ' మలిచాడు; ఆంతేకాదు, అటు 
తర్వాత కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దపు వూర్వార్గంలో, దీనిని “సోమ 
దేవరాజీయ' మనుపేరిట పద్యకావ్యంగా రూపొందించాడు. ఇదేవిధంగా 
రోయవాచకాన్ననుసరించి, పదిహేడవ శతాబ్దపు చివరిపాదంలో కుమార ధూర్జటి 
కృష్ట రాయవిజయ” మనే పేరిట దానిని పద్యకావ్యంగా మలిచాడు. , 


“రాయవాచకక ర్త “పఠతాపచర్శితి, “సభ్రాపతివచనము" చదివి “రాయ 
వాచకం పేరిట క ఎష్షదేవరాయని దిగ్విజయాలను గూర్చి [వాయడానికి 
| పేరితుడయినాడన్నా ఏ పతిపత్తి ఉండబోదు” .14 


(పతాపరుద్రచరిత్ర - భాషావిశేషాలు 

పైన చెప్పినట్టు [పతాపర్ముదచర్శిత, సరళమైన "గ్రాంథిక భాషలో 
[(వాయబడింది. అది, ఎట్టి అన్వయకాఠిన్యం (లేఖక |i పమాదాలవల్ల ఏర్పడినవి 
మినహాయిస్తే) లేని, ధారాశుద్ధితోకూడిన భాష. _వైనబెప్పినట్టు రాయవాచకంత్‌ 
పోల్చి చూచినపుడు, ముస్తిం సంపర్కంనల్ల తెలుగుభాషలో చోటుచేసుకొన్న 
అన్యదేశ్యాలై న ఫారసీపదాలు, |పతాపరుద చర్మితలో, దగ్గర దగ్గర లేవనే 
చెప్పాలి. తాయవాచకంలో అన్యదేశ్యారైన పదాలు సుమారు యాభై దొకా 
ఉన్నాయి; [పతాపర్ముదచర్శితలో, నేను గ మనించినంతమటుకు, '*సులాని 
“సందారు" అనే రెండు పదాలే తటస్థపడతాయి. (పతాపచర్శితకు మూలానుసార 
పదాక్థనువాదమైన కా నెసర్వప్ప “సిద్దేశ్వర చరిత ' లో ఈ అన్యదేశ పదాలు, 
పతాపరుద చర్మిత్రి లోకన్న రెండు, మూడు ఎక్కువే చోటు చెసుకున్నాయి. 
ఈ |గంథాలలోని అన్యదేశ్యాల ఉనికి, కొంతవరకు, వాని రచనాకాలంలోని 
ముందువెనుకల నిర్ణయానికి సూచనగా ఉపయోగపడుతుంది. 


90 వతాపరు! ద చర్చిత 


వేడు వాడుకలోనుంచి తవ్పిపోయి, విపులంగా [ప్రచారంలో లేని తెలుగు 
పదాలు, .స్యవకాపర్ముద చరి! | తలో కొన్ని ఉన్నాయి. ఇవి చాలాకొద్ది. క రాయ 
వాచకంలో ఇట్టపదా లు అధికము. 1% 


“ఆయభవచన వాజ్మయ” నిద్ధాంత వ్యానక ర్తలై న డా! ఎం. కులశేఖర 
రావుగారు _పతాపర్ముదచర్శితశై లని, ఖావనుగూర్చి వెలిబుచ్చిన అభ్మిపాయంతో, 
ఈ భాషావిషయకమైన చర్చ ముగిస్తాను. 


“పకావ చర్మితయందలి శై లినరళముగా నున్నది. కేవలము కథా 
(వధానమైన [గంథమగుటచే నిట్టి శైలి చక్కగా సరిపోయినది. భాష గ్రాంథిక మే 
మైనను, అచ్చటచ్చబట విసంధులు, ఆరిసమాసములు (భూ చవీనుగ వంటివి) 
దొరలినవి. క ర్రకథాకస్తువు:కే యధిక [పాధాన్యము నొసంగియు, శైలీ 
పరివుష్టతకు నఢికముగా [ప్రయత్నము చేయకపోవుటయు, నిందుకు కారణము 
కావచ్చును, విసంధులు, ఆవసరముకేనిచో యడాగ మాదులు, ఊడలు వాయ 
వలనినచోట వువూలు [(వాయుట, వంటివి లేఖక [ప్రమాదడోషములు కాఒచ్చును. 
అచ్చులో న గంథమును సరిగా పరిష్కరింపక యే ము| దింవీ ౩చిరి. అందుచే నిట్టి 
_ దోషములు అచ్చువు స్తకమునకూడ చేరినవి”.17 


(పతాపరుద చరిత _ పూర్వము దణలు, (వాత (ప్రతులు 


1) ఆంధ సాహిత్య పరిషత్‌ (కాకినాడ) వారు సేకరించిన ఒక పతిని 
అనునకంచి, [పతాపర్ముద చరిత, మొదటిసారిగా, 1917, 1918, ఆంధ 
సాహిత్య వరిషత్ప తి కలలో, “ పతాప చరిత” అనే పేరుతో ధారావాహికంగా 
ము[దించబడింది.1 8 దీని పరిష్కర్త పేరు ఇవ్వలెదు. కొని దానిపేరు [కింద 
బా కెట్లలో ఉన్న నూచన ఇట్లా ఉంది £ 


“(ఈ గంథము మా యొద్ద నొక, పకియే యున్నది. తప్పులు 
మెండుగా నున్నవి. చరిత ముంబెలుపు 'గంథము గావున స్వతంతించి 
సందేహములను మార్చ లేదు. (వాంతలో గల పొరపాటులను సవరించి నారము. 


ఇ 


ప. అ. )” ఈ నూచనలోని “ప, అ,” పరిషత్‌ అధ్యత్షుడికీ సంకేతాక్ష రాలను 


_పతాపర్ముద చరిత 9] 
కొంటాను. కావున దీని పరిష్కర్త ర కూడా అప్పటిలో పరిషత్‌ అధ్యక్షుడుగా 
ఉన్న సు పనిద్ధచారి తక పరిశోధకులు జయంతి రామయ్య పంతులు గారు 
ఆయి ఉండవచ్చు. ఈ (పతిలో, (పతి వాక్యము ఆసమాపక [కియలతో అంత 
మవుతుంది. మొదటి పుట అడుగున ఒక పాద సూచిలో, దీని పరిష్కర్త, ఈ 
విషయాన్ని ఇట్లు సూచించాడు. “పలుక దలంచి, క నుపట్టిన, నడుపుచుండ, 
అగుటయు” మొదలగు నసమాపక క్రియ లీ పుస్తక మున సమాపక _కెయలుగా 
వాడ (బడుచున్నవి,.** మొత్తము మీద ఈ |పతిలో, ఐహుశాలేఖన దోషాలు 
సవరించి (ప్రచురించి నందువల్ల కాబోలు, లేఖన దోషాలు ఎక్కువగా లేవు. 


2) “శ్రీమత్పతాపరుద చర్మిత” అను "పేరుతో రెండవ సారిగా, ఈ 
[(పతాపర్ముద చరిత్ర, శైవ (పచారిజీ (గ్రంథ మాల, వరంగల్‌ వారిచే 1980లో 
మ్నుదింప బడింది. దానికి ఆరు పుటల పీఠిక వానీన విద్వాన్‌ ముదిగొండ 
వీరేశలింగ శాన్ర్రి గారు, నూర్య పల్లి బుచ్చన్న (పోలీస్‌ర్హై టర్‌, హనుమకొండ) 
గారు సంపాదించి ఇచ్చిన (పతి ఆధారంగా ఈ మ్ముదణ చేసినట్టు చెప్పారు. 
ఆంధ సాహిత్య పరిషత్స| తిక (పతిలో [పతి వాక్యం అసమాపక కీయలలో 
అంత మవుతుంది; ఈ వరంగల్‌ |పతిలో మొదటి ఏడెనిమిది పుటలలో తప్ప, 
మిగిలిన గంథంలో అంతా, వాక్యాలు సమాపక కియలతోనే ఆంత మవుతున్నాయి,. 
ఆం| థ సాహిత్య పరిషత్స తిక (పతికి, ఈ వరంగల్‌ (పతికి పాఠజేధాలు 
ఎక్కువగొనే ఉన్నాయి. ఈ వరంగల్‌ (పతికి ఒక అనుబంధం చేర్చారు. ఈ 
అనుబంధంలో, వీరికి లభించిన మరొక | పతాపరు[ద చరిత (పతిలోని విశేషాలను, 
నాలుగు పుటలను పొందుపరచారు. ఈ ఆనుబంభం కింద ఇచ్చిన నూచన ఇలా 
ఉంది: “మ. రా. బొల్హిం నాగలింగంగారు మా కారాక లయమునకు _పతాపరుద 
చరిత నొకటి పంవీ యుండిరి. దాని యందలి విశేషము లిందు బొందు 
పరచు చున్నారము.” 


ఈ వరంగల్‌ పతిని, ఆంథసాహిత్యపరిషత్సతిక [పతితో 
(ఆం. సా, ప. ప. ప) పోల్చి చూచినపుడు, వరంగల్‌ (పతిలో లేఖన దోషాలు, 
అచ్చు పొరపాట్లు ఎక్కువగా. కనబడతాయి. ఉఊడాహరణకు, “వెలనాటి పృథ్వీ 
శ్యరులు” అని ఉండవలసిన పాఠం, వరంగల్‌ (పతిలో “ఫలసాట పృథ్వశ్వరులు? 


£2 (పత్రాపరుద చరిత 


ఆని ఉంది. ఆంధ సాహిత్య పరిషత్ప తిక (పతిలో “వెలనాటి పృథ్విశ పరులు 
వ వ ww ల బల 
ఆనే ఉండి. ఇట్టి లేఖన దోషాలు పండితుల నెట్టు తికమక పెట్టి, తప్పుదోవ 
పటెంచగలవో ; కింద వివరిస్తాము. వరంగల్‌ (పతిలో, విషయ శీర్షికలు చేర్చ 
బడాయి. ఇవి ఆం. సా. ప. ప, | పతిలో లేవు: వరంగల్‌ _పతిలో సంచర్భాను 
G టా 
సారంగా కూచిమంచి జగ్గకవి “సోమదేవరాజీయం” నుండి కొన్ని పద్యాలు, 
చకపాణిరంగనాథుని నయనగతిరగడ చేర్చ బడ్డాయి. ఇవి కూడా 
ఆం. సా, ప. వ, , పతిలో లేవు. 


8) నరేం; దనాథ సాహిత్య మండలి (తణుకు) వారు 1969 లో (పతావ 
రద చరితము అనే పేరుతో |[పతాపర్కుదొ చర్మితను మూడవ సారిగా 
మ్ము దించారు. ఈ ముుదణ సంపాదకుని పేరు గాని, పరిష్కర్త పేరు గాని 
తెలుప లేదు. ఏ (ప్రతిననుసరించి దీనిని ముదించింది ఎక్కడా చెప్పలేదు, కాని 
పరిశీలన మీద ఈ (పతి, మక్కీ-కిమక్కి, వెన చెప్పిన శైవ్మపచారిణీ (గంథ 
మాల, వరంగల్‌ వారి ము, దిత (పతిని అనుసరించిందని స్పష్ట మవుతుంది. 
వరంగల్‌ ; పతిని చూచి అచ్చువేయటంలో కొన్ని [ప్రమాదకరమైన అచ్చుతప్పులు 
దొర్దాయి. వైన చెప్పిన “వెలనాటి పృథ్వశ్వరు” లకు బదులు “ఫలసాట 
పృథ్వళ్వరు” లని వరంగల్‌ [పతిలో ఉన్న ఆపపాఠాన్ని ఇకుడ అప్లే 
ముడ్రించారు. వరంగల్‌ ముద్రిత (వతిలో లేని పాఠాలను కొన్ని టిని “వెస్‌ 
క ంపోజిటర్‌”, తన ఊహ కందినటు చేర్చినట్లున్నాడు. ఇట్లు చేర్చిన వాటిలో 

య లు య 
మిక్కిలి t పమాడకర మైనది, “పతాపరు! దుండు పట్టుబడుట” అనే విషయ 
శీర్షిక (కింద, వి [వతిలో లేని “టిప్పు సులాను” పేరును చేర్చుట, ఆ వాక్యం 
ఇది: “సింధు రాజును గూర్చి పశ్చిమంబునకు టిప్పు సులాను బలంబుల మీదికి 
అకతావరు, దుండు యుద్ధంబునకు చనుబెంచెను.” ఈలాటి లేఖక [ప్రమాదాలు 
“ముదా రాక్షసాలు, ఎంత వరిశోధనా పరమేశ్యరులై న వారిని కూడా తికమక 
వెట్టి, వారు ఎంత (పయత్నించినా అన్వయము, సమన్వయము కుదరక, వారిని 
“పల్టీలు” కొట్టించి, తప్పుదారిని పట్టిసాయి. ఈ 1969 (నరేం దనాథ సాహిత్య 
మండలి, త ణుక్ప) ము దణకు, చారి తకాధార ంగా పతావరుద చరిత విలువను, 
ఉపయోగాన్ని తెలియచేస్తూ ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనంగారు పరిశోధనాత్మక 
మైన, విశ్లేషాత్మక మెన 80 వుటల చక గ్రాని ఉపోద్దాతం |వాశారు, కాని ఈ 


(పఠాపర్ముద చరిత ప్త 


“ ఫలసాట పృథ్యీశ్వ్యరు” ల దగ్గర ఇది అపపాఠమని సంశయించక, వారు 
ఇబ్బంది పడ్డారు, వారు 1960లో వారి సంపాద కత్వంలో వె. వరించిన 
సిద్ధశ్వర చరి తలో, ఈ 'ఫలసాటి అనేచోట సరిగా, వెలనాటి ఆనే ఉంది; ఈ 
విషయాన్ని వారు సిద్దేశ్వర చరి తలో గుర్తించారు కూడా. అయినా, (పతాపర్ముద 
చర్మిత ఉపోద్దాతంలో, వారు, *ఫలసాట” రాజులు నిజంగానే ఉన్నట్టు ఊపాొంచి, 
ఈ ఫలసాట అనేది కరీంనగర్‌ మండలంలోని పొలవాసడేశం (నెటి పొలాస్‌, 
జ_గ్రియాల్‌ తాలుకా, క రీంనగ ర్‌ జిల్లా) గా ఊహించి; చరిత చెప్పుకొంటూ 
పోయారు. ఇక్కడ యదార్ధంగా ఏక్మామణుథుడు చెప్పదలచింది, కాక తీయ 
రుుదుడు వెలనాటి పృథ్వశ్వరులను జయించాడన్న చారి తక సత్యం, 


ఈ 'ఫలసాటి అనే లేఖక దోనిషాకన్నా (పమాదమైనడి, 1969 
(పతిలోని ఒక ఆచ్చుతప్పు. అది వైనపేర్కొన్నట్లు, (ప్రతాపర్ముదుడు టిప్పు 
సులానుతో యుద్ధం చేశాడని చెప్పడం. ఈ|పతిలో “టిప్పుసులాను” అని ఉన్నచోట, 
ఈ (పతికి మూలమైన వరంగల్‌ [పతితోసహా అన్ని పతులలో, ఢిల్రీసుల్తానును 
గూర్చి చెప్తూ, “నులతాని” అని మాత మే ఉంది. ఈ ఆచ్చు పొరపాటును, 
సవరించుకోక పో లేవచ్చే | పమాదం, ఏకా|మఎ-థభుడు టెప్పుసులానుకాలం 
(1782 య 1799) వొడనో, లేక అటుతర్వాత కాలం వాడనో చెప్పవలసి 
వస్తుంది; అంటే, ఏకా! మనాథుడిని గూర్చిన కాలనిర్ణయమే శారు మారవుతుంది. 
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు వారి ఉపోద్దాతంలో ఈ పమాదాన్నిగూర్చి ఎందు 
వలననో, హెచ్చరిక చేయలేదు. 


క్త మ దాసు ఓరియంటల్‌ మ్యాను స్కిప్‌ లై బరీలో ఉన్న “నిర్ధెశ్వర 
చరిత్రము" ఒక కాగితవు (పతిని పరిష్కరించి, 1860 లో, ఖండవల్లి లక్ష్మీ. 
రంజనంగారు, తమ సంపాదక త్వాన దానిని వెలువరింప చెశారు.) కా నసెసర్వప్ప 
రచించిన సిద్ధేశ్వర చరిత, ఏకామనాథుని (పతాపరుదచర్శితకు అలి సన్ని 
హితంగా మూలనుసారమైన పద్యానువాదం, లక్ష రంజనంగారు దీనికి ఆంగ్లంలో 
(వానిన 08 పుటల చక్కని “ఇం టడక్షన్‌” లో చెప్పినట్టు, “Except fur 
minor ‘details, the account contained in both the 


books is the same.” 


£24 [వతాపర్ముచ చర్మిత 


ఏకొరణంచేతనో, సర్యప్ప, (పతావరు చచర్శి తలోని, రు దమదేవి 
చరిత్రలో కొంతభాగాన్ని _వతాపరు దునిచరి తను ద్మిపదలోనికి మార్చక, 
వచనంలోనే తాను ద్వివదగా మార్చిన భాగానికి చేర్చాడు.22 ఒకవేళ సర్వప్ప 
ద్విపదలో వానీఉన్నా, ఆభాగఆ దొరకక, సమ, గత కోసం, లేఖకుడెవడై నాకూడ 
ఈ వచన ఖాగాన్ని చేర్చిడండవచ్చు.22 ఈ వచనఖాగాన్ని తాటాకు పతినుండి 
కాగితంలోనికి కాపీ చెసిన లేఖకుడ: ఇట్టా (వినీవెట్టాడు: “* ఈవల మాతృక 
పుస్తకంలో బొత్తిగా తాటాకు శిథింమైపోయిండి . పోయిన చోట జాగా 
వడిచినాను”. ఈ వచనభాగం ఆచ్చులో తేలి వుటలు, (దాదావు 890 పంక్తులు) 
ఊంది;ఆం దే, వతావరు చచ రితలో దాదావుసగ ముంది. దీనిపాథఠ ర, ఆం| ధ సాహిత | 
పరిషత్ప్మ తక లో న్‌ పతావుచరి తి పాఠానికి అత కింత నన్నిహితంగా ఉంది. 
దీనిని సర్వవ్వకు లభించిన (వతాపర్ముదచర్శిత (పతి అనుకోవడంలో ఆసంగత 
మేమీలేదు, 


| 
టా టు 


నర్వువ్వ తాను ద్యివదలోనికి మార్చిన భాగంలో, . ఛందన్సులో 
ఇముడుటకై , ముఖ్యంగా [వతావరు [దచ ర్మితలో ఇచ్చిన సంఖా శ్రవాచాకాలను మార్చి 
నాడు. అరే (పతాపర్ముదచరితలో, ఒకచోట “ఆనంది” నామ 
సంవత్సరమనిఉం టే, గణాల సర్దబాటుకై దానిని “నందన” నామసంవత్సరంగా 
మార్చాడు. ఇలాటి విషయాలలో వరికోధకులు కొంత "హెచ్చరికతో ఉండ 
వలని ఊంది. 

ల్‌ (కీ.శ. 15వ శతాబ్దం మొదట్లో కూచిమంచిజగకవి (వతావర్ముద 
చర్మితను “సోమదేవఠాజీయము” అనే పేరుతో వద్య గద్య మయమైన చంపూ 
కావ్యంగా అనువదించాడు. ఇందులో గ ద్యాన్నంతా, జగ్గ కవి, తనకు" లభించిన 
పతావరుదచరిత (పతినుండి యథాతథంగా తన (గథంలోనికి చేర్చినట్లు 
క నవడుతుంది. సోమదేవరాజీయంలోని గద్యం, మొత్తం (గంథంలో దాదాపు 
మూడోభాగ అ ఉంది, ఆందువల్ణ (పతావరు: దచరి, త్ర పాఠబేధాలను, అఆపపారఠాలను, 
గుర్తువట్టడానికి, సోమదేవరాజీయంలోని గద్యభాగాలుకూడా ఉవయోగవడతాయి, 
సోమదేవరాజీయంలో, రెండు ఆక్యాసాలు మ్మాతమే అలభ్యమయి, వచురింవ 
బడ్డాయి.*? నర్వవృమాడి రే, జగ్గ కవికూడా, తాను రచించిన పద్యభాగంలో, 


_పతావర్ముద చర్చిత డ్‌ 
(వళాపరు ద చర్మితలో ఇచ్చిన సంఖ్యావాచకాలను, అట్లనే ఉంచక, ఛందన్సు 
లోనికి ఇమడ్చడానికై కొంతమార్చాడు, fee క్రై. C2 
పతావరుదచరిితకు ఆంధప్రదేశ్‌ ఓరియంటల్‌ మ్యాన్నుస్కిఫ్ట్‌ లై బరీ, 
హైదరాబాదులో రెండు కాగితపు (వతులున్నాయి. వీటిని పాఠ భేదాలకై. 
వివులంగా పరిశీలించే అవకాశం నాకు లేక పోయింది. క్రయ 1౨0% 


El రకం దసన్తుతముదణ E KR 


1969లో నరేంచనాథ నాహిత్యమండలి (తణుకు) వారి (వతావర్ముద 
చర్మిత పాఠంలో నేను వైన కనపరచిన పొరపాట్టు, మరికొన్ని ఇటువంటి 
పొరపాట్లు, గమనించిన తర్యాత, ఆంధ పదేళ్‌ సాహితక్ఞిఆకాడ మీవారు నేను 
సంపాదకుడుగా తయారుచేయమన్న ఈ మ్ముడణ, చరిత పరిశోధకులను, 
సాహిత్య పరిశోధకులను దృష్టిలో పెట్టుకొని, నిజంగా ఆవశ్యక ము, అవసరము 
అనిపించింది. ఈ ము[దణకు నేను 1969 అచ్చుపతినే మూల్మపతి(౪7౬18266) 
గ్యాగహించాను. ఈ (పతి (వు. 79)లో 'సులతాని" ఆని ఉండవలసినచోట, 
“టిప్పు నుల్లానీ అని ఉన్న అచ్చు పొరపాటును, తొలగించాను. అక్కడ, 
ఇక్కడ, కనబడ్డ గుణింతాలలోని పొరపాట్లు, నరిగా “వూఫ్‌ - కరెక్షన్‌” 
లేనందువల్చ వచ్చిన పొరపాట్టను తొలగించాను. మిగిలిన _పాఠాన్నంతా అట్రే 
ఉరిచొను. 1917 _ 18 ఆంధసాహిత్య పరిషత్పతిక | | వతినుండి, సిద్దేశ్వం 
చరిత నుండి, సోమదేవరాజీయం నుండి ముఖ్యంగా చరిత పరిశోధనకు 
సాహిత్య పరిశోధనకు సంబంధించినచోట్ల, అవసరమైన పాఠ బేధాలన్నీ 
ఇచ్చాను. అవపాఠాలు ఉన్నాయనుకొన్న చోట్ల వాటిని తెలియబచేశాను. 
వరంగల్‌ పతి చివరఆనుబంధ్రంగా,  వేరోక (పతిలోని విశేషాలను 
అనుబంధంగా ఇచ్చారు; ఆ ఆనుబంధాన్నికూడ (పస్తుతము _దణకు, అనుబంధంగా 
చేర్చాను.2* ఈ వివిధ వతులలో, ఒక పేరా” లేక షక పుపకు మించి, 
ఏక్క-డై. నా పొఠం ఎక్కువబేధించి ఉంటే, ఆ పొఠాలన్నీ అనుబంధాల రూపంలో 
ఇచ్చాను.25 _పతాపరు దచరి తరోని రాజోద్యోగుం, (పసిసద్ధవ్యక్తుల నామ 
నూచిని ఒక అనుబంధంలో ఇచ్చాను.2* స్థలనామనూచిని ఇచ్చాను.2” పరిశోధకు 
లైన పాఠకులు, వారివారి ఉపజ్ఞనుబట్టి, సరియైన పాఠాన్ని ఎన్నుకొని, నిర్ణ 


28 | పతాపరు[ద చరిత 


యిలచుకొని తమ సిద్దాంతాలను, ఆధి పాయాలను రూపొందించు కొనగలరనే 
ఊద్దేశంతో ఈ పాఠబేధాలు, అనుబంధాలు ఇస్వుడం జరిగింది. (పతాపర్ను. ద 
చరిత, ఈ (ప్రస్తుత ముదణను, అచ్చు తప్పులు, సవరణప। తాలు (Errata) 
లేకుండా పాఠకులకు, పరిశోధకులకు అందజేయ గలిగితే, వారికి ఈ ముదణ, 
వెనుకటి ముదణలకంటె ఎక్కువగా ఉపయోగ పడగ లదని నాదృఢ విశ్వాసము. 


ఏకా మనాథుని | వతావరు ద చరితను పరిష్కరించే అవకాశం కల్పించిన 
ఆం ధ| వదేశ్‌ సాహిత్య అకాడమీ వారికి, | వాత పతులను గురించి నాపళ ఇలకు 
ఓవికతో వెంటనే జవాబు లిచ్చి సహాయపడిన సాహాతీమి| తులు మ।దాస్‌ 
ఓరియంటల్‌ మ్యానున్కిష్ట్‌ లై బరీ పండితులు, తీర్థం శ్రీధరమూ ర్తి గారికీ, 
ఆంధ పదేళ్‌ ఓరియంటల్‌ మ్యాను (స్కిప్‌ లై బరీ అధికారులకు, నా 
అధ్యయన వ్యాసంగానికి ఆనుకూల్య మేర్పరచిన నెల్లూరు వర్థమా నసమాజ 
గ ంథాలయాధికారులకు, నేను అడిగిన వెంటనే _పతాపర్నుద చ రత (వరంగ ల్‌ 
మ్నుదిత వతి), సిద్ధేశ్యర చరిత ( హైదరాబాద్‌, 1960) సాధించి పంపించిన 
మంచి మ్మితులు, సహృదయులు, డా॥ పేర్వారం జగన్నాథం, డా॥ హరి 
శివకుమార్‌ (ఆం ధళాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం) గార్డకు, నా కృతజ్ఞతలు 
తెలువుకొంటున్నాను.. 


(ప్రమాణ సిద్ధాన్త విరుద్ధమత 

యత్కించి దుక్తం మతి మాంద్య దోషాక్‌ । 
మాత్సర్య ముత్సార్య తదార్య చితాః 
(పసాద మాధాయ విశోధ యను ॥ 


29.6. 1988 సి.వి.రామచందరావు 
“మానస 
నెల్లూరు- 524008 


సూచికలు 


[కింద చూడు, “పతాపర్ముదచర్శిత రచనాకాలముో , 
[కింద చూడు, అనుబంధం, 10 “కాక తీయరాజుల అనుక మణిక - 


పరిపాలనా కాలాలు”. 


చూడు, చాగంటిశేషయ్య, ఆంధకవితరంగిణి, సంవుటం. 9, 
పుట 224; ఆర్ముద. - సమగ్ర ఆంధసాహిత్యం, సంపుటం. 8, 
వుట 118, 114 లు. 


చూడు, డా! నీ. వి. రామచంద్రరావు (సం); రాయవాచకము. 
(ఆం[ధ|పదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాదు 1982), పీఠిక. 
పు. 11 మొ॥ వు, ౫1116 

అదే, వు. 46. 

చూడు, అదే, అనుబంధం. 2, వు. 94 - 95.లు. 


ఇటీవలి కాలంలో, ఈ శాసనాలను సేకరించి, విమర +నాత్మక రగా 
పచురించి, పరిశోధించి, కాకతీయుల రాజకీయ చర్మిత మీద , ముఖ్యంగా 
వారి పుట్టుపూర్వో త్తరా లనుగూర్చి, చక్కని సిద్ధాంత వ్యాసం |వానినవారు, 
ఆంభపదేశ్‌ పురావస్తుశాఖలో (ప్రధాన శాసనాధికారులుగా ఉన్న, డాక్ట ర్‌ 
పి. వి. పరబహ్మ శా న్ర్రీగారు. చూడు, డాక్టర్‌. వి. వి. పర| బహ్మశా స్రీ 
“ది కాకఫీయాన్‌ ఆఫ్‌ వరంగల్‌”, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ పదెక్‌, 
హైదరాబాదు, 1978. 


ఈ ఆలోకనాల (References) తై, చూడు, పర|బహ్మశా స్రీ; 
ది కాకతీయాన్‌ ఆఫ్‌ వరంగల్‌, (1978). 


చూడు అనుబంధం 10. “కాక తీయరాజుల అనుక మణిక - పరిపాలనా 


9? 


కొలాలు: 


26 


పతాపరు[ ద చర్మిత 


10. చూడు, బటర్‌వర్త్‌ అండ్‌ వేణుగో పాలశెట్టి, “నెల్లూర్‌ డిస్ట్రిక్ట్‌ 


11. 
12, 


18. 


14. 


15. 


16, 


iT. 


18. 


ఇన్‌ స్కిప్షన్స్‌”, దర్శి. (10), 1828 మార్చి 26 శనివారం; 
కొప్పరం (నరసారావుపేట తాలూకా, గుంటూరు జిల్లా) శాసనల, 
“సాత్‌ ఇండియన్‌ ఇన్‌ స్కావ్లన్స్‌” వాల్యూ 10, నం, 588, 1828 
మార్చి 26 శనివారం; 1886లో [పతాపర్నుదుని పాలకుడుగా 
పేర్కొంటూ కొలనిరు ద దేవుడు వెనిన సంతమాగులూరు శాసనం, 
అనుమానస్పదమైనది. చూడు, అదే నం. 585. 


“ఎప్మిగాపియా ఆం(ధికా”, l, శోకం. 10. 
వైననూచిక. 4, చూడు. 


నిడుదవోలు వెంకటరావు. ఆం(ధవచన వాజ్యయము (మ దాసు, 
1954). 


డా॥ ని, వి. రామచం[ద్రఠావు (సం), రాయవాచకము. (హైదరాబాదు, 
1982). పీఠిక, వు. ౫౫ - ౫౫||ల. 


డా॥ యం. కులశేఖరరావుగారు, తమ సిద్దాంత వ్యాసం. 'ఆంధవచన 
వాజ్యయముి (హైదరాబాదు, ద్వితీయ మ్ముదణ, 1974), వు. 502 -. 
504లో, ఇట్టి తెలుగు పదాలుగా ఈ [కింది వానిని పేర్కొన్నారు. 
మెట్టవారు, నాదలు, మర్హబడుట, సంగ రయిండ్డు, గిరివయుట, గడ్డి 
కవాదంబు. కొని సంద ర్భాన్ని బట్టి, _పతావరు దచర్శిత షాఠకుడు వీని 
అర్థాన్ని సులభంగానే (గహించగలడు,. 


చూడు డా! సి. వి. ఠతామచర్మదరావు (సం) రాయవాచకము అనుబతి 
ధం 1, “పద వివరణ” వు. 81 _ 9కిలు. 


డా! యం, కులశేఖరరావు, ఆం|ధవచనవాజ్యయము, వు. 501 _ 
502 లు. 

చూడు, ఆం|ధసాహిత్యపరిషత్స త్రిక, .“(పతాపచరిః “ 1917, 
పు. లీలిరి _ 842లు, వు, 442 _ 449లు, 1918, వు 188 -_ 
144లు, 287 _ 818లు. 


| పతాపర్ముద చర్మిత 29 


19. ఇందలి వాక9నిరాణం ఉదాహరణకె , చూడు, (కింద, అనుబంధాలు, 


1నుండి (వరకు, 


20. ఖండవల్లి లక్ష్మీ రంజనం, (సం); శ్రీ నిదేశ్వరచరి త్రము, ఆంధ 


క]. 


బిల్లి, 


రచయితల నంఘము, హైదరాబాదు, 1960. ఈ సిద్ధశ్వారచర్శితకు 
కాక తీయులచర్మిత, పతాపచరి తఆని నామాంత రాలున్నాయి. సిద్ధేశ్వర 
చరిత్ర ముఖపత 9)౦పై,లక్ష్మీరంజనంగారు ఈ పేర్తనుకూడా కనబరచారు. 


ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, ఈ వచన రచన పాొరంభంలో, 


(వు. 144) ఒక పాదనూచిలో “(వచన) రచన పితాపచరితికు 
చాలసన్నిపాతముగా సాగినది” అని వాగిశారు. 


కానెసర్యప్ప, ఈ వచనాన్ని చేర్చడానికిగల కారణాన్నిగూర్చి డా॥ 
యం, కులశేఖర రావుగారు, “నిద్దేశ్వరచరితమున చివరంగల వచనైక 


భాగమును తత్క-ర్త కా నెసర్యప్స యెందుకు వాంస్తెనుు పూర్వభాగము . 
వలె దీనిని కూడ నెందుకు దిపగయండే రచించలేదు; అను నంశములు 
విచారణీయములే. ఇందు వూర్వభాగమున నద్భుతాంశములు, కవి 
కల్పనకు నవకాళమున్న యనేక విశేషములున్నవి. సిద్ధేశ్వరుని యవ 
త రణము, మాధవవర్మికథ, ఇత్యాదులు ముఖ్యములై నవి. ఛందోబద్ధము 
లైన నిట్టి భాగములు బాగుగా రాణించునని కాంటోలు, వూర్వభాగము 
సంతయు ద్విపదయందే రచించెను. ఇంక ఉత్తరభాగమున పితావ 
రుదుండు జన్మించినదిమొదలు, కాకతీయ  రాజ్యవతనము వరకు 
యంశము లున్నవి. ఈభాగ మున కల్పనల కవకాళము తక్కువ. వైగా 
నిందలి విశేషములన్నియు నఠ్వాచీనములును, చరితరికు సన్నిహిత 
ములును, వీనిని యథాతధముగా వాగియవలెనని యీ భాగమును 


80 | పతాపరు[ద చర్మిత 
వచనముననే వొసియుండును. కానె నర్వప్పకుంగ లచారితంక దృష్టి 
డీని వలన స్పష్టమగుచున్నది” అని అభ్మిపాయ పడ్డారు. (ఆం|ధవచన 
వాజ్యయము, వు. 505) 


శ్రీవ, సోమదేవరాజీయాన్ని, 1969లో, నరేంద)నాథ సాహిత మండలి (తణుకు) 
వారు నిర్మష్టంగా పరిష్కరించి. ప్రకటించారు. 


24. చూడు, అనుబంధం. 9, 

25. చూడు అనుబంధాలు. 1నుండి రీవరకు. 
26. అనుబంధం. 11, చూడు, 

వి. అనుబంధం. 12, చూడు, 


శ్రమ తృతాపరుద చరి తము 


శ్రీ సర్వదేవతా మయుండును శ్రీ శంభు లింగంబునగు నీశ్యరుని బూజించి 


నాగనాథుని 1 యడుగులకు (మొక్కి. ఏకాం[బ నాథుండను వాండడొక వుణ్య 
కధను నిటుల వచింప నారంభించె. 


2కృృష్టా గోదావరీ మధ్య భాగంబునందలి దండ కారణ్యంబు నందు 
మునిజన నేవిశంబగు హిడింబా [శో మంబుగ లదు. అట్టి పుణ్యా శమంబునకు, 
ఈశాన్య భాగంబునందు హనుమద్దిరియను నొక ధరణీధరంబు విలసిల్లు. అది 
దేవతా సిద్ధ విద్యాధర విహారయోగ్యంబు. అప్పర్యత మధ్యభాగంబున( |బిమథ 
గ ణంబులును, సకల మునిజన సేవితుండగు సిద్దేశ్యరుండును, బూర్యభాగ ంబున 
భ| దకాళియు, దక్షిజభా గ ంబున (బద్మహస్తుండగు గోపాలమూర్తియు, (బశ్చిమ 
భాగ బున బద్మాక్షిదెవియ గలరు. కావున నగ్గిరి మహాదేవతామయంబై 
యొప్పు, 


అగ్గిరి యాధారంబుగా బురంబు( జేనికొని తన్ని వాసులై న జనంబులు 
తద్యంశ క మంబున హనామండును కొండండును గర్గిరే యుండును, కొమ్మ 
క్మాటేడును మొదలగు నెజుక రాజులు నూఓ యెనుబది యేండ్లు 1 రాజ్యపరిపాల 
నంబు. జేసిరి, తదనంత రంబున (బద్భా క్షీ వర పసాదలబు నంజేసి ఏక %లా 
నగ రంబు గట్టించి మరి పెక్కు సాహస కార్యంబులంజేని 5 యనేక రాజులం 
గెలిచి కాకతి రాజులు వేయి సంవత్సరములు రాజ్య పరిపాలనము జేసిరి, (పతాప 
రుదుని చరిత నహిొత ౦బుగా తద్యంశాను క మణిక విథమెట్టులనగా. 


*పప్రతాపర్ముద చరిత్రలో ఏకాంబనాథుడు, ఏకామనాథుడు అనే రెండు 
రూపాలు ఉన్నాయి. “ఏక్మామనాథుడే' యుక్తము-సం. ' 


ల్‌ో (పతాపరుుద చర్మిత 
కొరతిరా జుల వంశచరి(త్ర 


శ్రీమన్నా రాయణునకు( జతుర్ముఖుండు జన్మించె. ఆమ్మహాత్మునకు నతి 
జన్మించె. అతి నేతక మలంబున సుధాక రుండు జన్మించే. మహాదేవుండెవనిని 
జటాజూటమను నీంహాసనంబున నిలిపి సకల దేవగణంబులకు నెల్దబ త్తెంబులు 
వెట్టించెనో, అట్టి చందునకు బుభుడను వుతుండు జన్మించె. అతండు ననేక 
రాజవరులతో (బూజలు గొనుచుండె. ఆతని ప్యుతుండు పురుహాతుండను వా(డు 
చ[కవ ర్లియ నర్వంనపహాచ [కంబు నేకచ|క్ర ంబుగా నేలుచుండె. అతని వంశంబున 
నహుషుండు బుఫై. అతని వంశంబున భరతుండు మహి విఖ్యాతింజెంది చక్కగొ 
రాజ్యంబు పరిపాలించే. త ద్వంళ ంబున భారతవీరు అనంబరగి భగవంతుడైన 
వారిపంచ. జేరిన పాండవులు థర శై భీమార్జున నకుల సహదేవులన విలిసిలి 
రాజ నూయాథ్వరంబు మొదలగు క|తువులు గావించి దేవముని పితృ గ ణంబుల 
సం పీతులం జేసి మజియు సకల థర్మంబుల, (బతిష్టి ంచిరి. 


వారలలో మిక్కలి కిరీటి మేటియి ముక్కంటి గల్బ,. అదియులగాక 
థీకృష్ణదేవుని రథనూతుంగా. జేసి మారుతాత్మజుని కేతనంబుగా జేసి మటియు( 
గౌరవుల గెల్చి, అట్టి వాని మహిమ యేమి చెప్పుదు! ఆ ధనంజయునకు 
నభిమన్యుండు జన్మించె, ఆత (డు తండియంత పఠా్యకమ ళాలియయ్యు. అతనికి 
(బరిక్షి తను నుతుండు జస్మీంచె. ఆ ఘనుండు (ఫ్రీ రామచం(దుని యట్టనెక 
భర్మ౧బులు నాలుగు పాదంబుల నిలువంజేని కృతయుగ చర్య నడివీంచె. ' 


అమ్మహాత్మునకు జనమెజయుండు జన్మించే. అత ండు తండి పగదీర్చు 
టకై తక్షక నాగాదులు నాశనంబుగా నర్పయాగంబు గావించె. ఆతనికి 
శతానీకుండను వాడు నుతుండై తాతయట్టు ధర్మ పరంపర నిలిపి విజయుండయ్యె. 
అతనికి షే మంకరుండు జస్మించె, తన రాజ్యంబు నొక్క భాగంబు దేవ 
[బాహ్మణులకునిచ్చి యొకు భాగంబు బంధుమిత పరివార సమేతంబుగా ననుభ 
వించు చుండె. అతని ధర్మాథర్మంబులు ఠాధేయాదులతో సరిచేయందగును. 
ఆశేమంక రునకు విజయార్కుండను " వాండును, సోమేం[దు(డను వాడును 
జన్మించిరి. విజయార్కునకు 7 విష్ణు వర్ధనుండును జన్మించె. కి సోమేం| దునకు 


అ ల సట ో ఇ 
(అతాటలు! ద RT తె 
| | 


నుత్తుంగ భుజు(డు జన్మించె. అతండు బాయ'చులతో రాజ్యంబుకై హోరి యోడి 
గోదావరితీర మంది ధర్మపురికి దోక్షిణభాగ బున ననతిదూరంబున నొక | 
పురంబు గావించుకొని రాజుల గెలిచి నన్నూర యరువది యారు దురింబులు 
సాధించి రాజ్యంబు పాలించె. 


మజీయు నతని చరితంబు బుధజనంబులచె గ ద్యవద్య (పబంధాదిక ము 
లచే జెపం ౦బడె, ఆతని య్మగ మహిషియందు నందుండను రాజో _త్తముం 
డుదయింబె,  నందుండటి తేజోవంతుడయ్యె. అతని చరిత ంబులు నలకార్ర 
పీఠ్యార్దునులట్ల మహిని కోభిల్లుచుండె. అందుకు సంగ హంబుగా( జెవ్పెద, 


ఆ నందుండు నందగిరి |పవేశించి నందగిరిని బురంబు గావించుకొనియె. 
అందు జండవర్మ సూర్యాదిత్యులు [పధానులుగా ను:డిరి. శారదాగందుడు * 
గురువుగా సులభుడు వహిసీశుడుగా భానువత్తి దేవి పట్టంబురాణిగా  లంబో 
దరుండను రాజు చెలిమికాడుగా మతటేయు ననేక జనులు దండనాయకులై యతని 
పనులు నడుపుచుండిరి. ఇవ్విధఅబున కొన్ని సంవత్సర ములు 19 రాజ్య ంబు మవో 
మహిమతో. బాలించె. 


మజియు "నాతడు శ్రీ నగ1ి*రంబునకు(టోయి మల్లికార్జున లింగ ంబును 
(భమరాంబా దేవిని సేవించి యా _పదెశఅబున నొక్కబిలంబు సొచ్చి హోవుచుండ, 
నందు నొక్క మహాయోగి గనివించె. అమ్మవాయోగిచే ఖడ్గఖేటకంబులను 
మహా న్రంబులు '1గొని మరియ నల్పిలఆబు దూరి చనునప్పుడు, మాయామూ ర్రియై 
యందు 12 జనార్దనుం డలి _భమణంబుగా (భమపెట్ట 13 నొకింత చలింపక 
నిలిచిన, నా దేవుండు మెచ్చి యడెక వరంబు లిచ్చిన గకొని, అందుండి మగిడి 
బీలంబు వెడలి దివ్యయోగిని గనంగొని, అనేకంబులుగా స్తుతియించి చోశేం; దుతో 
మహాయుద్ధంబు. జేసి యతనిచే పూజలు గొని సునందయను కన్నకను. 14 
ఐబరిణయంబై సేతువున కరిగి రామేశ్యరుని సేవించి దివా్యస్రుంబు? చే నావిభీవషణుం, 
గెల్తునని యచ్చట నిల్సిన, ఆ విఖీషణుండు సర్వ ధనంబులు కానుకలుగా వెట్టిన, 
గొ కొని నిజరాజధానియగు నందగిరి పవేశించి రా జంబు పారలింవుచుండె. 


3) 


| పతాపరు[ద చరి ఈ 


స్ప un 


ఆ నందునకు నునందయందు నగ జారమణుని కరుణచేత సుమత యను 
క నక్ఞియును విజయపాలుండను సుతుండు నుదయించిరి. సుమ6 కన్యకను యదు 
వంశతిలకుండై న సత్యభునునకు వివాహాంబు. జేసిరి, ఆంత నా నుమతియను 
క్ర న్యక కు వృష సేనుండు జన్నించె, మజశీయు విజయపొలునకు నగ్నివర్గుండను 
నత (డు జన్మించే, విజయపాలుండు కొన్ని దినంబులకు మృగశాపంబున విగత 
జీవుండయ్యె. మరల శారదానందుని |ప్రసాదంబున 'సుజ్ఞానుండయ్యె. ఆంత 
నందు.డను పేర 1 పెక్కు. సంవత్సరంబులు రాజకంబు పాలించి యోగమార్గంబు 
దాల్చి భోగంబులు చాలించి శ్రీశెలంబునకు జను నప్పుడు తన వెనుదగిలి వచ్చు 
వుుత దౌహ్మితులై న యగ్నివర్మ వృష సేనులం గాంచి వారల శారదా నందుగకు 
నప్పగించి, వారల యభీవ్షంబు అరింగి నందుండు శ్రీః ల నివాసు సుండయ్యెను. 
అట్టు చోళాఖ్య వంపండై న నందుని యిచ్చా క మంబున 1? శారదానరిదురిడు 
రాజ్యంబునకు, నగ్నివర్మ వృష సేనుల నభిషి కులం జైని రాజ్యంబు విభాగించి 
యిరువురకు (బంచి యిచ్చెను. వారలు శారదానందుని యాజ్ఞా |పకారంబు 
రాజ్య ౦బు సేయ మహాశా మంబయ్యె. 


ఆంత వృష 'సేనుండు దేవేం :: మఖంబు గావించి ధాన్యవృష్టి గురిపించు 
టచే నది కారణంబున వృషసేను వంశంబున “వృష్టి” సంజ్ఞ దనరు వండు, 
చాళుక్య వంశ జుండగు నగ్నివర్గుండు నందగిరి రాజధానిగా చేసికొని రాజ్యంబు 
పాలించి యనేక సుతుల గాంచె. ఆక్కు_మారవర్గంబు, ఆగ్నివర్లుని పరోషంబున 
రాజ్సంబు గుడువ నొల్పక తమలో తాము వై రంబు బెచ్చుకొసి పోరంజొచ్చిన 
నందు కొందరు తెగపడి వృష్టికుల భూపతులకు సహవాసులై యుండిరి. 


అచ్చట వృషసేనుని వంశంబున ననేక రాజులు పరిపాలించిన తర్వాత 
వృష్టికుల తిలకుండై న కన్నడ దేవుండను మహారాజు జన్మించె. అతడు 
కందారంబు రాజధానిగ( బాలించి భూదేవ వూజలు విధ్యు _క్తంబుగా నడిపి 
గోదావరీ తటంబున నున్న వి వులకు పపమూడు వేల యేనూరు (౧౩౫౦౦) పీ 
ఆ గవోరంబులు సమర్పిఆచి రాజ్యంబు నేలుచున్న సమయంబున, ఆ మవిరాజు 
నకు సోమదేవరాజు జన్మించె. 


సోము దేవరాజ వృత్తాంతము 


ఇతండు డినదిన పవర్థమానుండై తం| డి పరోక్షంబుక రాజ్యంటు 
నలుచు సకలధర్మంబులు నడువుచుందె. అట్టి యవసరంబు నాతడు తన మూడు 
వేల యేనూరు!*? గోగణలరిబుల మం[తకూటంబు2ి. మొదలుగ గోదావరి యభయ 
తీరంగుల మందలు గావించి యధికారుల నియోగించె. 


వారలు మెవుచున్న యెడను కటక వల్లభుండొక్కనా.డు సోను దేవరాజు 
వృతాంతం బంతయు చారులచే విని నకల సేనావరివార సమేతుండై సోమదేవ 
రాజువె దండెత్తి వచ్చి గోగణంబు చుట్టు ముట్ట తద్షోపాలురతో గొపృయుద్ధంబు 
గావించి యాగోపాలకుల వోడించి గోవుల మరల్బుకొనిపోయె. ఆగోపాలకులు 
కందారంబుగకు వచ్చి సోమదేవరాజునకు నావృత్తాంతం బంతయు చెలియంబలికిన 
విని యాతడు మహా కోపో[దేకదీపితు-డై 21 సర్వ్యసేనా సమెతుండ్రై 
కటక ౦బుపై సేనల విడిని ఆరునెలలు కటక ంబును ముప్టడిచెసి మహాయుద్దంబు 
జేయ నర్వ సేనలు సమసిపోయె. 


మరల నాతడు బలంబులగూర్చుకొని కటకంబునకుపోయి. యెవ్పటియట్టు 
యుద్ధంబు చెయుటచేత సర్వ సేనలును మడి సెను. నుగుడ క ందారతబునకువచ్చి 
మగుడ జలంబుల గూర్చుకొని తిరిగి క టక ంబునకుంజని మాసద్యయంజు ఘోర 
యుడ్ధంబు (జేయ నకలసేనలు మడిసిన, తిరిగి కందారంయినకు వచ్చెను. అతడు 
ఆణుమార్డు 22 కటక వల్లభుని సాధించి గోవులమరల్చు కొందునని పోయి సాధించ 
నేరక మహాచింత్యాకాంతుండ్లై. బుభజనా మాత్యవర్షంబుతో గ టక వల్దభుని 
సాధించు తెరంగు నెజుంగ౦ బలుకుడన వార లిట్రనిరి. ఓరాజా! మానుష 
శకులకు నలవిగాదు. ఏదేని దైవ వర్మ పసాదంబునంజేసి గెలువండగు. ఇతరో 
పాయయిల గెంవ నల౭విగాడు, వ్యుతకామేష్టి యాగముచే తేజటోవంతుండగు 
కుమారునగ్ని దేవు (పనాదంబున “నుమ. అతడు కటక వల్లభుని జయింప 
గలండని వారలుపలుక నారాజు విని (ళ్యంబక పర్వతంబు గోదావరి యభయ 
తఏంబుల నున్న తన పదమూండువేల యేనూరు య్మగ హారంబుంలగ అ 
వెవవేదాంగ [పచండులైన దాహ్మణుల రావించియాగ౦బుచేని వారల బవు 


we | ఇ ఆ 
~~ ! క 3 


నిరియాళ దేవిని చూచి కొందరిది హాజపత్సు యాఏ నని తలంచి బహుజనంబు:- 
వచ్చునది యొంటియుండ శేర్చునే ! ఇడి యొక్క విపాంగనయే రాబోలునని 
మస, వారలయందొక రుం డీ యింతి నీక్షించగా'సియింఆ తూపొలకశయంబుబు 
విచారింప మొగంబు నిందుబింజంబును ధిక్కారించు మన్నది. ఈ సల కుటిం 
కుంతలంబులును ఈ విళాలనే తందులును, ప దీర్భ బాహువులును, ఈ మం 
యానంబును పాడవద్మ ంబులును మెరుంగలును ఇతర జన కాంతలకు గలుగ 
నేర్చునే ! ఇది రాజపత్నియగు సిరియా?దేవి యగు తవ్పదు” ఆని నిశ్చయించి 
తమవారల కెరింగించి యజుకురాజు ననుమతంబున క టక వల్లభుని సముఖంఒునము 


దోడ్కొానిపోవ నారంథించె. 


ఆ సమయంబున నప్పురి విపులం_జును సిరియాళబేవిని మరల తీసుకొని 
వోవాకారంబులు సేయుచు, “ఈ కారిత విప కాంత. మాధవళర్మ కూతురు. 
ఈ చెలియ పెనిమిటి వారణాశికి. బోవుచు మాతృగృహంబున నునిచి చనియె. 
ఇది నిజం. ఎట్టి సత్యంబై న చేసెదము. ఆప్టగాదని దలంచితి రేని సీ కాంతతో 
గూడ నీ షి పులందారము నొదలు వొచ్చువార” మని దీక్షపట్టి హరి! దావస్ర్రములు 
దాల్చి వీరజల లల్టుకొన తమ గవంబులు విప్పుకొని శవియ తెగ బడియున్న 
వ్మ్‌వులంజూచి క టక వల్ప భుండును నకని యనుచరులును గడగడ గజగజ నొడలు 
వణకుచు మహాభీతచిత్తులై యా విప్రులకు నమస్కరించి “ఇడి రాజకాంతయని 
పట్టిఎవి.. ఇంతియేకాక మాకు మీకు వైరంబుగలబె? కోపంబులు సైరింపుడు. 
మీకు మాకు మరొక్క తగవు గలడు. అది యెబ్రనిన. తం విప జనంబులు 
సిద్ధాశ్వరుని సముఖందున గూర్చుండి యీ చెలి వడ్డించిన యన్నళబులు 'రోయక 
భుజించితి రేని యిది వ్మిపకాంతయగును. కాదేని మీరు నిజంబు పలికిన మీకు 
వేయి [గామంబులు నగ హారంబులుగా నిచ్చి యీ కోవులిని రక్షించి 
యీ ' గ ర్భంబున నున్న శిశువును మరల కందారంబునను  బట్టతిబు 
గ వైదో మని నీతియుక్త్రయిగా నాడిన వారలతో వివు లిట్టనిరి. 


ఈ స్రీ రాజకాంత కాదు, వ్మవులకు సింహాసనం బేటికి? ఈ కోమలి విప 
కాంతయగుట త ధ్యంబు, ఇదిగో చూడుండని తక్షణంబున సిద్దేశ్వర | శ్రీమన్మ హాదేవు 
నగ రికి జని యా వివులందజు నచ్చటి గసండంబున మునిగి కృతానుష్టానులై 


(ప్రతావర్ముద చరిత్ర వా 


యద్దెవుని వేదో క్రంబుగా నారాధించి బహువిధంబుల. బూజించి చతుర్విధోప 
హోారంబుల నై వేద్య _బు లిచ్చిరి. ఆ నై వేన్యంబులా కోమలి వడ్డింవ2? నందణును 
పంక్తిని గూర్చుండి సోముదేవరాజు వేదాధ్యయన పారాయణు=డగుటం జేసి, 
“వెదాధ్యాయ రతో విప” యనియెడు వాక్యంబు మనస్సులో నిల్పికొని 
సిద్ధేశ్వర శ్రమన్మహాదేవుడ కెదురుని౦చి చెయ్యె్తీ చాచి, యీ కాంత విపకాంత 
యని పలికి యా యంగన వడ్డించు నన్న .బులు సంతుష్టిగా నారగించిరి. ౩% 


ఆ సమయ-బున సకల జనంబులు చూచుచుండ నావిషపులవై [(శీమన్మవి 
దేవుండు వుష్పవృష్టి గురివించెను, అదియంతయు. గని కటక వల్పభుని పరిజనం 
బులు" గజగజ వణకుచు వల్లభుని కెరింగించిన నాతడు వివుల రావించెను, 
ఆ వి|వుల కనేక ధనంబులొన_గి తన వారలు తాను క టకంబునకు. బోవుచు 
నానొదేశంబులకు సిరియాళ బేవిని వెదుక (బంవెను. 


మా ధవవ ర్మజ ననము 
ఆంత నిక్కడ నొక్క సుముహూ _ర్తంబున28 సిరియా దేవి [పనూత 
యాయెను. సర్వలక్షణ సంపన్నుండై న కుమారుం డుదయిం చెను. 


ఈ వి|వులు జననవేళ యెరి-గి యిబ్బాలుండు సర్వసర్వంసవా తేక 
చృతంబుగా గర్భాష్టక ౨బున మహామహిమతో పాలింపగలండని పలికిరి. 
అబ్బాలునకు వుణ్యహవచన విధులుచేసి నామకరణము చేయుటకై సిరియాళదేవిని 
జూచి మీ యశఖీష్టం జేమని వారడిగిన నామె యా వి పజనంబుల కీట్టసియె. ఈ 
మాభవశర్మయే దైవంబు, దాతయు తల్టియ తండ్రియునగు. వీరుచేసిన నామకర 
ణంబు నాకు నభిష్టంబని పలికెను. ఆ విపు లట్రగాకయని యబ్బాలునకు మాధవ 
వర్మయని నామక రణంబు చేసిరి. . 


ఆ కుమారుని వ్మిపఫంపతులు పోషింపుచుంత శుక్టపక్షసుధాకరుండ 
నంబరగి దినవెన _పవర్ధమానుండై వెరుగుచున్న యెడ, గ ర్భాష్టక మున నుప 
నయనంబు. జేసి, యుపాధ్యాయునొద్ద పద్మాక్షీ సముఖంబున. జదివింవు 
చుండిరి. 


ఖీ 


© en ఇ ళ్‌ నే me (1 
re పతాగురుు ద చరి! త్ర 
సం హు టా 


మాధవవర్మకు బద్మా క్షీ దేవి (పత్యక మై వరంబిచ్చుట ' 


ఒకనా(డా బాలుడు తనతో. జదువు బాలురు తానును నాట తమి బలక 
వుస్తక మును ఐద్యావ్నీ దేవి చేరువ వెట్టి యగుడిత లుపు పెట్టి విహరించుచుండి 
న స్తమయం బాయెను. అంత నింటికింటోయి మజ్జనభోజన౨బుల దీర్చి రా|ఆ 
చదువందగు పలుకయు పు స్హకంబును లేకునికి మాథవ శర తన నెక్కడ 
కోవించునోయని యట్టి రాత్రి కాఆంబునందు( బద్మాక్షీ జేవి సముఖబునకు 
దానొక రుడు చనెను. 


అంకశ భయం రంబ. భూత | పేత విళాచళాకిని ఢాకిని భేడాళ బ్రహ్మ 
రాక్షస పరివృతయై సింహాసనంబున, బద్మాశ్ని దేవి కొలువు.డెను. కాని. 
యవమా త_బై న మాధవవర్మ చలింపక భూతగణ:బులం దేత నెట్టి వయుచు 


యద్దేవి నముఖంబున నున్న పలకయు( బు స్తకంబును బుచు" కొని నిలిచి 
. యుండెను. 


ఆంత నబ్బాలుని సాహస థై ర్యంబులకు దేవి వెరగంది యతని 
భై ర్యంబు! జూచుటకు నతి భయంక రాకారంబు దాల్చెను. అబ్బాలుండు దానిని 
గాచి యావంతయు. జలింపక నిలిచి ముకుళిత హస్తుండై. ఐహువిధంబుల స్తులి 
యి-చుచు నద్దేవి పాడపడ్మ- బులకు (మొక్కి- రీవకుండెను. డానిగింగని దేవి 
యత ౪-త దయార్డ)మానసయై “లెమ్మువత్సా! ” నభక్తిధైర్భ ంబుంకు మెచ్చితి. 
నె కిష్టంబైై న వర:బు వేడు” మని పలికిన నబ్బాలుండు తన జననిచే( దర్మ డి 


చందం బంత యు నెణింగినవా(డై. నందున, గ టక వల్పభుని సాధించి తమ గోధనం 
బులు మరల్భునట్లు వర=బు కృ పచేయుమునెను. 


అదేవి సీవనయటు క+వచబేయుదునని యిక గ్రా దివ్యఖన్గంబును దివ్య 
| ద్‌ రెడి “లే 
ఖేటక బును గృపంటేని, చః ఖం బు సీ చేతనున్న నిన్నె దిర్చిన శ తువు 
లడం౨గుదురు. ఈ వెవ్యఖేఎకంబు సీ చేతనున్న శస్తాస్రుంబులు _ నిన్ను(జేరవు. 
అని యానతినిచ్చి దిర్హిగుణిత సహ [స మాసంబులు* * రాజ్యంబు చేయుదువనిపలి_ 
తన సమీపంబున నున్న యొక బింంబును జూపి పశ్చిమ ముఖురిడవై యరిగి 
యొక రమ్య | పదేశంబున ఏీతీబిఅంబు వెడలియున సమయంబున నూగోంగగ్నో 


. పతాపరు! ది చరిత 
a a 


a mr 


పర్యం కంబునకు నబ్బిలమార్షంబు వెడలచతురంగ బలంబులు నీ వెంట చనుదెందు 
నని యానలిచ్చి మతియు నిట్టనియె. 

ఈ దివ్యఖడ్గ ఖేయకంబులు మీ యింట నీంహాసనంబున వెయ్యేండ్లుండునని 
యానతిచ్చి గో బాహ్మణ పూజయు, నుమామ హేశ్వుర వూజయు, లశ్ల్మీ నారాయణ 
వూజయు, మజవకు మని చెప్పెను. 


అబ్బాలుండు పునః వునః పణానుంబు లాచరించి యడ్జెవి యనుమతె 
నబ్బింంబు దూరిపోవుచు నట వెక్కు. విఘ్నంబులు, భూత పేత వచ వ్యా|ఘ 
భర్హూక సల్పాదులు గనువించిన మనంబు చలింపక యన్నియు నివారించుచు 
నబ్బిలం బు వెలువడి కొంత దవ్వరిగి యా రమ్య పదేశంబున నిలిచి యుండెను. 


ఆంత నబ్బిలంబు వెంవడి గజ తురగ పీరభటులు పెక్కు అట్టకి 
ఘోషంబును భేరీ ఖాంకృతులును కాహళ నినునంబులును శంఖనా నాదంబులును 
రధభట బలంబులును ఊష్టంఘ ఘంటికా ఘణాత్కారంబులును, తురగ గజవాహన 
ధ్వనులు నేకంబై [పశ యకాల మేఘ గ ర్జితంబుగ బాల దిక్కులు పెళక్కటిల్లు 
నటుల సూర్యోదయ పర -౧తమున మా యా బలరిబులును, అరువదివెలు కుద 
గజరిబులు పంస్దైెంండు లక్ష లు త్తమాశ్వంబులు పదిహేడు లక్షలు పదాతి వర్షం 
బులు నుణినుయాభరణ దివ్యాభరణంబులు పదికోట్ల సువర్ణంబు గొని మాధవవర్మ 


యిలు జేరెను. 
ళా 


మాధవవర్మ పద్యాకీ వరంబున గల్లిన సేనలతో 
దలి చెంతకు వచ్చుట 
ne) 


ఆ రాజకుమారుడు బలంబుల మన్నించి వారిచే నమస్కారంబులు చేకొని 
యా బలంబులతో గూడ హనుమకొండ చేరవచ్చి వారలందజిని నిలిపి తానొాక్క 
రుండు వురంబుజోొచ్చి వచ్చుచుండెను. ఆట్టిత 3 హను మకొండను నెలుచున్న 
యెరుక రాజత (డు వచ్చుటకు ముందే యా కలకలంబు విని వెరగుపడి గవనులు 
వేయించి చారుంచే నా సేనాపరిమితి యెణింగి మహాభీతచిత్తుడై యెక్కడిసేన 


శనెనో గని చించంపచు నెట్‌ కేనియుం బారిపోవ యత్న ంచుచుండే. 


తల్లి కొడుకునుంగానక వెదకి వెదకి వేసారి చేలంబడి మూర్చిల్లి తెలీవొందీ 
నద్దె దుఃఖంబుచే పొరలుచుండెను. పూర్యభూసుర దంపతులు నిరియాళ దేవిని 
గాంచి దుఃఖోపశమనంబు గలుగునట్టుగా మాటలచే బుజ్జగింవుచుండిరి. ఆ 
సమయంబున మాధవవర్మ తల్రియగు సిరియాళ దేవిని గాంచి (మొక్కెను. 
వెన్నిధిగన్న పేదచందంబున నామె దిగ్గునలేచి యుబ్బుమీరి యక్కుమారునె ర్తి 
యక్క“: జేర్చి శిరం బ్మాఘాణించ్చి అన్నా ! ఎక్కడ నుండితివి ? బాలుండవు. 
ఒంటినుండుట యాస్చిరంంబుగదా | నిన్నడబాసి యీ రేయి నాలుగు రూములు 
మా యొడల [పాణంబులు నిలిచియుండుట పరమాళ్చర్యంబులని దలంచి శోక 
మోహంబులు బెనంగొన నబ్బాలుని గొగలించి విస్మయంబందుచు భానుబింబఆబు 
పొదువుకొని యున్న మూర్తి (తయంబునుంబోలు నబ్బాలని మరొక్క 
యామంబు శోక మోవా సంతోష విన్మయా నందంబుల మునుగుచు నబ్బాలు 
నుద్దేశించి మా యయ్యా ! ఈ రేయి నెక్క_డనుంటివి. ఎరుగ( బలుకుమనెను. 


ఆ కుమారులడు తాను పద్మాశ్షీదేవి నగరికిం జనుటయు, మొదలుంగోగ ఆ 
వృతాంతంబంత యు వారలడుగగా సర్వంబు నెరులగ (౬ బలికిన విస్మయానంద 
భరితుండై యున్న మాధవశర థి జూచి యా ముమారుండిట్టనియి. 


మాధవవర్మ మాధవశర్మ యాజ్ఞచేం దాను 
రాజ్యంబు పరిపాొలించుట 


ఈ రాజు ఖోగంబులు మీరలనుభవింపుడు. మీ సమీపలబున వేను 
భఠాచ[కంిు పాలించువాండనని యబ్బాలుం డొడంబడి పలికిన నాతండిట్టనియ. 


ఆయ్యా ! మెము వృద్ధులము. న్మేతంబులు పొరలు గప్పి యున్నవి. 
[శో తవుటంబులు విన నిజళ క్రి, జాలవు. కాలు చెయ్యియు నాడుటలేదు, 
జవసత్వములు నానాటికి దగ్గుచున్నవి, శ్రేమ్మంబులు క ండరబలంబున నాగుకొని 
తుక్సి పాసాదులు సన్నంబయ్యె. మాకు నెక్కడి రాజ్యభోగ ంచులు? ఎటుల 
ననుభవించువార ము! సిభోగంబులే మాకు సహస గుణిత భోగంబులనిన, విని 
యాత (డు వారల(జూచి నిట్టూర్పు నిగుడించి తక్షణంబె పద్మాక్షీదేవి నగరిక్షిం 


శాక 


tw 


| తాప రు చరి (త ౮ 
టు - 


జనుబెంచియద్దేవి సముఖంబున నిలచి చెయ్య త్తి, ఓపర మేశ్వరీ ! మా మాధవ 
నర్మకును మా మాధవారిబకును మా తల్లి సిరియాళదేవికిని గాక యీ రాజ్య 
ఫోగంబులు నాకేల? ఖడఖే టక ంబు లివిగోయని ముంద జుబెట్టి చనుచుండెను. 


౨ సమయంబున నబ్బాలుగి .యోౌదార కింబులకు నెంతయుమెచ్చి యద్దేవి 
యతని చేరంబిలిచి మీతాళ ముత్తువుల?: వృద్ధభూసుం చంపతులును మీతల్లి 
సిరియాళ దేవియు నీవు రాజ్య బు పాలింవుచున్నంత కాలంబును వయోయావన 
(పాయంబుల నుండగల వారలని యానలచ్చి నీవు థరాచక్రంబు నూటయిరువై 
యేండ్లుపాలి =ఓ యజమీద దివ్యకి స్యకాకృమండవై యీ కోండ బీం-బులో 
దివ్యాంగ నలతో దివ్యభోగంబు అనుభవింపుచు నమరత:బున నిర్ణరత్వ =బునుం 
గలిగియుండగలవని యానతిచ్చిన యద్దేవికి సాష్టాంగ నమస్కార బులు చేసి 
ఖర్గఖేటకంబుల మగుడ గై కొనివచ్చి “మాధవళర్శికు నావృత్తాంతఐబంతయు 
నెరుంగ బలికెను. సీమువ్వురు నవయౌవను లగుటయు యా వృత్తాంతంబంళ యు 
నెరుక రాజులు విని మాధవవర్మ పాలికి= జనుదెంచి యతనికి సాష్టాంగ ంబుగా 
నమస్కరించి నీవుమాకు రాజుపు గొలిగికవి, మాతపంబులు ఫలించెను. ఏమి 
పనుఅ( జేయదుమని కర-బులు ముకుళి-చియున్న వారలను మన్నించి మాభథవ 
వర్మ యెజుకురాజులకు నమరవాది 3 వాజ్య ౨బిచ్చి పంపెను. 


తరువాత నబ్బాలుండు దేవీ కల్పిత ౨బుల న సేనలతో చాను హనుమ 
కొండకు వచ్చి చేరెను 


మాధవవర్మ సింహాసనం బెక్కుట 
భాలివాహనశక ము ౨౯౧ తారణ నామ 
సంవత్సర మాఘ శు ౫ గురువారము 
(శ వణానక్షత్రంబునుండి ( ౪౦౧) వరకు 


ఆత(డు మంచి ముహూ_ర్రమున దేవభూదేవ పూజబ కావి_చి భూను 
రాశీర్యాద వూక్యకంబుగా నీంహాననం బెక్కె_ఏ. 3: నానాసేనలు నమసహ్కె 
రంయిల జేసిన దివా్యాంబరాభరణ=బు లొసంగి సంతోష చిత్తులంజేసి తమ 
తల్హియగు సికెయాళ దేవి యనుజ్ఞ గకొని తన తర డిని జంవినట్టి పగదిర్చుట_కె 


౧ ఇ 'పతాపతు: ద 

నంబున దలంచుకొని పూర్వన సామంతుల బిలిపించుకొని వారల మన్నించి 
తమ శ్మ్యతుండైన కటక వల్తభునివె దండయాత్ర) గదలవలయనని వారితో 
విచారించి [పయాణఖిరి వేయించి పద్మాక్షీ దత్తంబైన బలంబులు తన్ను గొల్బు 
చుండగా క_కంబునకుబోయి యా పట్టణంబు చుట్టు ముట్టడించెను. 


ఆత ండొక్క_ మాసంబు ఘోరయుద్దంబుంజేని దేవీదత్తంబైన ఖడ్గ 
ఖేఓకంబు లిరుగేలం బూని యుగ్ధంబున( గటక వల్ణభుని తల దుంచెను. అప్పుడు 
మేదిని”'ల వై రులకు గాలఖై రవుండను బిరుదును, కఓకవల్లభుని “తలగుండు 
గండండను” బిరుదు చెల్లించుకొని వానిసుతునికి( బట్టంబుగట్టి తన యాజ్ఞకు 
లో(జేనికొని తమ గోగణంబుల పదమూడువేల నేనూరుమందలు మగుడి 
దోలించుకొని మూడుకోట్ట నువర్ణటంకంబు లప్పనంబులు వుచ్చుకొని మరల 
హనుమకొంతకు వచ్చెను, తమగోగణంబుల కృష్టాతీరంబు చేరువ శ్రీనగ రంబున 
మందలు వేయించి అమరవాదినున్న 32 యెరుకు రాజులకు నప్పన చేయించెను. 
మజియు. దిగ్యిజయ.బు సేయటకు( (బయాణ భేరి వేయించి నకల సేనా 
సమేతుడై యష్టదిక్కులు జయించి దిగ్విజయంబు గైకొని చోళదేశాధీశ్యరుని 
కూతురును వివాహ_బై హనుమకొండ (పవెశించి నింహాసనాసీనుండై. రాజ్యం 
బేలుచుండెను. 


ఆ సమయంబున .నా వురినున్న వ్మిపజనంబులు మాధవవర శ్ర నము 
ఖంబున కేతెంచి వేదోక్తంబుగా నాశీర్యదించిన వారలకు సాష్టాంగంబుగా 
నమస్కరించి వారల బహువిథంబుల పూజించి మీరు కాఠ్యార్లులై వచ్చిన 
వారలని నామనంబున తోచుచున్నది. మీ యభీష్టంబు లెరుంగం బల్కుడనెను 
ఆ్మవాక్యంబుఎకు సంతోషించి మూ విపులెల్ణనిరి. “కటకవల్ణభుండు మీతల్రి 
సిరియాళదేఏని గొనిపోవు సమయమున నాయాపదగని మీతల్టిచేతి యన్నంబు 
గుడిచితిమి. ఆ యాపన్నివారణం బుచితంబనియును సనివ వసాద = బనియును 
గుడిచితిమి. 33 ఇంతియేగాక, కలియుగంబున క్ష తయులచేత సన్నంబు 
గుడువరాదు. అగజన్యులకు క్షతియాన్నంబు తగదు. 34 


క్‌ 


| పతాఒరు ద చరిత 
న్‌ వ. 


ఆ కారణంబున మా మనంబులో నెప్తుడును మెం మెర పాయక 
యున్నయది. మాకు సవ్లగోదావర మధ్య(పదేశంబున కొన్ని [గామంజు లగ 
హారంబులుగా నిచ్చిన నచట స్నాన జప తప్రోహో మంబులును గంతువులును 
గావించి పుణ్యలోక ౨బులు వడ సెదొ మనిన నాతడు సప్పగోదావర మధ్య 
[పదేశంబున నగ హారంబుల నిచ్చిపంపెను. 


మణియు మాధవవర్మ వెద్దకాల-బు రాజ్యంబుచేని పద్మాశ్నీదేవి వర 
ప౦సాదంబున నొక్క. సుతునింగని పద్మ సేనుండని పద్మావే, పేరుపె చైను 
ఈ విధంబున ననమానదానంబుల 35 మాధవ సేనుండు రాజ్యంబు పాఠించె. 
ఆంత పద్మాక్షీ దేవి పూదోటలోగల నానావిధ పుష్పంబులు నిత కింబును హనుమ 
కొండ బిలంబులోనుండి వెడలి రేవకన-కలు రాతి గొనిపోవుచుండిరి. తోట 
కావలి వారలా వుష్పంబులు పోవుటకు వెళగంది యొక్క రాతి కావలియుండి 
దేవకన్యకలు వచ్చు తెరం1ను, బుష్పంబులు కోసికొని మగడి యీ కొండ 
_బిలంబు చూరిచనుటయుం గని యావృతాంఎం బంతయు మాభథవవర్మ 
కెరింగించిరి. 


ఆంత నా రాజు పద్మా శీ దేవి వసంబు దలంచి రాజగంబుస':. "ఏమా 
రుంతగు పద్మ సేనుని ఇట్టాభిషి క్తుంజేసి యార్నాతి కానొక్కరుండు నావూ 
దోటలోనున్న యాబిలంబు వెడఎన నాదేవకన్యక లు చనుదెంచి మాధవదేవుని 
బహువిధంబుల సుతయించి పద్మాక్షీ దేవి కడకుం దీసికొని చనిరి, తదనం 
తరంబున, బద్మా క్షీదేవి వర్మ పసాదంబున నాతడు కొండబిలంబు చేరంబోయి 
దేవకి న్యక లతో తానును నా విలంబు. జేరెను, 


పద్మచనేనుండు సింహాసనంబెక్కు_ట 
శాలివాహన శకము ౪౧౧ నుంచి ౪౮౯ వరకు 
పద్మ సేన మహారాజు తన తం డియెన మాధవవర్మ వీలంబులోనికి 


దేవక న్యల యుక్తముగా జొచ్చిన, యనంత రంబున తను తం తండి) యట్లు 
రాజ్యంబు మహామ హిమతో వెద్దకాలంబు పాలించి తనకు సంతానంబు కేనందున 


న ఆ దల ఆ అస, పాద 
7 | మతొవిచు, అ చీల! ఆ 
ప. సు 


మిక్కిలి చింతించి బుధానుమతంబున సిద్దేచ్వర శ్రీమన్మవోదెవుని నిత్యంబును 
గూష్మాండ ఫలంబుల( బూజింప', ద|త్స సాదంబున నొక్క- నుతుండు గ లిగను. 

అతనికి వెన్న మరాజను నామకరణం బిడియె. తరువాత. చనకు 
మరలబడ్డ కటకవల్ణభుని సాధించి వానినుతునికి బట్టంబుగట్టి యెవ్వృటియట్ల 
మూడుకోట్ట నువర్ణనిష్క-ంబులు గైకొని హనుమకొండ (బమోంచి డెబ్బది 
యెనిమిది వర్షంబులు 36 రాజక్టింబు పాలించెను. తదనంతరంబున దన 
కుమారుండై న వెన్న మరాజును పట్టాభిషి కుంజేసి తాను శివలోకంబున క రిగెను. 


వెన్న మరాజు సింహాసనం బెక్కుట 
శాలివావానశ కము ౪౮౨ నుంచి ౫౩౨ వణకు 


వెన్నమరాజు నింహాసనంబెకిి.న తరువాత  వివావాంబు బేసీకొని 
వెద్దకాలంబు రాజ్యుంబు పాలించెను. నుతులు లేనందున. సిద్ధళ్వర శ్రీమన్యహో 
దేవునిగూర్చి ఘోరతపం బాచరించెను. అద్దవుని _పనొదంబున నొక్మ-సుతుం 
డుద్భవించెను. ఆతనికి. బొరికీవెన్న మరఠాజను నామకరణలవీడెను. 3” తాను 
సకల దేశాధీశ్యరులను జయించి వారిచే నప్పనంబులు ( కొనెను. అతడు ముఖ్య 
సట్టణంబిగు హనుమకొండ పవేకించి యెనుబది మూడు వర్షంబులు 37% ర్రాజ్యంబు 
మహామహిమచే బాలించి తన నుతుండగు పొరికి వెన్నమరాజును బట్టాభిషిక్తుం 
జేసి తాను శివలోక ంబున కరిగెను, 


పొరికివెన్న మరాజు సింహాసనం బెక్కుట 
శాలివాహన శకము ౫౭౨ నుంచి ౬౪౮ వరకు 


పొరికివన్న మరాజు, సింహాసనంజెక్కిన త రాత వివాహంబు జేనికొన 
గుండమరాజను నొక్క_ నుతునింగని, తన శత్రుండగు కటక్‌ వల్ణభునిమీదికి 
దండెత్తి యతనితో మాస తయంబు ఘోరయుద్ధంబు గావించి క టక వల్షభుని 
శిరశ్చేదనంబు గావించెను. వానినుతునికీ ఐట్టంబుగట్టి యెప్పటియట్టు సువర్ణ 
నిష్కంబు లప్పనంబులు పుచ్చుకొని యష్టదిక్కు.లయందు జయ న్తంఛంబుల 


tu 


పతాపరు,ద చరిత ౧ 


వేయించి గుండమ రాజును పట్టాభిషి కుంజేసి డెబ్బదియారు వర్ద బులు ౨౫ 
సుఖముగా ఠాజకింబు పాలించి కాను శివలోకంబున కరిగను. 


గుండమరాజు సింహాసనం బెక్కుట. 
శాలీవావానశకము ౬౪౮ నుంచి ౭౧౮ వరకు 


గుండ మరఠాజు వివాహంబు( జేసికొని యొక. సుతుంనిగని యెరుకు 
దేవరాజు అని చేరు వె'్దైను. తదనంతరం బాగుండ మరాజు డెబ్బది? ? సంవ 
తృరంబులు రాజ్యంబు పాలించి యన్నిదిక్కుల "యప్పనంబులు గ కొని యెరుకు 
దేవరాజును బట్టాభిషి క్తుంగావించి తాను. శివలోకంబున కరిగెను. 


ఎరుకుదేవరాజు సింహాసనం బెక్కుట 
శాలివాహన శకము ౭౧౮ నుంచి ౭౯౨ వరకు 
ఎరుకు దేవరాజు బాలుండగుటంజేసి యతని మేనత్తకుంతలి రాజ్యంబు 
జేసెను, 


కుంతలిదేవి రాజ్యంబు చేయుట 
శాలివాహన శకము ౭౧౮ నుంచి ౭౬౨౭ వరకు 

ఈ కుంతలిదేవి -రాజ్యుముచేయు కాలమందు నామె గుజరాష్టరి మహో 
రాష్ట్రంబుల వై దండు. వడలి వారల సాధించి వారలచే యప్పనంబులు గైకొని 
మగుడి తనవురంబ/ఏ హనుమకొంచరు చచ్చి మరలబడ్డ క ఓక వల్రభునివై చతురంగ 
బలంబులునుగూర్చి రాణా గంగి దేవుని *ఉి సేనాధిపతిగా నియమించి పంపెను. 
ఆత(డు కటకవల్ణభునితొ మహాయిద్ధంబుంటేసి క టకచల్దభుని దునిమి వాని 
సుతునికి( బట్టంబుగట్టి యెప్పటియట్టు మూడుకోట్ల సువర్ణంబులు ఆప్పనంబులు 
వుచ్చుకొని వచ్చెను. అంత కుంతలీదేవి యాతని నన్మానించి నిర్మ[క పరా|క 
మముతో నవవర్ష బులు *** రాజ్యంబుంజేని యెరుకుదేవరాజుకు రాజ్యభారం 
బంతయు నప్పగించి తాను శివలోకంబున క రిగెను. 


౧౮ పతాపరు; ద చరిత 
a 


he 


ఎలుకు దేవరా జునకు భువనై కమల్లుండను కుమారు(డు గలుగుట 

ఎరుకుదేవరాజు సర్వలక్షణ _సంపన్నుండై. దేశగిరివై దండువెడరీ 
దేవగిరిరాజులను గెల్చి యా రాజకుమార్తైను విబాహమాడి వారిచే కానుకలు 
గైకొని మరల వురంబు ప్రవెశించెను. అంత నెరుక రాజున కొక్క_సుతుం డుద్భ 
వించెను. ఆ బాలునకు భుననై క మల్డుండును నామకరణంబు జేసెను. తరువాత 
నాతడు చతురంగ బలంబులతో విజయనగరంబువె వెడలి యా రాష్ట్రింబేలు 
వీరనరనసింహఠాయల గెలిచి యతనిచే నప్పనంబులు గైకొని మగుడీ హనుమ 
కొండ (పవేశించి డెబ్బది నాలుగేండ్డు 4! రాజ్యంబు పాలించి భువనై క మల్లుని 
సింవోస నాసీనుంగావించి తాను శిషలోకంబున కరిగెను. 


భువనె కమలుండు సింహాసనం బెక్కుట 
మా భా 
శాలివాహన శకము ౭౯౨ నుంచి ౮౧౮ గరకు 


కః భువనైక మల్లుండు సింహాసనంబెక్కి. తమకు శ్యతుండగు కఓక 
వల్ణభుని వై వెడలి వానితో మహాయుద్ధంబు గావించి వానిని సంహరించి వాని 
నుతునికి( బటంబుగట్లి యెప్పటియట్లు మూడుకోట్ల సువరనిష్కంబులు నప్పనంబుణ 
అ అ లు (se) ౬ 
వుచ్చుకొని హనుమకొండ (ప్రవేశించెను. పిమ్మట దక్షిణదేశ ంబేలు వీరనరసింహ 
రాయుని “సకల మర్హ్యగండ” బిరదుగల వానినిగాను, “ధరణీవరి బిరుదుగల 
గానినిగాను, _ చారులచే విని చతురంగబలంబుల గూర్చుకొని పద్మాక్షీదేవీ 


వరలబ్ధంబులై న ఖడ్గ ఖేటక ౦బులు ఇరుగేలంబూని విజయనగ రంబు చుట్టునుంజుట్టి 
యా భువనైక మల్లుండు విజయనగ రంబు జొచ్చి నరసింహరాయుల గృహ 
ద్యారంబుచెంత దురగారూఢుండై ఖడ్గఖేటకంబులతో(టోయి. నరసింహరాయులను 
దనతో నేకాంత యుద్ధ ంబునకు రమ్మని భటులచే( బిలివించెను. అంత నాత(డు 
రాక పోవుటచే బంంబు- నప్పురంబు ఎలపలనుంచి తానొక ,_రుండు నిర్భ 
యంబున బురంబుజొచ్చి నరసింహరాయల సన్నిధికిరాగా నాత (డు నిర్భయంబున 
వచ్చు టకు జాల కొనియాడి యతనికీ భువన్చై క మల్లుండను నామంబు 
సహజంబ:నని కొలువుననుండి దిగ్గునలేచి యంతఃపురంబు |: పవేళించి తతృ్పత్ని 
యు దానును భువనైక మల్లుని నెదుర్కొ-ని బెచ్చిరి. 


(పతాపర్ముద చర్మిత ౧౯ 
భువచనై కమల్లుని వివాహము 


వమ్మట నా దంపతులతని పాదంబులం గడిగిరి తన నింహాననంబు వై 
గూర్చుండనియమించి క రంబులు ముకుళించియున్న నరసింహరాయలు భువనైక 
మళ్లున కిట్ల్టనియె. 


ఓ మహాత్మా 1 నీవంటి నిశ్శంక వీరులకు గాక యీ వీరుదులు మా బోటి 
రాజులకు దగవు, ఈ బిరుదులు నీవు గ్రైకొమ్ము. నే నోడితిని. నీవు గెల్పితివి. 
అని తన బిరుదులు సువర్ణ ఫలకాంకితంబుగా*2 [వాయించి భువనైక మల్పునకు. 
గానుక గానిచ్చి తన బెలియలగు [శీరంగమదేవిని సర్వాభరణ భూషితగా( జేసి. 
విలాసవతులగు పదుగురు చెలిక త్రెలతో*3 గూడ భువనైక మల్లునకు వివాహంబు, 
జేసెను, 


వీర నరసింహా రాయలు (శీరంగమదేవి కరణమిచ్చి పంపుట 


తరువాత మూడుమాసంబులు భువనై క మల్లుడు నరసింహరాయల గృహం 
బున నిలిచెను. మరియు నుత్తరవు గవినినుండి నరసింహ రాయులు భువనైక 
మల్లునకు కరణంబు లిచ్చుటయు, 4 గ్రీరంగ మ దేవులకు కాంచివురం బాదిగాంగల 
చోళరాజ్యం బేలు పనుపునకు చదివించుటయు, అంతట దేవీయుక్తంబుగా దివ్య. 
భూషణ చీనినీనాంబర గజ తురగ గోగణ దాసదాసీ పరిజనంబులనిచ్చి పంపు 
సమయంబున మీ మా యింటికి తరతరంబు విరోధంబు లేదని (పమాజంబులు 
జేనికొని సువర్హ ఫలకాంకితంబు [వాసికొని తరు సమయంబున [శీరంగ మదేవి 
తన వతియైన భువనై క మల్లునితో నిట్టనియె. 


“వను బాల్యమున నుండి బుధానుమతంబున సర్వలక్షణ సంపన్నుడు 
మహారాజు నాకు పతియగునసి పుణ్యంబు దయచేసిన దేవుని మనతోడనే వేంచేయ 
నెలవు దయచేయు వని విన్నవించ నాత(తంగీకరించెను. తరువాత నామె యా 
_ పాంచాల రాయని బంగారు పల్లకిలో నుంచుకొని వచ్చి యద్దవుని పేర [గామంబున 
క టక ౦బును గట్టించి దేవునికి నై వేద్యంబులకు పదకొండు  [గామంబులు 


నడివించెను. 
4) 


లన (పతావర్ముద చరిత్ర 
భువనై కమల్లు(డు హనుమకొండ [పవేశించుట 
రా ae) 


అంతట భవనై కమల్లుడు [శీ రంగమదేవుని తీసికొని గంగావురంబునకు 
క మీనాం బకురక్‌ డన్న బుషిచే నా గామ మధ్యుంబున నూరుగుళ్ళు 
కట్టించారు వుడియు జెన్న రాయ పతివ్ష చేసను. ఒక కోనేరు కట్టించెను. 


ఎలా తా 
హన వ Badd al 


డి తులాభారంబులు దేవీ యు క్రంబుగా దూగెను. అట్టికక | దవ్య-బులు 
కు దానంబు చేసి హనమకొండక? [పవేశించెను. 


౧ 
€ 


rer 


పరమ సంతొోషరిబున నుండెను. 


అంత భువనై క మల్దుండు నీరంగమదేవుల యందు [అభువనై కమల్టుని. 


సా ఆ బలో జో కూ ని 
పాం క ఎ అకక రం. కు మూ రకుం ళో 
లే 


వేంకటనాథుడు యుద్ధమునకు బయలు 'దేరుట 


అట్ట యవసరంబున ని నిక వీరనరసింహ రాయల కుమారుండు వేంకట 


ou) 
నాసండు విజయనగ 60 బేలుచు . నొక) నాదు వరిజక సమెళుండై స్వారివెడలి 


పా 
పూవ్యవక్షిణ పశ్చిమ రాజ పజాన్య యముగా వచ్చి ఉత్తరద్యారంబున రాజ[ప్రజి* 
న్యయమేకి గాన రాడని , వధానుల నడిగెను. వారలా యుత్తరపు* విని నుండి 


ఆతని తండ్రి వీరనక సింహ రాయలు భువనై కమల్డున కరణ: బులిచ్చుట 
మొవలుగాగల తద్భృతాంతంబంళయు నెరంగం బలీకిన వేంకనాథుండు 


విడి నవ్వి పక నటులనే హనుమకొంపకు బోయి భువనై కమల్లుని నేకాంత 


[శీ రంగమ దేవి యుద్దంబు నివారించుట 
ఆ సమయంబున భువన నైక దుల్చుం దీవృత్తాంతంబు చారులచే విని సర్వ 
బిలంబుల( గూర్చుకొని దేదీప్యమానంనై న ఖడ్గ ఖే ఏ కంబు లిరు గేలంబూని వేంకట 


శండు తనమీదికి వచ్చుచున్న వాని విని (రంగ మదేపులకు( జెప్కబోవు 


సమయంబున (శ్రీరంగముదేవి పతికి సిరాజన్స బిచ్చుచు కన్నీరు దుకుచుకొన 
భువ న ఎైకమల్లుం =డిట్రనియె. 


పతాపరుద చరిత ౨౧ 


“నశీమణీ! నీవు వుణ్యాంగనవై నాకు నీరాజనం బిచ్చి దీవించు 
సమయంబున కన్నీరు. బెచ్చుకొన కారణంబేమి” యని యడిగిన నాతనితో 
(శ్రీరంగ మదేవి యిట్టని విన్నవించె. 


“తొల్లి మీరును మా యన్నయగు వీరనరసింహ రాయులును సస్థ్యంబు 
జేసిత్రిమని (వాహ్మణాగ్ని సమకుంబున సువర్ణ ఫలకాంకితంబుగా (వాలు పెట్టితిరి. 
అట్టి సత్యంబు దవ్పితిరి. మీ జిహ్వకు సత్యంబు దొలగెనని వీరనరసింహరాయు 
లకు వేంకటనాథుం డొక్కుడే సుతుండని దెలివి పాదములపై బడెను, 


- భువనై కమల్లుడు (బాహ్మణుల క(గహారములిచ్చుట 


ఆంత నామె వచనంబులకు సంతసించి యతండు వైరంబు చాలించి బుధ 
జనులచే కార్యం బూహించి యాతండు తన రాజ్యంబువై రాకుండునట్టు తన 
రాజ్యంబు చుట్టుగా రాజ్యంబునకు చ|కాకారంబుగొ వేయి గామంబులు భూసురుల 


కగ హారంబులుగా నిచ్చి పంపెను, 


వేంకటనాధు(డు హనుమకొండకు వచ్చుట 


భూసురు అలతి త్వరితంబున వెడలి నెల్టూరుక డకు వచ్చియున్న వేంకట 
నాధునిగని యివి మా వి పముఖ్యుల కొసంగిన య్యగహారంబులు. ఈ భూ ములు 
(తొక్కవలదని ఆన కట్టగా ఆంత వేంకటనాథుండు తన మేన తయగు 
(శ్రీరంగ మ దేవులు పంపిన రహస్యపష్మతికలు చదువుకొని వై రంబుమాని వారితో 
బాంధవంబు నొందితిమని చెప్పి యా వి|పులకు అగ హార మధ్యంబున మార్గం 
బిచ్చుటకై యాభైవేల మాడలుకి సమర్పించిన వార లొడంబడ నాత(డు 
శ్రీరంగ మడేవిని జూచెదనని హనుమకొండకు చనుబెంచెను. 


అంత భువనై క మల్లుండు దేవీయు క్తంబుగా నెనిమిది యోజనంబు లదురుగా 
వచ్చి వేంక టనాథుని మహావినయ భక్తిపూర్వక ముగా పూజించి తమకు రాజధాని 
యగు హనుమకొండకు దో డెచ్చి యప్పురంబున మాసద్యయంబు నిల్పి పురంబు 
అంత్రఃపురంబు శ్ఫంగారించి తము వుతియగు '"పాంచాలిని వెంకటనాథునకు 


[(పతాపరుుద చ ర్మిత 


వాహంబు జేసి అనేక వను వాహనంబులును అమూల్య థరణాంబరాదులు 
చలు: = విద దర్భదేళ మును అచ్చెలియ క రణందీచ్చి నరపతిరాయు 


మ్‌, | 


 నిజంబు. ౫ గట్టి 50 దేవీయు క్ర ౨బుగా వెంక టనాధుని విజయనగరొంబు 


భువనై కమల్లుం డిరువదియా రేండ్డగ్‌* రాజ్యంబు పాలించి తన సుతుడగు 


:అభువనె కమలునకు పట్టంబుగట్టి తాను కివలోకలబున కరిగెను, | 
నూ 


(తిభువనైై క మల్లుండు సింహాసనం బెక్కు_ట 


ఇాలివావానళక ము ౮౧౮౯౮ నుంచి ౮౯౨ వరకు 


తభువై కముల్దుండు నింహాననం బెక్కి ఠాజ్యంబు చేయచున్న సమయం 
బున, కాక ౭డేవి నిత విధి వూజాను నుష్టొన -బులు గావించు చుండగా [తీభువనైై క 
నుల్లున ఏ కాకందేవి52 వక! పసౌనంటున కాకలి | పోల రాజను నొక్కసుతుండు 
పన్ని ంచెను. ఇటుండగాం దమకు ర్యత్రుండగు క టక వల్పభుండు తమవై మరల 
జడీన వాసివమిు దండే చ వానిని యుస్ధంబు నేనీ సంహరింబి లం వానినుతునికి బబ్దంబు 
గట్టి ఎప్పటి యష్టు చూడుకొట్ట సువ్వనివ్య ంబు లప్పనంబులు పుచ్చుకొని వచ్చి 
గంగావుంంబున కొలు తయెన దేవక్రానివాసంబులు పూర్తి దిగా గట్టించి డెబ్బది" 
నాలుగు సంవత్సర ములుర్‌* రాజ్యంబు పాలించి కాకతి[పోల రాజునకు పట్టంబు 
గట్ట తాను శివలోకంబున కరిగెను. 


కాకతి[పోల రాజు సింహాసనం బెక్కుట 


శొంజెబాన శకము రాడా నుంచి ౯౬౪ వదకు 


కాక త్మిపోల రాజు బాలుండగు జేని యతని సరదార్హు సామంతులును 
వెముఖులసిన్స విని క టక వల్పభు డు వీళ్ణనాధదేవు 'దళవాయిగా జేనిపంప 
నత . డు వచ్చి హనుడుకొండ్ల ము డివెని ప లు ICE డు వక్షంబులుండెను. 54 అ.త 
చనల పొల రాజు తన వుర=బు నా _ప్తవర్ష:ంబున కప్పగించి పురంబు వెలువడి 

దొ వ్‌ సరదారన = వ్‌ = ఢి ఫ్‌ 
రను = == ని క టక వల్ణభునిపయి దండయా[తజని కటక 


(పతాపరుద చరిత ౨౩ 


వల్పభునితో యుద్ధంబు( జేసి వానితల (ద్రుంచి వా 
యట్లు మూడుకొట సువర్ణ నిష్కంబులు వుచ్చుకొని హనునుకొండ పవేంచి 
కటకవల్లభుని దళ=బుల బార్మదోలెను, 


కౌకతి[ప్రోల రాజునకు సువర్ణ మయంబగు శంభులింగంబు కనంబడుటి. 


విమ్మట గంగాపురంబు జేరి కడమయైన దేవాలయ. బులు గట్టి చెన్న 
రాయని |పతిష్ష చేసి యక్కడ నొక్క . కోనేరు గట్టించెను. మరియొ కనా 
డా రాజు సముఖమునకు (తిదండియను 55 ముని యే తెంచిన వారల బహు 
విధముల పూజించి వారిచే వారియా[శమ మహ తంబు వినిం* యచ్చటఓను శివా 
లయంబులు గట్టించెను. రాజ్యంబేలు సమయంబున నొక్కనా డారాజు పాణం 
బున (గ్రాసార్టకైన పరిజనుబులు ళకటంబునకు రక్షకులై యుండి రాత వచ్చు 
నెడ నాగ్నేయ భాగ ంబున న దాయ దూర -బున నీర్నిమి త్రంబు'క వమ, ని 
బండి యూరక నొరగింబడెను. ఆ రాతి శకట:బు చక్ళుం జేయ రామికి 
వారచ్చట నిలిచిన వేగుటయు బహుజన=బుల గూర్చుకొని యా బండి చక్య్థాం 
జేయ సమయంబున యా బండికమ్మి శుద్ధ సువర్షంబగుబయు. జూచి యా 
సువర్ణ(బు తమకు లభిుపకుండుటం జేని యతి త్యరికంబున కాకతి పోల్‌” 
రాజున కెరింగించిన విస్మయానంద భరితు(డై అతి త్వరితం,బున బుధజన వురోపా 
తామాత్యులతో నచ్చటికి చనుజెంచి యచ్చట పాతించిన పరుస వేదియగు శంభు 
లింగంబు గనుప మై. తజ్జ|ోతర్మ యంబగు సువర్తలింగో ంబును హనుమకొండకు 
గొనిపోవ నుద్యోగించిన నా దేవుండు దరలకుండిన చింతించి కాళశ్వర సివాను 
లైన రామారణ్య క్రీ పాదులను మహేం|ద శ్రీ పాదులను హిడింబా[శమ సివాసు 
లై న (తిదండి బుషులనుి బిలివించి వారల నెదుర్కొని యత్యంత వినయ 
భరితులై యర్హ రృషపాద్యంబుల బూజించి యా దేవుని జూపెను. 


కాక్షతి(ప్రోల రాజు ఓరు గల్లుపురంబు నిర్మింపంజేయుట 


అంత వారలత్యంత హర్షంబుగా నద్దేవునికి విభూతి ధారణంబుం జేసి 
అద్దవుండు మధ్య పదేశంబున నుండునట్టుగా గొలిచి యోజన విస్తారంబుగా పుగంబు 


అలా 


_పతాపర్ముద చరిత 
గట్టందలంచి కాలివాహన శకవర్షము ౯.౬ యగు శుభకృత్తునామ సంవత్సర 
కా క శు ౫ గురువారంబున రోపిజీ నక్ష[తంబున వరి ఓరుగల్లు పట్టణంబు 
గటిరి, 

ప్ర 
ఆప్పరి యభేద్యం బగున నట్టు రామారణ్య (శీ పాదులు దలంచి శీవిద్యా 


(కోమంబను* ' యం, త్ర పకారంబుగా కోటకు రేఖలు (వాసి చుట్టును (పహరిగోడ 
గట్టించెను, 


హనుమకొండ ద్వారమునుండి?1 స్పర్శ వెదియగు శంభులింగంబు నగర 
పర్యంతోంబు రెండు కోనులవీధి యేర్పరచి యుభయ పార్శ్య్వంబుల దేవాలయం 
బులు ము కీ కొ శ్యరుండును, (శ్రీ విశ్యనాధుం డును, భీమేళ్యరుండును, విరూపాముం 
డును, రా మేశ్వరుండును మొదలుగాగల ఈశ §ర స్థానంబులు ఇన్నూట యేబది 
యును వేంకటనాథ్రుండును, [ఖీరంగనాయకులును, గోపొలుండును, పాంచాల 
రాయుండును, ఆదిగా గల విష్ణభవనంబులు నూరును,62 దేవీభవనంబులు 
ఏబదియు, 63 పీరభ్యద వినాయక భై రవ భవనంబులు నలువదియును, * * గట్టిం 


చెను. ఈ దేవతలకు (బతిష్టలుచేని రామారణ్య (శ్రీ పాదులు కాక తి పోల రాజుతో 
నిట్టనిరి, 


“సివునిత్యంబును శంభులింగంబు వూజానంతరంబున లోహము స్పర్శ 
చేయించిన నదిశద్ధ సువర్ణంబగు. ఆది నీవు నిత్యవిని యోగంబు చేసికొ”మ్మనిన, 
నారాజుభారువు తెరంగెరింగించు డనెను. ఆరామారణ్య శ్రీపాదులట్టకాక యనుచు 
ఆబారువులలెక్క వినుమనిరి. 


“నూటయిరువది గురిజలయెత్తు నొక్కుతుల మనంబరగు. ఆట్టితులములు 
నూటయిరువది యొక్కవీసె యనంబడు. అట్టి వఏసెలు నూటయిరువదియైన 
బారువ యనబడు. ఇది కలియుగ వ్యవహారపుబారువో యని యెరుంగ బలికి 
రాజుచే ననుజ్ఞాతు లై కాశేశ ఇరంబునకు బుషలతో జనిరి. 


అంకకాక తి పోలరాజుమునులయనుజ్ఞ వడసినిత్యంబును నయోమయంబు 
బారువవెప్పించి జ్యోతిష్కురంబై. పరునవేదియగు నాలింగంబునకు స్పర్శ 
చేయించిన నది శుద్ధవర్ణంబై. న ఆ [దవ్యం బుదేవబాహ్మణ కా ర్యార్థంబుగా నిత్య 
వినియోగంబుచేయగ నొక్క-గుతుం డుద్భవించెను. 


[పతాపర్ముచ చర్మిత ౨౫ 
రు (దు ని చరి [త 

ఆఅ వేళ నెశజీంగి భూసురు లేకాంతంబునకు కాకత )లరాజును బిలిచి “ఈ 

బాలునిచేత నీవు మృశిబొందోగలవు. బాలుసి శఛ్లేడించు”** మనిరి, ఆ మాట 

భూపాలుండు విని తనదేవియుం దానును నబ్బాలుని మధ్యరా[ర్రియందు( బరులవ్వ 

రెరుంగ కుండునట్టుగ ( గొనిపోయి శంభుదెపుని ముందణి మంటపంబున( బొత్రెల 

పరచి యా బాలునికి స్తన్య పానంబులు చేయించి పొ లెలయందు నబ్బాలునునిచి 


యిద్దరు దంపతులు నిజనివాసంబు“కుం జనిరి. 


అంత నాగుడి కావలివార లేతెంచి యీ శిశువుంజూచి యాశ్చర్యచకితు లై 


రాజసముఖంబునకు నెతెంచి యబ్బాలుని తెరంగెణజేంగి చెరి, 


భూపాలుండునువిని యరుంగని యట్లాగ్చక్యచిత్తుండై పుత 9 మోహంబు 
మనంబునం బనంగొన. బురజనుల యబ శానును శంభునగ రికింజని యబ్బాలునిం 
జూచి క ఏక టంబడి పెద్దపూశారిం బిలిచి యిబ్బాలుండు సర్వలక్షణ సంపన్నుండు, 
వీనిని అతి రహస్యంబున బోషించుమని రుద9జియ్యకు నొప్పన(జేని యబ్బాలునకు 
రుద్భనామంబుబెట్టి బిల్చుచుండెను. అంత నబ్బాలు=డుది నదిన (పవర్షమానుండై నం 

రు (a) 

జూచి రాజశేఖరుండు విధ్యు క్ష|పకారంబుగా నుపనయనంబు చేయించి _(కమంబున 
హూ. వేదాధగయనాది సకల కాస్రంబులును, ధనురాది సాధనాభ్యాస=బులుసు 


జపతపోమం [త ంబులును చెయించుచు డెను. 


అంత నబ్బాలుండు నయౌవనుండగుట తోడనే నా భూపాలుడు 
కొమారుని౨ విలిపించి బహువిధ:బుల గారవించి యాతసికి నిద్దజు భటుల! 7 
కొలువుండ (జేసి వారికి, గట్టడిజేసి పరులెవ్వరు త నయాజ్ఞలేక శంభులింగంబు. 
నగరు జొచ్చురేని శాసించుమని యాజ్ఞావించి పంపెను, అక్కుమారుండు రాజాను 
మతంబున సకల వై భవంబులుగొని శంభులింగంబు నగరికింజని రాజాజ్ఞ 


క మంబున నచటను:డెను. 


| పతాపరు[ద చరిత 
హాోడదేవరాజుచరి శ 


కాకతి పోలరాజునకు మజియొక్క_ సుతుం డుదృవి.చెను. అతనికి మహా 
దేవరాజని నామకరణంబు( జేనెను. అంత నా మవాదేవరాజునకు మహారోగంబు 
బొడమిన విద్వాంసుల దోడితెచ్చినవారలు దీని నివృత్తిగా బరిహారంబెరింగి 
యెదువేల పుట్టతిలలు పర్వతాకారంబుగా. బోయించి త ద్మగంబున పన్నెండు 
మణుగుల కాలపురుషుండను ప్రతిమను (పతిష్టించి అరుణపుష్పాక్షతలు అనేక 
పస్ర్రములు నలంకరించి పదిలక్షల సువర్ణ నిష్కంబులు దక్షేణలొడ్డి తమ 
సురోహితుల బిలిపించి యిందుకు దగిన ఫలదానంబు లిప్పించుడ నిరి. 


ఆ సంగతివిని పురోహితుడు రాజుతో నిట్టనెను. ఈ పురంబుననున్న 
విపు9లందొజును దేవరవారిచేత దానంబులు పట్టినవారలుకా న పట్టరాదు. మన 
వురంబున నొక్క] (నాహ్మణుండు దూధికేళవవిన్నయ్య యనునత (డు శుక్జ భిక్ష 
చ్రేయచు నెవ్వరి చేదానంబు పట్టనొల్లక యున్న వా (డు. అతనిని మీరుపత్నీసమేతులై 
తద్గ్భృంబునకుం జని (పార్థించిన నతండు దానంబంగీకరించునని చెప్పన, నా 
రాజు పత్నియుం దానును నుపవనించి భవళవస్త్రంబులు గట్టుకొని విహిత 
కార్యంబు నిర్వర్తించి యా రాజదంపతులు మధ్యాహ్నసమయ మున దూది కేశ వ 
పిన్నయ్య గృహంబునకుం జనిరి, 


దొనపరి[ గహణమున దూది కేశవపిన్నయ్య (దిహ్మరాక్షసు(డగుట 


ఆ విప్రండు వైశ దేవ బలిహరణంబు గావించి చనునప్పుడు రాజు తన 
దెవియం దానును దమకు బుతిభిక్ష చేయుమని దానలాభంబుల పారించిన, నా 
విపుండు వారల వాక గంబులు [దోయక దానంబు పరిగహించెను. ఆ రాజ 
కుమారునకు మహారోగంబు నివారణంబయ్యె, అంత దూడికేళ వవిన్నయ్య (బ్రహ్మ 
రాక్షనుండగుటయుంగని కాకతి; పోలరాజు ఆతనిసతీసుతులను బిలిపించి యపార 
(దవ్యంబు లొసంగి బహుజనంబుల సహాయంబుజేని వారణాసికింజని త దోష 
విముక్తి జేసికొమ్మనెను, తదాజ్జా ప్రకారంబున వారణానికింజని సకల జనంబులు 
జూడ దూదికేశవ విన్నయ్య పుణ్యలోక ంబున కరిగెను. 


(పతాపర్నుద చరిత ౨౭ 


రుదమహారాజు తనతం(డియగు కాకతి పోలరాజును జంపుట 


తదనంత రం బున కాకతి పోలరాజు డెబ్బచిరెండు వర్షంబులు మహా 
మహిమ శోభిల్ల రాజ్యుంబు( బాలించెను. ఆతడు షట్కాల శిపవూజాపరు(డు 
గావున నొక్క_నాడు మధ్యరా|తి శంభులింగ౭బునగరి కరిగి పదిలంబున సింహ 
ద్యారంబున నిలిచి యొక్క్టరుండ మంటవంబునకుంజని ద్వారంబునకు 
నడ్డంబుగా నొక్క మహనీయ తల్పంబున(. బవ్వళించి సుఖసుప్తుండైన సుతుం 
గాంచి, యతని పూర్వ రేఖలు చూచి కటకటంబడి పుత్రమోహంబున నిదా 
భంగంబు గాకుండున్య తలుపులు ఒరగిల=జేనీ యద్దేవుని సముఖంబునకు: జని 
పూజగొవించి తీర్థపసాదంబులు గైకొని మగుడ వచ్చుచు: దను. ఆంత విధి 
వశంబున, గాక త పోల రాజు జంఘలు సుతుండగు రృ్ముదమహారాజు బొటిమన 
(వేలుకు తాకను. అంత నాతడు దద్దరిల్లి లేచి ముచ్చు |ముచ్చుయని యరచుచు 
తనచేతి నురియచే బొడచిన, నఠండు రాజవుట నెజింగి గడగడ వణంకుచు 
నాయుధంబుదీయక నిలుచుండెను 


అప్పుడా రాజు గుడివెలుపలనున్న జనులకు మంత్రి వురోహిత సామంతు 
లం బిలువుండని యానతిచ్చి యత్య౨త భయాకులితచిత్తుండై యున్న త నప్పుతునిం 
జూచి నీవు భయపడకుమని వచించెను. వానిదగ్గరకు బిలచిగాఢాలింగ నంబు జేసి 
నీవు నా గర్భంబున బుట్టిన సుతుండవని పూర్వవృత్తాంతంబు దెలియంబలికెను. 
ప్యుతా! యింత విచారమెల ఇది నీవు చేసిన పనిగాదు, తనకొరకు విచారపతకు 
మని గారవించెను, 


రుద్రమహారాజు పట్టాభి "షేకము 


భృత్యులతో శవచ్చిన పురోహిత (పధానులకు రాజాపోటుచూపి యతండు 
తన గర్భజాతుం డగుటణెలివి వీనికి, బట్టంబు గట్టుడనిచెప్పి తక్షణంబ 
రుదమహారా జును పట్టాభిషి క్రుంజేసెను, పద్మాక్షిదేవి వర పని. దంబున ఖడ్గ 
ఖేటక ంబులు సింహాననమున నిడి గండవెండేరమును నతనికిచ్చి దీన త్రయంబు 
నిలిచి కాకతి ప్రోలరాజు కై లాస నివాసుండయ్యెను. 


రుుదమహారాజు సింహాసనం బెక్కుట 
శాలివాహన శకము ౯౬౪ నుంచి ౧౦౫౨ వరకు 


రు[దమహాదెవరాజు పట్టాభిషి క్తుండై రాజ్యం బేలుచు=డిమైలారుదేవరకు* * 


నొడ్డపల్లి వినాయక దేవరకును మొగిలిచెర ఏక వీరాదెవికిని ** సళ్ముకట్టించి 
(వతిష్టలు చేయించెను, తన యాజ్ఞకు మరలబడ్డ కటకవల్రభునివై ( జని వానిని 


సంహరించి వాని నుతునకు. బట్టంబుగట్టి రెండుకోట్ట సువర్ణ నిష్క-ంబులు 
నప్పనంబులు పుచ్చుకొని ఫలసాట"? పృధీశ్యరులవై దండువెడలి వారిని సాధించి 
వారివద్ద వరహా లప్పనంబులు” 1 పుచ్చుకొని మనగుడి పురంబు పవెళించెను, 

తరువాత తండ్రిని బొడిచిన దోషంబు విముక్తి యగునట్టు జగ దాచార్యాను 
మతంబున; గాశీవిశ్వనాథుని పూజాాపకారంబులు మహామహిమగా( జేయించెను.” 8 
నుజీయు (శ్రీనగ రంబునకు(?౨ బోయి మల్టి కార్జునలింగ బు "సేవించెను, 
అచ్చట నెనిమిది ?* తులాభారంబులుదూగి కోటిసువర్ణ బులు జా నంబులు 
చేసెను. అనంతర మేకశిలానగ రంబునకు వచ్చి తత్పుర మధ్య|పదేశ ంబున 
ముప్పది మూడుకోట్ల సువర్ణ ంబులు తెప్పించి సహ నలి గంబుల శివాలయం బులు 
గట్టించెను. మజియు హనుమకొండకు సహ్మస స్తంభముల గుడియును మణియు( 
బెక్కు. దేవాలయంబులు క ట్టించెను. 


ఆందు రు దేశ్వరుల పకిష్టలు చేసెను. దిగ్విజయంబు చెసెను మగుడి 
పురంబునకువచ్చి తన తమ్ముండైన మహదేవరాజు దుర్మత ౦బు 75 నెరింగి 
యతని గిరిచేయించెను. 76త నకు సంతానంబు లేకునికి( జింతించి థ్రీశ్రై లంబునకు( 
బత్నీయుక్తుండై చని శ్రీమరికార్డున లింగంబు సేవించి యక్కడనున్న సిద్దులకును 
మఠాధిపతులకును నానావిధవన్తు సముదయంబు లిచ్చి వారల చిత్తంబునకు 
మోదంబు గలుగ చేసెను. |పసన్నంబగునట్టుగాం బూజలు చేసెను. ఆంత వారల 
పసాదంబున నొక్క సుతుండు గలిగెను. ఆతనికి గణపతి దేవుండని నామ 
కరణం బిడియ. మజియు€ గొందణు సుతులుంగలిగిరి. 


(వతాపర్ముద చరిత్ర కా 


పాండ్యదేశాధీశ్యరునిె దండయాత గదలి వానిని సాధించి వాని 
సుతునికి( బట్టంబుగ ట్టి వాని సుతునిచే( గోటిసువర్ల సిష్కంబు లప్పనంబులుగొని 
సేతుబిందు రామెశ్యురంబునకుం జని ధనుఃకోటి తీర్ధంబునాడి యచ్చట నెనిమిడి 
తులాభారంబులు దూగి మగుడ యేక 4లానగ రంబు ప9వేకంచెను. 


మహదేవరాజు (రద్రమహారాజు తమ్ముడు) సింహాసనం బెక్కుట 
శాలివాహన శకము ౧౦౫౨ నుంచి ౧౦౫౯ వరకు 


అంత మహిదెవరాజు కొందరి పరిజనంబుల వశంబు చేసికొని రుద 
మహాదేవరాజును బొడిచి తనకు 7? బట్టంబుగట్టు మనినవారు మహాదేవరాజుతో 
నిట్టనిరి. నీవు ర్ముదమహాదేవరాను వధించిన కారణంబున నీకు పట్టాభిషేకంబు 
పూజ్యంబుగాదు. ఈ రుదమహాదేవరాజు సుతునకు, బట్టంబుగట్టి నివు యువ 
రాజువు కమ్మనిరి. అతండట్టచేసిన నా మసాదెవరాజు మూడుక్‌ బ్ర సేనలతో 
గణపతిరాజు సహితంబుగా 7* డేవగిరిమీదకి దండుపోయి మాసద్యయంబు 


'మోరయుద్ధంబు( జేసెను. అంత దేవగిరిరాజుచే మవాదేవరాజు గతించెను. 7” 


గణపతిరాజు సింహాసనం బెక్కుట 


శాలీవాహనళకము ౧౦౫౯ నుంచి ౧౧౨౭ వరకు 


అంతట గణపతిదేవుండు తన వీనతం్మడ్రినిం జంపిన దేవగిరిరాజు వంశ 
తయంబు చేసెను. హత శేషులు భయాకులిత చిత్తులై కోటి [దవ్యంబులు కానుక 
బట్టి గణపతి దేవునకు నతని కూతురు రుదాదేవినికి ' సర్వాభరణ భూషితుల 
జేసి కానుక బెట్టిన నాకన్యకను వివాహంబై యేకశిలానగరంబునకు వచ్చెను. 
తనకు మర్ష బడ్డ తమ్ములను (ప్రహరించి తాను పట్టాభిష్‌ క్లుండై రరుగంటి శిలా - 
[పకారంబు లేర్పరచెను. 


తికనసోమయా జి శివదేవయ్యను వీశ్వరుని గ( జప్పుటీి*ే 


అంత నెల్హారినుండి తిక్కానసోమయాజి గణపలిదేవరాజుచే ననుజ్ఞాతుం డై 
పోవునప్పుడీ రాజు సింహాననంబున మం తియైయున్న శివదేశయ్యగారిని జూవి 


కిద పతాపరు. ద చర్మిత 


టు 


యితం డీశ్వరుండుగాని మనుష్య మ్మాతుండుగాండు గావున రాజ్యభారం బితని 
యనుమళఆని నడుపుమని చెవ్పి చనెను. 


క. వనుచు నెడదిక్క మఖియ 
జ్ఞనవర సింహాసనమున సచివా(గణియై 
దనరడు శివదేవయ్యం 
గనుగొని యా రాజుతోడ, గడకంబలికెన్‌ 


కే. గ. వసుమతీనాథః యీతడీ, శ్యరు(డెగాని 
మనుజ మా(తుండుగా(డు సల్మారు నితని 
యను మతంబున నీవు రాజ్యంబు నెమ్మి 


నేలుమనిచెప్పియాఘను(,దేగుటయును, (సోమ దేవరాజీయము) 
గణపతిదేవుని కృత్యములు 
తదన+తరంబున గణపతిరాజు శివదెవయ్య యనుమత గై కొని | వయాణ 
భేరి వేయించి బలసమేతుండై మున్నూరువేల సాటిరాజుల గెలిచి 82 వారిని తన 
యాజ్ఞకు లోనుగాజేని వారిచే నప్పగం౭బులు గ కొనను. అంత నిల్టూరికింజని 
అక బసో-్నగారిని భేదించి మన్మసిస్థరాజును *3 దిరిగి యభిషి క్తుంబేసి 
రెండువేల యేనూప 3% (గామఏఐబులక్రసనికి చెల్పుటేసి కడమవి తనవశంబు జేసి 
కొనెను. నెల్టూరనొాక్క మహాతటాకంబు [తవ్వించెను. నిద్దరాజుచే( బూజితుండై 
మగుడి గంగావురంబునకు ** వచ్చి వెక్కు శివాలయంబులు రెండు గోపురం 
బులు గట్టించెను. అక్కడ నొక మహాతటాకంబును గట్టించెను. 
మరల నేకశిలానగ రంబునకు వచ్చి నగరిలో నవేక రాజగ్భుహంబులు 
గట్టించి తన నగరికి విటికె పాకారంబు గట్టించెను. ఒడె పొండ్యులపై* 
దండు వెడలి వారిని సాధించి వారిచే నప్పనంబులు పుచ్చుకొనెను. త నయాజ్ఞ 
సఫల బు చేనికొని (శ్రీగిరి దర్శించి . మల్లి కార్టునలింగ ౦బు సేవించి పన్నెండు 
వేల సువర్ణ కమలంబుంల బూజింవెను. పంచారామంబు” సేవించి షోడశ 
మహాదానంబులు చేసెను. అడపగుండయ్యను బిలివించి ఎలుగూరుః* సర్యమా 
న్యంబుగొ నొసంగి యొక్క మహాతటాకంబు గట్టించెను. 


(పతాపరు ద చ రి త్ర 


కయ 


ఆంత గణపతి దేవుండు పండితారాధ్యులచె 89 దీక్న్షగై కొని యమ్మ హా 
దేశికునకు రెండు [గామంబు 892 లొసంగాను. 


తన రాజ్యుంబున( గలుగు [గామంబు లొసంగుచు( దానునన్నిటను శివా 
లయంబులు 89% గట్టించుచు (శ్రీరాములు రాజ$ంబేలిన చందంబున దనభూమి 
ణు వే న వచ వె బ్య నళ లొ గ 
జన=బులకుం జక్క_గ సకలవస్తు సామ్మగి సమృద్ధిగానిచ్చి రాజ్యం బేలు 
చుండెను. 


గుండ(బహ్మయ్యగారి ౨౦ వతనిష్ట 


ఒక నాడు దక్షిణదేశంబునుండి గుండ్భబహ్మయ్యగారు శివభక్తి లాత్ప 
ర్యులై శరణాగత రక్షణత్వము తమకు |వతంబు చేసికొని శివభ క్తిగలిగి 
యేక శిలానగ రంబునకు బం డెండు విడారంబులు సక లవస్తువులు నించుకొని 
గవిచర్హ సమీపంబుని! నకల వ్యవహారంబులు సలుపుచుండెను. 


అంత శ్రీమన్మ హాదేవుండు వారల (పతంబు చూచుటకై కాలునింబ= వెను, 
అక్క్మాలు=డు చోరరూపంబుదాల్చి గణపతిదేవుని నగరికి( కన్నంబువేసి సమస్త 
వస్తువులు సామ్మగి (మచ్చిలి ఇచ్చు చుండెను. ఆంత నగరి కావలి వారలెరింగి 
యా చోరుని వెంబడించిరి, కాని యా చోరుండు వారలకు జిక్క_క వురంబు 
వెలువడి గవిచెర్భనున్న ఏడ (బహ్మయ్యగారి కడకెగను. తనవెంట బరతెంచు 
చున్న రాజభృత్యుల౨జూచి తాను తస్కరుడ ననియు రాజగ్భృహకబు నకు 
గన్నంబు వేసినవాడనని యు నెటకేనియ( బారిపోవు నమయ;బుో మిమ్ములగని 
శ రణంబుజొచ్చితి కావుఎడని' దీనాలా పంబులు బలికి (పార్ధిం చెను. ఆంతనాత(డు 
తస్కరుని భయంబు గనుగొని వాని దగ్గరకుం బిలిచి వెనుజరచి యభయంబిచ్చి 
వణుగకుమగి వెనుకకు దీసికొనెను. 


అంతట రాజభృత్యు లేతెంచి, యాతడు తస్కరు(డు అతని బట్టుప్నకై 
మెము వచ్చిన వారలము నిలువు నిలువుమనిన వాకంతో నాత(డు తాను శరణా 
గత రక్షకత్వం బను [వతంబు గైకొంటిననియ నీ తస్కరుండు మాకు శరణు 
జొచ్చిన వాడనియు సీ తస్కరుని మీకు నివ్వకుండుట నిజంబని బతికెను, 


En | పతాపరు, ద చచి,త 


న _ నా 
రాజు గుండ బహ్మయ్యను కొరత వేయుట 

అంత రాజభృత్యు లతివేగంబునం బరతె:చి యా భూపాలునితో జరిగిన 

వృత్తాంతమును విన్నవించిరి. ఆ భూపాలుండు విని గుండ బహ్మయ్యను రావించి 

చోరుని యిమ్మని యడుగగా నాతడు రాజుతో నిట్టనెను. మేము శరణాగత 

రక్షక త్యం బను నతంబు గై కొన్న వారలము. ఈతన్కరుండు మాకు శరణు 

జొచ్చినవాడు,. వాని నియ్యకుండుట నిజంబు మీరెట్టు దండన విధించినను 

సరియ. 92 ఇంతయేల చ_పదలంచెదరేని యా చోరునకై మాయిరువుర [పాణం 

బులీచ్చెదము గై కొనుమని పలికెను. అట్టకాకయని పరిజనంబులతో 93 విరలని 

గైకొని వీరలాశీర్యాదంబు గైకొని హల పాస్త్రల(జేసి యా చోరుని విడుంపుడం 
యా భూపాలుం డాజ్ఞావించెను. 


అంత పరిజనంబు లేతెంచి వారల దోడ్కొానిపోయి గవిచర్హక డ శూలం 
బులు పొతించి కొరత వేయు నప్పుడా పురిగల శివభక్తులును, బుణ్యవురుషులును, 
బుణ్యాంగనలును, మజియు నానాజనంబు లేకంబుగాగూడి చోరునిక్రై తమ 
పాణంబులిచ్చు గుండ; బహుయ గారిని. జూడ జనుడెంచిరి. అటి సమయంబున 
a బ్రాలు వు 
గుండ బహ్మయ్యగారు ద౫|వత బు కడతీర చెల్పెనని సంతోష చిత్తులై శివ 
లి_గంబు బూజించి వూలంబుల వెం బడిన గుసుమకొమలంబులై యుండెను.” 

శివుండు |పత్యకంబగుట 

అప్పుడు శ్రుమన్మహా దేవుండు (ప్రత్యక బై. పుష్పవృష్టి( గురియుచుండ . 
వారల విమానారూఢులను మన గుండ (బహ్మయ్యగారిబ్లనిరి. మేము శరణాగతుని 
ఏడిచి ఎట్టు వినూన; బెక్కుదుము. మా వెంటనే చోరునకు కై లాస_బు కృప 
చేయమనగా కొలుండు చోరరూపంబుమాని మహిషవాహనుడై నిజరూపంబు 


జూపించెను, గుండ బహ్మయ్యగారు కె లాస నివాసులయిరి. 


గణపతిరాజు కృత్యములు 


తదుపరి గణపతిరా జేకశిలానగ రంబునకు నె రుతి భాగంబున యోజన 
(తయ దూఠంబున నొక్క. మహాతటాకంబు గట్టించెను, దాని కీళాన్యభాగంబున 


[పతాపరు: ద చరిత 28 


జో 


గ ణపురంబను ప్త బు గట్టంచెను. అక్కడ శివాలయ ౨బ్రులు గట్టించి (ప్రతిష్టలు 

చేసెను, అంత రాజ్యంబు పాలించుచు నేకశిలానగ రంబునకు పక్పిమ భాగంబున 

యోజన పంచకంబగు ౨ దూరంబున పురంబు 96 గటించెను. మూరు రాయ 
వ 


[4 


గండ పిండారఎఐబులు వామపాదంబున ధరించెను. ఆనంకరము కటక గక్టభునిచె 


నప్పనంబులు గొని తెప్పించెను. గోదావరి గర్భంబునం గొన్ని క్రతువులు 


సిద్ధు (డు గణపతి రాజునకు పాషాోణామునరికి జలధారనుజూపించుట 


. అకడు రాజ్యం బేలు సమయంబున నొక నా డొక నిద్దుందు చనుడెఃచి 
గణపతిరాజు నముఖంబున నిలిచి యిట్టనియె, నేను యోగనిస్థికొంక్రై భూన 
భోభాగంబుల సంచరించి వచ్చుట జేసి మహాదాహంబు జసియించెను. ఇందుకు 
శత మఒంబుఐ శ్నీశంబులు సంపూర్ణ సిద్ధికి బోయించినగాని దాహయబు మానడని 
సీద్దుండు పలికిన నా [5 పుంబున(6 చన సేవకులచే చెప్పించి హతఘబటం:ులు 


పూర్ణ ములుగా శ్నీరంబుల వెదకి పోయించెను. 


ఒక్కా యామంబుననన్ని యుగదాగింంజూచి* గణపతి మహిరాజాళ ర్య 
చితుండాయెను. అంశ నా సిద్దుండు గణపలి దేవుని హనుమకొండకు ని 
పోయి యా కొండమీద తూర్పుదిక్కున గుహ వాకిట పాషాణంబు వెగనరికించి 
యంను సిద్దుం డొక్కు ధారను గణపతి రాజుకు: జూపి యీ జలంబులు కెదార 


తీర్ణంబులు. హేమోదకలళ6ఈబులు గాని సహజ జలంబులు కావని విను వించెను. 
wo 


సను సంకాశంబై న జల౭బులు చూచి రాజాళ్చర్య చిత్తుండయ్యె. 
అక్కడ "కేదారలింగంబు హనుమద్దిరి నాథుడఉను విష్టువ్మిగ హంబు?ర్‌ ై_ఆష్షం 


జేసి యేకశిలానగ రంబునకు( దిరిగివచె ను. 


గణపతి రాజునకు ముమ్మమ్మయను కుమారి జనించుట 


గణపతి మహారాజు తనకు సంతానంబు కునికి పద్మాశ్నీ వర పసాదం ' 
బుక నొక క న్యకారత్నంబునుం గాంచి ముమ్మమ్మ యను? నామకరణంబు 


9౪ | పతాపరు[ద చరిత 


ఆ కోమలి నవయొవను రాలైనం జూచి చోళాఖ్య తిలకుండగు వీరయ్య 
దేవుండను రాజనుతునకు1* ? వివాహంబు( జేసి యెనిమిదికోట్ల సువర్ణంబులు 
నిషేపంబు జేసెను. తనపురంబు నంగల యగగణ్యుని జూచి మీకు నాయకత్వం 
బిచ్చెద మనిన మాకు తాత ధర్మంబు లొప్పవని వారుపల్కింరి. అంత నానా 
వక్టంబులు వారికి నాయకత్వంబు కృపజెనెను. నానామండ లీకరగండ1°! 
బిరుదు జెల్పించుకొని గణపతి దేవుండరువై యెనిమిది యేండ్లు12 రాజ్యంబు 
పాలించి శివలోకంబున కరిగెను. 


రు[దమహాో దేవి రాజ్యంబు పాలించుట 
ఈమె గణపతి రాజు యొక్క భార్య 


నాలివాహన శకము ౧౧౨౨ నుంచి ౧౨౨౫ వరకు 


ర్ముదమహాదేవి వీరపత్ని1°3 గావున పద్మాశీ దేవి దత్తంబైన ఖడ్గ 
ఖేటకంబులు సింహాసనంబున నిడి శవదేవయ్యగారి1 94 యనుమతంబున రాజ్యంబు 
పాలింపు చుండెను. తొలుతఐ జేయగ. మిగిలిన కలుకోట మహోన్నంతంబుగా 
గట్టించెను. తన భూమి |పజలకు నుండుటకు భూమికోటలు వేయించెను. 
ఆ నడుమ యున్న తంబుగా పుట్టకోట వేయించెను. కలుకోటకు నాలుగు గవిను 
లున్ను నాలుగు దిడ్డను నేర్పరిచెను. భూమికోట కెనిమిది గవినులున్ను పదహారు 
దిడ్హు నేర్పరిచెను. అనేక శివాలయంబులు గట్టించెను. పురబాహ్య గ ణములందు, 
సర వృక్షంబులు వేయించెను. అయిదువేల విప్రులకు వివాహంబులు చేయించెను. 
చెరువులు [తవ్వి= చెను. సతంబులనేక ముల పెట్టించెను. నాలుగుకోట్ట నిక్షేపం 
బుల చేసెను. కటకవల్రభునివై దళంబుల పరిచి వానిచేనప్పనంబులు గొని 
తెవ్పించి వానిని తన యాజ్ఞకులో జేసికొని మహావై భవమునం దనరు చుండెను. 
తన కూతురైన ముమ్మమ్మ మహాదేవికి మంచి సుతుండు కావలెనని నోము 
నోమించెను. తము తమయింటి వేలువైన కాకతమ్మకు జాతర. చేయించెను. 
ఒడ్జేపల్టి వినాయకునికిన్ని మొగలిచర్ల యేక వీరాదేవికిని అయినవోలు మైలారవు 


దేవికిని నకల దేవతలకును మహోత్సవంబు చేయుచు నయిదుదినంబులు పురంబు 
వెలుపల యుండెను. 


53౫ | పశాపర్ముద చరిత 


అంత సవతి సుతులైన హరిహర దెవుండును మురారిదేవుండును బరిజనఐ 
బుల గొందణిని (గూర్చుకొని పట్టణంబు గవాటంబులు మూయించి బోసీయక 
మరలబడ్డ వారలను పామోపాయంబున మట్టపరచి రు దమాంబ వురరిబు 
[పవేశించి వారల బంధించి పృతమి[త కళత్ర సహితంబుగా దుుమించెను, 


హనుమకొండ 104% సిద్దేశ్యరుని సహస కమలంబుల (బూజించెను, పద్మాక్న 
దేవికి నిత్య మహోత్పవంబు గావించు చుండెను, 


అంత దేవగిరి రాజు సమస్త 'నేనాసమేతుండై. యేకశిలా నగరంబు 
వైవిడినిన వారలతో నెదిరించి యొక పష్షంబు మోరయుద్ధంబుం జేసి మూడు 
లక్షల పదాతుల నుగ్గుటేసి లక్షగుజ్జంబుల నేలగూల జేసెను. పారిన వారల 
వెన్నుతగిలి దేవగిరి జొచ్చుపర్యఎతము దరిమి వారినుంచి కోటి దవ్యములు కానుక 
బర్టై. మణియు నా (దవ్యంబు తన సరదార్హష పంచివెట్టించెను. అచ్చట జయ 
స్తంభములు వేయించి వారల తన యాజ్ఞకు లోనుజేనెను. మరియు నేక॥లా 
నగరంబు [బవెశించెను. 

అంత సమస్త బంధు సామంత బలంబుల కుమారులకు ర్ముదమహాఠాజు, 
చేరు పెట్టించెను. సకల జనంబులు “అంబా” యని పలుకుట? జేసి తనపేర 
ఆంబాలయమను |గామంబు( గట్టించెను. నిజ నానుంబున వేయి ర్ముదనగరముల 
గట్టిం చెను. 105 అష్టదిక్కుల జయ న్తంభంబులనె త్తించిమహావై భవంబుతో రాజ్యం 
బేలుచుండెను. 

ముమ్మమ్మ గర్భముదాల్చి (పతాపరుద్రుని కనుట 

అట్టి సమయంబున ముమ్మమ్మ దేవి గర్భము దాల్చెను. నవమాసములు 
నిండగా శివదెవయ్య గారిని రావించి పూజించి ఈ శుభవా ర నెరింగించెను. ఆంత 
నా ఘను. డిట్టనియె. ఈ ముమ్మమ్మ గ ర్భంబున నుండిన బాలుండు సరక్టలక్షణ 
సంపన్నుండు వ్మికమార్కుడను దానకర్ణుండు, అఖిలక్షోణీత లాధ్యక్షుండు 
నగును. ఇదినిజంబు. అబ్బాలుం డిం్యచసన్ని భుండుగానిమ ర్ర్యంమ్మాతుండుగాడు. 
సది నెలలకు బుట్టినప్పుడే యబ్బాలుండు సింహాసనం బెక్కగలండు, ఈ వచ 
నంబు సత్యంబనిన విని యత్యంత హర్షంబుతో శివదేవయ్య వచనంబుల దన 
సామంత వర్గంబున కరి. గించెను. అంత వురంబునం గల దేవాలయంబులు 

ర్స్‌ 


శృంగారంబులు చేసే యద్దెవతల మహావై భవంబుల( బూజిచెను. నృత్యగీతాదు 
లను బంచమహోావాద్య=బులు1*% భోరున (మోగంగ ( జేసి వురంబెర్తి శృంగారిం 
చెను. భూనురుల బిలివించయాభ్‌ లక్షల వరహాలు107 ప చివెట్టి= చెను. సామంత 
వర్షంబునకు నీనినీనాంబరములు మణిమయాభరణం౭బు తొన-గి పీకు రాజు 
గలు ఏచున్నాడని యెరు=గం బలికి ఎ వీడ్కొాలిపెను. 


ఆ దేవికి? [గమంబున సీమంతాదిక ంబులు19రి చేయుచుండ దశమమాసఐ. 
బున శాలివాహన వత్సర. బులు వమిన్ని పదమూడయిద నరుగుచున్న 1 ఆసగంద 
నామ సంవత్సరే 1 0 బ్రెత శవ; ౫ గురువారమ_దు రోహిణీ నక్ష్మ్యతంబున 
[బాహ్మొ ముహూ ర్తంబున సూర్యాంగాంక బృహస్పతు లుచ్చస్థానంబున, శనై శ్చ 
రుడు నిజసా నంబున వసి ప ముమ్మ మ్మ దేవికి నుతుం డుదయి -చెను. 


రుద్రమహాడేవుని పుుత్రోత్సవంబు చేయుట 


ఆంత రుుదమహాదేవి11] యే తెంచి యబ్బాలుని శుద్ధోదక =బుల శరీరంబు 

గడిగి కొలువుకూట ౯బునకు వచ్చి సి. హాసనంబువై, బొ_్తల పరచి ౭౬ పై 

నునిచెను. అనుతళ. మేక కలానకగళ మందలి (ప్రజల [బహ్మత్ష్మతియ వె వైశ్య 

శూదాదులను న సామతులను112 మన్నీల దొరణ భట టవర్షంబును నాదిగాగల 

డెబ్బది నియోగ.బులు వారిని రావించెను, ఆ బాలుని వారికి జూవీ మీకు రాజు 

గలిగెను, ఇడి గోయనిన సకల జనంబులును మహానందింబున నోలలాడిరి. ఆ 
బాలుని వారు దీవి=చి వెళ్లిరి, 


రుడమహాోదేవి ?వదేవయ్యగారిచే నా బాలునికి విభూతి ధరియింప జేసెను 
మరియు వ్రతోత ఏవ: బు: వీరు వారనక యా బాల గోపాలంబులకు నయిదుకొ ట్ర 
వరహాలు పంచివెట్టించి చీనిపీనాంబరంబు లొసంగెను. వి్యపులకు లక్షధేనువు 
లౌస:ంగెను, వురంబలంకరది=చి సమస్త దేవతా వై భవ=బులు సాగి=చి వ్యుతోత్స 
వుబు గావించెను, ఆ రుుదమహాదెవి ' సకలజనంబుల సంతోషుబు గౌొంచి 
యబ్బాలునకు నౌక దివ్య మందిర బుస నవరత్న ఖచితంబెన నొకతొ ఫిగట్టి 
యాతా ప్టెలో నా బాలును=చి మాఐ[తీకుల నొప్పులను బిద్దలగ న్న వృద్దాంగనలను 
నిత్యంబును బాలుని జూచుటకు!13 నియమించెను. 


th 
గి 


(పతాపర్ముద చరిత 
నామకరణ౦బు చేయుట 


విధ్యుక్తంబుగా వుణ్యాహవాచనంబులు చేయించి యపార (ద్రవ్యంబు 
భూసురుల కొసంగి శివదెవయ్యగారినిం జూచి యాబాలునకు నామక రణంబు చేయు 
మన నాయయ్య రుద్రమదేవికి యిట్టనియె. ఆ బాండు నీ పేరు మోసుకొని నీ 
యట్ట ధరాచ్శకంబు మహామహి మతో, బాలించునని [పకఠాపవీరరు ద దేవు డని 
నామకరణంబు చేసెను. 

ఆ బాలుండంత దినదిన (పవర్థమానుండై శుక్లపక్ష నుధాకరుంబోలి 
పెరుగుచుండెను._ అట్టియెడ పతాపర్నుదునకు( బీడాపరివోరార్థంబుగా మూడు 
వేల వరహాలు పంచివెట్టు చుండెను. అబ్బాలున కయిదు వర్షంబులు రాగనే రుద 
మహాదేవి తమ యంక వీఠమున( గూర్చుండ( జేసి యాడించు చుండెను. అంత 
నౌ పశాపరు[దుండు తన్నా(శ్రయించిన జనంబులకు యుకాయు క్రంబులు దలంచక 
యేమియడిగిన నదియొసంగు చుండెను. ర్యుదమాంబయు నాతని చచనమును 
జెల్లించుచుండెను. ఆత ండూహ నెరుంగ నంతవరకు' బంచిపెట్టిన [గామంబులు 
పదునై దునూరులు మూడుకోట్ట సువర్షంబులాయెను. అటుతరువాత ముమ్మమ్మ 
మహాదేవికి మణీయొక సుతుండుద్భవించెను. అన్నమదెవుండను నామక రణంబు 
చేసెను. 


(పతాపరు[దుని విద్యాభ్యాసము 

అంత (పతాపర్ముదునకు గ ర్భాష్టక అబున నుపనయనంబు గావించి, 
యత్షరారా “- ఒం వేదాధ్యయనంబును జెప్పించెను, పదియవవర్షంబునం బద 
[కమంబును బదకొండవంయేటను థనురాది సాధనంబు, జిత 949 మలు చేయించెను. 
పం డెండవయేట కావ్యనాటకాలంకార శ బ్రశాస్ర్రం బెతింగను, పదమూడవయేట 
గజతురగాద్యారో హణంబు లెరింగించెను, పదునాల్లవయెట సమ _న్లదేశభావ సంజ్ఞ 
లెరుంగజేసెను. పడియెనవయేటను రాజనీతి పకారంబు ధర్మాధర్మలబును 
టోధింవజేసెను. పదియారవయేటను విళాలాక్షి మొదలై న రాజక న్యక'లను 
బదియార్వురిని వెండ్లిజే నెను. తదనంతరంబున శథ్రీమత్సతాపర్ముదుని సింహా 
సనంబున నాసీనుంజేయవలయునని తలంచి రుదమహాదేవి శివదేవయ్య గారిని 
రావించెను. తరువాత నాతని పాదంబులకు నృపాలునిచే | మొక్కించి యతనిచేత 


శిరా 


(పతాపర్ముద చరిత 


విభూతి ధరియింపంజేని, పట్లాభిషి కుంజేసి, శ్రీమ్మత్సతాపరుదుని నాయయ్యకు 
నొప్పనజే నెను. ఆర్ముద మహాదేవి ముప్పడి యెనిమి దేండ్డు రాజ్యంబు పాలించి 
దాను శివలోకంబున కరిగను. 


(పతాపరు[ద్రమహారాజు సింహాసనం బెక్కుట. 

కాలిడాహనశకము ౧౨౦౫ నుంచి ౧౨౮౨ వరకు 
_వతాపరుద) మహారాజు పట్టాభిషి క్షుండై యున్నయెడ గాశేశ్వర 
నివాసు లైన రామారణ్య ్రీపాదులును మహేం ద శ్రీపాదులును మొదలై న 
మునులేతెంచిరి. ఆంత వారికి సాష్టాంగ దండ పణామంబులు చేని వారల, 
బూజించి వారలచే దీవనలు గైకొని వారల యభీష్టంబేమని యడిగెను. వారు 
తనుకు బరుసవేదిలి= గంబు సేవించుట మా క భీష్టంబని వచించిరి. అబ్లకాక యని 
యా మునుల, దోడ్కొని శంభులింగంబు నగరికింజని యా దేవునిం జూపిన 
వారలా లింగమును సేవించి చనిరి. తదనంతరంబున గొందటు దుష్ట నాయకులు 
గూడి స్పర్శ లింగ బునుగొనిపోవ నుద్యోగించి బహుజనంబుల గూర్చుకొని యా ' 

దేవుని కావలివారం గొట్టి నగరు జొచ్చిరి, 

ఆ సమయంబునశ్రీమత్రతాపరు దుండు వినిదేవద త్తంబై నఖడ్ల ఖే టక ంబుల 
నిరుగేలంబూని తన సమీపంబుననున్న యా_వ్షవర్షంబులతో గూడి యా మంటపంబున 
నున్న దుష్టనాయకుల దునిమెను. మరియు నొక్కనాడా వురిదుష్టనాయకులు గూడి, 
యాకులచం దయ్యయను వి వుని యిల్లు సొచ్చి సర్వధనంబు లవహరించి విప్రం 
'బొడచిపోయిరి. 

అతండు మూర్భాగతుండయ్యెను. భూపాలుండా చార్తవిని యా వి పుండు 
చచ్చిన( దనకు డహ్మహత రి తగులునేమోయని మహాభయంబంది చింతించు 
చుండెను. అట్టి సమయమున నావి వునిపత్ని పత్మివతగావున లక్ష్మీదేవి వర 
_పసాదంబునంజేని తన పెనిమిటికి (దాణహానిగాకుండ బ్రతికించుకొనెను. 

ఆవార్త భూపాలుండువిని యా విపందంపతులను రావించి పూజించి చీని 
చీనాంబ" ౭బు లిచ్చియొక్క (గ్రామం బొసంగి పంపెను. వారలా [గామంబున 


లశ, దేవిని (ప్రతిషించి యా వురంబును లక్ష్మీదేవి పురంబని114 పేరు పెట్టు 
| ® 
కొనిరి. 


tn 


(పతాపర్ముద చర్మిత 
(ప్రతాపరుద్రుని రాజ్యపరిపాలనము 


తవనంతరంబున నారాజు సంతోషచిత్తుండై కొలువుకూటంబున సింహాసన 
నొనీనుండై తనబంధువరుల రప్పించి సోమదే:;రాజు నాటను=డి వంశపరంపరంగ 
గొలుచుచున్న సరదార్లను మన్నీల |వెగ్గడలను, మజియును పురిగలదొరలను 
తదనంతరంబున వేదవేదాంగ పొరగులగు వి పులను బుధజనంబులను, వివేక 
చతురులగు వారు మొదలుగా గలుగు సకల నియోగంబుల వారిని రావించి, 
విహితాసన-బుల గూర్చుండ,, నియోగించి, 115 గంధక స్తూరి కర్పూర మిళితంబు 
లైన గంధంబులను దాంబూలంబుల నొసంగి శ్రీమత్స తాపర్ను దుండు వారలతో 
నిట్టనియె. వింటిరే మొన్నిటిరేయి11* వింత దేవునివై బందిపోట్టు పడిరి. ఈ6యి 
వి పునివెబడిరి. రాజ్యంబ నాయక ంబైై యున్నది. ఇ-దులకు( గార్యంబెలింగించు 
మనెను. 


అంత వారలందటు నేక (క్రమముగా నిలిచియిట్లనిరి.సీవు సావా[ద్ముదుండవు 
గాని మనుజమ్మాతుండ వుగావు మీర బేరీతి:బేసిన నడియే మాకు సమ్మత ంబనిరి. 

ఆ రాజు ఏచారించి గణపతిమహారా జు నానా వర్షంబులవారికీ 
నాయకత్వంబు లిచ్చుటంజేసి బహునాయకత్వంబై. యున్నది గనుక యొక్క 
యుపాయం బిందులకు నుత్తమంబు. ఉత్తమ జాతులవారుదప్ప నాయకత్వ_బు 
నకు నితరుల ర్లులు గారని రాజు యిట్టనియె. మా నధనులును విశ్వాసపరులును 
నతివివేక నంపన్నులును గాంభీర్య సమ్ముదులును వివేక పరులును బాపభీతులును 
స్వామి హితో పచారులును నగు సచ్చూ[దుళు పద్మనాయకులు పీకలు నాయక త్య=బు 
నకు( దగుదురని సభాసదులకు (శ్రమ్మత్పతాపరు దుండు యెరుంగ ంబలికిన విని 
యా సభాసదులు రాజనీతి వివేక మునకు నెంతయం గొనియాడి మాకు సమ్మతం 
బట్టనే చేయుమనిరి. 


117 ఆ (పతాపర్ముదుండు పద శ్రైనాయకులం బిలివించి నన్మానించి యిందుల 
నాయక త్వంబున క ర్లులుగా నేర్పరచి యొక్కొాక్కం- కొ త్తడంబున కొక్కంరిని 
సర్వలక్షణ సంపన్నులుగా నొనర్చి బారలకు ధనకనక వాహనాందోశికాదులును 
నునిచి చీనిసీనాంబరంయబుల నొసంగను. మజియు ఛ్యతచామరంబులు నాల 
వట్టంబులును సాహనకృత్యంబులు బిరుదులు నొసంగను. డెబ్బదేడు గోత ములకు 


cre 


[పతాపరు[ ద చర్మితి 
డెబ్బదేడుగురి నిట్టు బహుమానంబుజేని యేక శిలానగ రంబునకు శిలా పాకారంబున 
డెబ్బదియేడు క్రొ త్రడంబు లుండ (జేసి వారి బంధువుల నుపనాయకులంటేసి కొ త్త 
డంబుల నుండునట్టుగాంజేని మతియు డెబ్బదియేడుగురు నాయకులకు. దన 
రాజ్యంబులో నొక్కభాగంబు, బంచిపె ట్రైను. మణియు నొక్క-భాగ ౦చి 
బంధువులకును నొక్క-భాగ ంబు( దన మూలబలంబుల కొసంగెను. ఒక్క-భాగ బు 
వ్మిపుల కొసంగెను, సవిశేషంబై న రాజ్యంబు తన భండారంబునకు( జెల్లంజేసి 
మహామహేమతో రాజ్యంబు పొలించుచుండెను. స ప్తస_తానంబు లుద్ధరించెను. 


హేమ్మాది కల్పోక్త పకారంబున సక లదానంబులు చేని పితివర్షకబును బన్నెండు 
తులాభారంబులు దూగి కోటినువర్జ్ణంబులు దానంబులు. జేసెను. 


(పతొపరు[దుండు దిగ్విజయంబు చేయుట 
అనంత రము దిగికజయంబు( జేయుటకై సకలనేనల ఠాఏంచి (పయాణలేరి 
వేయించి కటక వల్దభుని దగిలి వానిని సాథించెను. వాని నుతునికి, బట్టంబు(గట్టి 
యెప్పటియట్లు మూడుకోట్ట సువర్షనిష్కంబు లప్పనంబులు గొనెను.  మజీయు 
వానీని 'సేనాయ క్షంబుగాః దనవెంట రావించి యచ్చట పాండ్య దేశాధీశ్యరుల 
సాధించి వానిసుతునికి( ఐట్టంబుగ పైను. వానిని. దనవెంట రా నియమించి 
యెప్పటియట్లు నప్పనంబుగొని దక్షిణాభిముఖులై సమ్ముదతీరంబు నకుం జనెను. 
గోదావరి యుత్తరించి రామేశ్వర పర్యంతంబుగొగ ల పురంబులు దన 
వళంబు( జేసికొనెను.౨౦౦౦ 11కీఓడలు రావించెను. అందుకు. దగిన వ ర్రకులను 
నియమించి నొనాదేశంబులకు వర్తకంబు సేయంబనిచెను.ఆచ్చట వెక్కుదానంబులు 
చేసెను, నాల్గుతులాభారంబులు "దూగి, తా|మపర్ట్షితీరంబున యున్న సమయంబున 
నరసింహరాయలు విజయనగ రంబునుండి దన మెనల్లు(డగు నరసింవాదేవునిచే. 
బం డెండు లక్షల పదాతి వర్గ ంబులతో. [బితాపరు దని గొలువంజేసి తాను 
విజయనగ రంబునకు మరలెను. 


తిరువాత (పతాపర్ముదుండాడ మళయాళ రాజ్యంబేలు వేపే ముకుందాదేవి 
నోడించి ౧౪ వేల సువర్ణటంక ంబు120 లప్పనంబులు గైకొనెను, ఆమె 'సేనలంవెంట 
రా నియమించి వెంక 32] మాళవ మళయాళ బాహీక దేశంబులగెలచి వది 
పదేసి లక్ష లప్పనంబులు గెకొనెను. వారిని. గొలిచి రా నియమించి పశ్చిమ 


(పతాపర్ముద చర్మిత అం 


దేశాధీశ్యరుల గలిచి వారిని తనయాజ్ఞకు లో(జేసికుని యేబదిలక్షల సువర్ష 
నిష్క్టంబులు, పుచ్చుకొనెను. వారిని మూడులక్షల గుజ్జంబులతోడనుం గొలువ 
నియమించి గుజరాష్ట్ర9) మహారాష్ట్ర దేశాధీశ్యరుల!22 నోడించి వారిచే నప్పనం 
బులు గొనెను. మజియం దక్కిన రాజులం గెలుచుచు వారిని; దన యాజ్ఞకు 
లోంజేనికొని యప్పనంబులు గొని వారిని సేనాయు క్రంబుగా. దనవెంట ఠా 
నియమించెను, 


అంతట. బూర్యదక్నిణ పశ్చిమ భూములను. దన యాజ్ఞకు లోంబరచుకొని 
యతండు ఢిల్రీశ్వరుండు తనకు నెదురుగా. పంవిన కానుకలు గై కొనెను. భాగీరఢిం 
జేరి గంగాయమునా సరస్వతీ కృతస్నానుండై. వెక్కు_దానంబులు జేసెను. ఎనిమిది 
తు లాభారంబులు దూగెను, [పయాణభఖేరి వయించి యా పట్టణంబు తనవశంబుగా, 
జేసికొనెను. ఆ వురంబున(గల మాభవదడేవుని( బూజించి యద్దేవుని వై భవంబునకు 
నాపురంబిచ్చెను. 


ఉ॥ కాశికి నేగి వేగ మణి కర్ణికలోన మునింగి భక్తివి 
శ్వేశుభబించి యవ్విభున కిమ్ముగ నప్పురమిచ్చి యిచ్చట 
న్భేళ లబుద్ధి భూమిసుర బృందములం బిలివించి వారికిం 
గొశల మొప్ప, గోటినవ కాంచన నిష్క_ములిచ్చి వెండియున్‌ 

“నసోమదేవ రాజీయం” 


అటనుంచి కాశికింజని మణిక ర్హికయందు మునింగి విశ్వనాథుని సేవించి 
యా నగరంబు విశ్వనాథున కొసంగెను. అచ్చట నిరువది తు లాభారంబులు (123 
దూగి కోటిసువర్ణంబులు దానంబు జేసెను, అట్టి తటి నిజభుజా పరిపాలితంబై న 
దుర్గంబుల కొల బెజీగించెదను, అట తాశీ సహస చ్యకకోటాధిశ్వర బిరుదును 
ధరాధర బిరుదును సిద్ధ నింహాసనాధీశ్యర మున్నగు బిరుదులను సాధించెను. 
మతణియు గయ కుంజని యా సుల్తానుచే( బూజితుండై. యచట నర్హ జనంబులచేత 
మాతా మహులకును పితామహులకును విహిత క ఎత్యంబులటు జేయించెను. 

మగుడి వింధ్యనగ రంబుః దాటి గోదావరీ మంతకూటంబు(12 [బపేశించి 
విధ్యుక్త (పకారంబు నచట. బండెండు |కతువ్చలు చేయించెను. కా శేశ్వరంబున 
క్ర తెంచి ము కీ శ్వరుని దర్శించెను. పం డెండు తులభారంబులు దూగెను. కోటి 


లం | పతాపరు[ద చరిత 


సువర్ణంబులు దానంబు జేసెను, రెండువేల వ్మిపులకు వివాహంబులు (జేసి సకల 
దానంబులు గావించెను, వేయి శవాలయములు, మున్నూరు విసు స్నానంబులు 
(పతిష్షలు జేసెను. ఏక శిలానగరంబున కీశాన్యభాగంబున (ప్రతాప గిరియను 
నొక్కు దుర్గంబు గట్టించెను. 

ఆంత మౌద్గల్యమను శే త్ర మునకు వచ్చి యా గసండంబున స్నానంబు. 
చేసి రామేళ్వరుని నారాధించెను. అచ్చట నున్నతంబుగా గుడీ యొకటి కట్టించ 
నచటి మునులిది మాండకర్ని ఏకాంతస్థల మగుయిచ్చట జనసమ్మర్దము గూడ దనిరి. 
అంతనాత డా. [దవ్యంబు బెవ్పించి పాకాలచెరువు క ట్టించెను. 125 ఒక్క-పురంబుం 
గట్టించి కోొటంబెట్టించెను, పాకాలసీమలో నలువది [గామంబులు రా మళ్వరుని 
వై భవంబున కొసంగను. ఎనిమిది తులాభారంబులు దూగను, షోడశ మహాదానం 
బులు చేసెను, తరువాత నేకశిలానగ రంబునకు వచ్చుచుండెను. 


అట్టి సమయంబున దనతమ్ముడై న యన్న మదేవుండు థాజ్యంబు]26 
పర్మిడెండు వర్షంబులు పాలించి (పతాపర్నుద నరేందునకు యోజన దూరంబున 
నెదుర్కొని దండ |ప్రణామంబులు చేసి ముకుశితహస్తుండై _మోలనిలిచెను. 
ఆంత, దమ్ముని జూచి పతాపరుదుండు కౌగలించుకొని కుశలంబడిగను. పరి 
జనంబుల గారవించెను. సంతోషచిత్తుండై పురంబు. (ఐపించి ఛంభులింగంబు 
నారాధించెను, 


తదనంతరంబున సింహాసనాసీనుండై. కూర్చుండి తనవెంట వచ్చిన 
నానాదేశాధీశ్వరుల నిజనివాసంబునకు బనిచెను. ఆంతఃపురంబునకుం జని తన 
తల్లియైన ముమ్మమ్మ మహాద్రేవికి127 సాష్టాంగదండ పణామంబు లాచ రిం చెను. 
యమ్మ చేత దీవెనలు గె కొనెను, భోజనశాల కేగి మజ్జనభోజనాదులు దీర్చు 
కొన్ని నుఖసువుండై యుండెను, 


అనంతరము విశాలాక్షి యందు2క విరూపాతుండు వీరభ్యదుండను 
నిద్దరి సుతులను గాంచెను, మహామహిమతో రాజ్యంబు పొలింపుచుండ నేకకిలా 
నగరం బలకాపురి సమానంబై (బకాశింప. దొడంగెను. ఆ దుర్గంబునం గల 
సంఖ్య యొట్టిదనిన, 


(పకాపర్ముద చ ర్మ! త 


జి £290 
నానావర్థ్య ౦బుల సంఖ్య 


వేదవేదాంగ పారంగతులైన వి|పగృహంబులు 
రాజగ హహ రాజ్యకార్య ములు దీర్చుమం[తుల ఇండ్లు 
రణరంగ చతురు లైన క్షత్రియ నికేత నంబులు 
సకల సామాగిచే నొప్పు వై శ్భగృహంబులు 


ఇందులో. బసిద్ధికెక్కి కోటికింబడ గ్నెత్తిన వై శ్యుల ఇండ్లు 


నాలుగవ జాతియై విలసిల్లు పద్మనాయకులు 
మరియునసాద శ వర్ణంబులగ్భ హంబులు 
" విశ్వకర్మ వంశజుల ఇండ్లు 


అనవరతంబు సంవూర్ణంబై న సంపదలచే నలరారు గొల్బఇండ్వ 


. కాపుల ఇండ్లు 
ఈడుగుల ఇండ్లు 
రుదజియ్య మొదలై న శివ బ్రాహ్మణుల ఇండ్లు 
కుమ్మర ఇండు 
లు 
పటునేసె సాలె ఇండ్లు 
అ | యు 
పద్మసాలె వొండ ఇండు 
₹6, య 
మేదర ఇండ్లు 
చితరు [వాసే ఇండ్లు 
ఉప్పర ఇండు 
రా 
మేదరవాండ ఇండు 
. తి. (వూ) 
బె సవాండ ఇండు 
తెనుగు ఇండు 
(ఆ) 
బుక ఇండ్లు 
సంగర ఇండ్డు 
రజకుల ఇ డ్డ 
ఆగ ణ్యవస్తు “హహనకోభితంటై. న వెశ్యాగ్భహంబులు 
[ప్రవాసులైన వారికీ వండివెర్టి వంటలక ల ఇండ్లు 


౭2 


౧౫౦౮౮౦౮ 


౨0000. 


“9000 
౧౬౦౦౦ 
3000 
౧౫౦౦౦ 
౪౫౦౦ 
౨4300 
౬౫0౦౦ 
౨000 
౧౫౦౦ 
౧౫౯౦౮౦ 
౧౫౦౦ 
౧౬౦౦౦ 
౬.౫౦౦౮ 
౬౩౭౦౦ 

_ ౧౩౦౦౦ 
౫౦౦౦౦ 
౧౨౭౦౦౮౦౮ 


వ. 


Sp | పతావరు ద చది; త 
( స 


బలిజ భవనంబులు ౧౫౧౮౦ 
మరియు నితర గృహంబులు ౭౭౧౧౦౦ 
గివాలయంబులు ౫౫౦౧ 
విష్ణుస్తానంబులు ౧౩౮౫౪ 
మైలారు పోలేరులు ౨౪౪౦ 
భై రవాది దుర్గగ ణపతి వీర భ|దనివాసంబులు ౪౪౧౦ 
ఇందును (పనిద్ధ స్రానములు భేరీలు ౫౫౦ 
నిస్సానంబులు ౨౫౦౮౦౦ 
పంచమహా శంఖంబులు పట్నమం దహోరాాతంబులు 
[మైోయచుండు గుళ్ళమీది పసిడి కుండలు ౧౫౫౦౦ 
దేవతాస్థానముల దీపములకు నూనెదినంబు కొలది 
కొలపాటు వుట్టు ౨౫ 
నగరిదీపాలకు నిత కదావ్మణుల సంత ర్పణకున్ను 
ఘనసార చందన పరిమళ [దవ్యములకును ౫౦ 
ఆ నగరిలో భాగీరధి జలంబులు గౌతమీ జలంబుల 
చేతను శివుని వూజచేయు యోజనవిస్తారంబయిన 
పురంబునకు నానావస్తుశోభితంబై న యంగ ష్ట్ర ౩00౦ 
విన్న యంగ స్ట ౮౦౦ 
పురంబునకు చుట్టున్ను వీర భటవాసంబులు ౩0౦ 
గూడెంబులు | ౨౫౦౦౦ 
చుట్టువురంబు ఇం; దవురి సమానంబై ఏక శిలానగ రంబున 
క ధీశ్వారుండై న కాక తిర్ముదుని గొలచియున్న 
నానాదేశాధీశులు ఆసంఖ్యలు పద్మనాయకులు ౭2 
ఒక్కొక్క నాయకుని వీరభటులు ౧౫౦౦ 
& త్తమాశ కంబులు ౧౦౦ 
మదగ జంబులు ౧౦ 
కై దువంబులు గొని రాజమొగ సొలగాచుధనుర్భరులు ౯౦౦౦౦౦ 


రాజునగరిలో హయంబులు 


౨౪0౮౦ 


(పతాపరు; ద చరిత 
be (ఓ 


సా మజంబులు 
ఉత్తర దేశాధిగ్యరుండగు స్త్ర నోజరా జువచ్చి కొలచి 
యున్న గుఅింబులు 
జె 


పీఠపాంద § రాజును గెలచి తెచ్చిన ఏనుగులు. 


ఇట్టులపార నంపదచే నుండి రెండవ దేవేందుండై మూరు రాయరగండ 
వెండేరంబులు వామపాదంబున ధరియించియున్న శ్రీ మత్పతాపర్నుదుని నిత 
భోగంబు తెరంగెజింగించెద . 

బహ్మముహూ ర్తంబున మంగళ గీత నాదంబుల చేత మేలు గాంచును. 
విహిత కార్యంబుల( దీర్చుకొనును. పరిమళ త్రై లముచే నభ్యంగ నంబు గావించు 
కొని కాళ్మీరమనసార చండ నంబుల నలుగు బెట్టించు కొని పన్నీట జలిక మాడి 
దిహ్యాంబరంబులు భరించును. ఆమీద కిరీటంబు ధరియించి మూరురాయర గండ 
"'పెండేరంబు ధరియించును. శాంభవీ ధత్తంబైన ఖడ ఖీటక ౦బు లిరుగలం 
దాల్చును. శనక పాదుకల. దొడుగును. వందిబృంచము చొగడగా భూసురు 
లాశీర్యాద మంగళ గాయక గీతనాదంబులును భూరిభట వీర హుంకారంబులును 
నొక్కటియై హృద యానందంబు వెలిగొన ద|త్పరాను(డై నమల్రికార్జుశక రము 
బట్టి వసంత సమెతుండై న మలయానిలంబు తెరంగున మౌక్తిక ఛ|త్రచామరాది 
కోభితులై మణిమయ స్తంభ విరాజితంబై న కొలువు కూట(బునకుం జనుబెంచును 
' సింహాసనాసీనుండై యుండును. 

అట్టియెడ రాజదర్శాినంబునకు శాఖవెల్తి మల్లికార్జున భట్టు మొదలైన 
బాహ్మణ విద్వాంసులు, బంగారు పల్పికీలెక్కి చనదెంచువారు నూట 
యేబండు9ను, సమస్తక ళా పివీణులైన పరిహాసకులు వరద రామనాధుండు 
లోకేసుబాచయ్యగారునురేంక రరాజు కేదారిరాజు మొదలై నసాహసవి| కి మార్కులు 
యు త్రమ తత్రియు లేనూరును దివ్యకాంతల బోలిన కాంతలు నవరత్న ఇచితం 
బైన పల్టకీలెక్కి- చనుదెంచు వారు ిరిగిరి మల్టుకా శేశ్వర పుగంగు జలరుహనే, తి 
చిత్తరు నార్మిపతిమ. వీరు మొదలుగా గల కొలువు స్రీలిన్నూరు యింక నాడ 
బిరుదుప్యాతలు భరత కథల అంబాదెవి సర్వమండల చ|కవర్తి చిలుక పలుకులి 
(తివురారి మొదలైన విరుదుప్యాతలు ౮౦౦౦ భాస్కరుడు మొదలు గాగల 
క ఏీశ్యరులు ౨౦౦ గుండంభట్టు (పతాపభట్టు మొదలగు వేదపేదాంక పారంగతు 
లయిన పురోహితులు నూరు మరియు నానాదుర్తాథ్యమ్షలై న నానాడేశాధిపతులు 


(పతాపర్ముద చర్మిత 


| 
లా 
వ్‌ 


పద్మనాయకులు మదగజంబులపై మౌక్తిక ఛత్ర చామరంబులు విలసిల్లుచుండ 
బిరుదు దెక్కెంబులును నాలవట్టంబులును బర భూపతులును బై కంబగునట్టుగా 
సకల సేనా సమేతులైన వారు శ్రీరంగ మడేవుండను మొదలు రాయ రుుదమ 
దేవుండును నిడదవోలి చందాడేవుండును మొదలు గాగ డెబ్బదియేడుగురు పద్మ 
నాయకులు వీరలకు( బెద్దయైయొప్పురాజు తమ్ముడు అన్నదు డేవుడు మున్నగు 
వారు వచ్చు చుందురు. 

వీరలకు లెంక నాయకుల జెప్పెద విళ్వనాథుని రామలెలక జెట్టి నాగు 
లెంక గోగులమల్లు లెంక వానిగల నాగులెంక కోడూరు మల్లులెంక ఏరలు మొద 
లై సలెంక నాయకులు౩౦౦౦౦౦ పదాతివర్షంబులతోయురంబులుగాచు చుండును, 
వెద్దతలారి నిళ్శంకు వల్దభుండును మతి యునానాగేశాధిపతులును రాయబారులును 
గ జంబులకుదొరయైన పుంకాళి యను దొరయును నశ్వంబుల క ధికారియైన 
సాహిణిమారయ్యయును సకల ధనుర్ధరులకు( బెద్ధయైన కొలిపాక నిగ్ధయ్యయును 
మనుబోతుల కట్టియెక్కి- వచ్చెవారు ౧౦౦ నానావిద్యల వారుకొలువు చేయంగ 
బై డివిత్తంబుల బారవేయుచు పనిడికువ్పెల జల్లులవారు ౫౦౦౦ లుం గొలువంబేరో 
లగంబున గూర్చుండును. దేశాధిపతుల విన్నపంబు విలోకించును. రాయజారుల 
మనువు లాలకించును. రాజ్యపరిపాలన :బు సేయుచు శివదేవయ్యయు శరభాంకు 
డును, మల్లికార్జునుండును పాలకుర్తి సూరప్ప మొదలు గాగల |పధాని వర్గంబు 
లతో ముచ్చటలాడుచున్న సమయంబున నీశ్వరస్థాన=బులు ౫౦౨౦ విష్ణసానం 
బులు ౩౦౦ దుర్గగణపతి షేేతపాలకాది దేవతా స్థాన=బులు ౪8౦౦ నివియునుం 
గాక దేవతా స్థానంబుల క ధికారులు పచ్చలపాలకీ లెకి _ చనుబెంచి డేవతానై వే 
ద్యంబు చెల్టినను వాక్యంబులు విని సంహాసనంబుడిగ్గి యతః పురంబునకు 
జనును, 

భోజనశాల కేతెంచి శనబంధువులుం దాను దేశాధిపతులును తమ్ముడైన 
యన్నమ దేవుండును డెబ్బది యెడురు పద్మనాయకులును నొక్కబంతిగా 
కూర్చుండి నానావిధ పదార్థంబులతో ౧౫౦౦ గూడ భోజనంబులు చేయను. 
తేబనీట నెంగిలవార్నియు పొ_గుచు గర్పూర విడియంబు సకల జనంబుల కొసం 
గును. వారల నందరి ననివి యొక్క రహస్య హర్మ్య్యంబున తూగుటుయ్యాల వై 
బవళీంచి సేవకా జనంబులు పొవంబు లొత్తుచుండ దాసదాసీ జనంబులు ౩౨౦౦ 
గలిగి యున్న [పతాపర్ముదుండు కొంత తడవు వ్మిశమించును. 


పతాపరు[ద చరిత 


అంత నమ్మ హారాజు కొలువుకూటమున కేగునెడ లులాయ వ్యాా,ఘ 
భల్లూక గజయుద్ధంబులును, మల్టుల 'పెనుగులాటలును, సంసకావ్య నా ల 
కారశబ్ద శా స్ర [పన= ౨గబులును, 'హాస్యవచోవిశారదులై న పరిహాస” ల 
బులు, పుణ్యక ఖా [శవణ=బులు, వారాంగనా నృత్యగిత వినాదా-బులును 
మొదలుగాగల చి తవినోద బుల గొలంయటు గదువుచుం బొభద్దుబుః చ్చ చుం కా 

సాయంకాలమణట తోడనే నగరు వెడలిచ్చు సమయంబున (పతాపరు! డని 
సేవకులు కరదీపికలు ౩౮౦౦ [(గహించి నలుదిక్కుల గొల్వగా నిజపం౬-ర 
సమేతుండై నంభుమూ _ర్హియగ జ్యోతిర్మ యంబగ సంభువెంగంబు ననిరికిన్‌ 
ఎనును. శంభులీలా విలాసంబులు చదువుచు! (బవక్షీణ రయంబు గావించి చేది? 
వృుచు( గొనియాడుచు నొక్కయామం బారాధించును. అచ్చఏంబాసి నగరుకేతెంచె 
సకల జనంబులను విహితంబుగా ననుపును. వెన్చత లారియైన నిగ్శంక వల్లభుండ 
పరివారంబులతో? గొలువ రెండు ఘడియలు కొలువు గాపించును. అంక నతనిసి 

వీడొ-లివి యభ్యంత కరవంర్తి యెయుండును. ఇబ్బంగ్‌ రాజ్యభోగంబు అనుభ 
వించుచు దేవ (దాహ ్మణపూజలను దటాక ధననిర్మాణంబులను నగ పుణ్య 
కృత్యంబుల సలుపుచు నుండును. ౩9 


శ్రీమత్పతాపరు[ద దేవునకు జెల్లి న భూములమేర లేవియన, ఊఉ త్రరడేశం 


బునకు భాగీర వధిమెర పూర్వుచక్షిణ పశ్చిమంబులక సము మడు న 
యాజ్ఞ చెల్లించుచుండే. ఏడవచ్మకవ ర్తియె రాజ్యంబు పాళఠంచుచుండె. 132 


అందు నప్పనంబు లిచ్చు క టక వల్లభుండాదెగా లోను జిల్లరిరాజులు 
(పతివర్షంబు లిచ్చు యప్పనంబులు ౨9౪ కోట్లు. తన నిజ భుజవా౭ర “ంబై న 
రాజ్యుంబు వలనవచ్చు ధనంబులు ౨౦ కోట్టు. అపగాక య్మగ హా? ల 
[బాహ్మణులకు జెల్లుచుండు. గ ణపతిరాజు మొదలుకొని య యటమునునెలిన కాకతి 
రాజులిచ్చిన య్యగ హారంబులు ౦౨౦ వెలు వ్మిపులకు, జెల్లుచుండు. దేవతా వెభ 
వంబులు ౨౨౨౦ గామంబులు చెల్టుచుండు అదిగాక తన బండాగంబునకు వచ్చు 
అల కోట్టు [పకివర్షంబునకు వయంబు న్యయంబుతు లా భారంబునకు ౩ కొట్లు 
౫ లక్షలు నిత్యవ్వై భవంబులకు గంధ కస్తూరి కర్పూర కాళ్నిర జయాస్టడి పడిమ 


ఫోంబులకు. బంతి జోోజనంబులకు నగరిదీపాల త్రైలంబునకు ౩ కొట్ట ౬౭ లక్షలు, 


ఇరా 'వతాపరు!ద చరిత 
ఓ ౬ ౬ 


పురంబు వ నిశ్శంక వల్దభుని జీతంబు (పతిపర్ష “రంబున కుబలిసపితంబుగా ౮౮ 
లక్షలు ౨౦ ం పేల అన్న స తంబుల లెక్క యొక్కొక గ్రా స్మతంబునకు 
వెయ్యేసి వివు)ల చొ ప్పున ౧౨౦ న్మతంబులు ఆలక్ష ద్యిజులకు నేడాదికి నొక్క- 
కోటి ముప్పది లక్షలు నగరి మొగసాల గొలుచువారలకు నవలక్షధనుర్ధరులకు 
నేడాదికి ౩౮౦ లక్షలు, దాజమగగ జంబులకో నుత్తమాశ్యంబులకు బీళంబుల 
వారికి ౨౫౦ లక్షలు ఏకశిలానగరంబునంగల దేవతా వై భవంబులకు నొక్కు 
కోటి. నగరంబులో రాజగ్భ హంబులకు గట్టినవారికి| బతివ్న ంబుసకు నొక్క-కోటి, 


వాళ ణానికిని నిద్దేగ రు నకు శ్రీశైల మల్లికార్డునునకు (శ్రీవెంక టేశ్వురులకును 
శ్రీరంగ నాయకులకును నేకా కాం్యబ "నాధేళ ఇరుసకు రా మెశ్వురునకు మొదలుకొని 


దివ్య దే? ని వాస మూర్తులకు (బతవర్షంబునకు కోట్లు చెల్లించుచుండును. తమ 
భండార మునక కోట్లు చెల్లించుచుండును, 133 


ఇట్లు విక మాదిత్యుని చందంబున. మహామహిమతో ఠరాజ్యుంబు పాలిం 
పుచు సకల భోగంబులు పరివార సమేతంబుగా ననుభవింపుచు రాజ్యుంబేలు 
చుండెను. అట్టిశరి దే దేంబులు వివెక ంబులు' నత్యత తార్గంబులై 13 యానం: 
కరంబుగా కోభిల్దుచున్నవి. సకల. జనంబులు గొనియాడు చుందురు. శః 
చర్మితంబులు మానవులకు, గడు దుర్గభంబులు 135 గావున శ్రీమత్‌ [ప్రతాప 
రృదుండు సాక్షా వా(ద్రుదుండు గాని మర్త్య మ్మాతుండు గాడు, అతనిచదిశంబు 
లాడ్‌ పురాణాదులట్టు సక లానం వంబై యుండును. 


ఆడియెటనిన ఏ (పతాపరుదు= డొక గ్రావుణ్య [(గవాణ కాలంబందు పాద 


(aap) జు 


ల్యంబునకుం జని యగ్గుండంబున దీర్ధంబులాడి యచ్చట రామేశ్యరుని సేవించి 
పెక్కు. దానంబులు చేసెను. మజియ, (బతాపర్నుదు= డు పదకొండు హిరణ్య 
ధేనువులు చేయించి యొకొ_క ధేనువుకు ౧ ఇష సు సువర్గటంక ౦బులు దక్షిణ 
యొసంగి వేద వేదాంగ ్రచండురై న విపోత్త త ములకు దానందిచ్చెను. 

ఆ దొన:బు లంద నేరని వ్మిపోత్త తములు చండాలవాటిక కుంజని కొన్ని 
కుయు కులు బలికిన నా చండాలురు రాజుచేత( దమకు ్రాణహో హాని యెరుంగక 
యానందం బుట్టువడ |బాహ్మణుల నరికట్టుకొని యా సువర్ణ ధేనువులు సజీవం 
బుల య్యెనేని మరల దోడ్కొని పొండునిర్టివ ధెనువులయ్యెనేని యది మీసొమ్ము 
లని (బొహ్మణులతో వాదించ సాగిరి, ఆ [బాహ్మణులు పతాపరు దున కెరిం 
గించిరి, ' 


పతాపరు[ ద చర్మిత ప్రజా 


(పతాప రుుదుండంత బహువిథంబుల రా మశ్యరుని నారాడించెను. 
రా మేశ్వరుండు పత్యక్షం బయ్యెను. ఆ సమయంబున నా నువర్ణ దేకువులు 
రాజు మొదలుకొని సకలజనంబులు చూచుచుండ నడవసాగినవి..** అనంతరము 
రాజు చండాలుర దండింది!37 యేక శిలానగ రంబు |బదేశించెను, ఒక ౫_నాడు 
_పతాప రుుదుండు కొలువుచాలించి సకల జనంబుల వీడ్కొాల్చి శివదేవయ. గారు 
తాను నంతఃపురంబునకుం జనుడెంచిరి. రాజుపట్ణపు దేవియగు విశాలాక్షి నవదేవయ: 
గారింజూచి పరపురుషుండు గదా యని మరుగునకు బోయెను. అంత [పకాప 
రుదుగిండు శివదేవయ్యగారిని నిజమందిరంబున కనిచి మజ్జనభోజనాదులు దీర్చి 
నవరత్న ఖచితంబైన యొక్క వీఠంబునం గూర్చుండి తనపక్టవు దేవియైన 
విశాలాక్షి కిట్టనియె, కివదేవయ్యను జూచి. పరపురుషుండని తొలంగి పోయితవి. 
ఆయయ్య ఈశ్వరుండుగానసి మనుష్యమా[ తుండుగాడు. ఆయయ్యాగ a 


గె బూజింసి 
నుగతిగాంచు మని యెరుంగం బలికెను. 


ఆవాక్యంబువిని విశాలాక్షిదేవి తన చిత్తంబునః జాదు కొల్పి శివదేవయ్య 
గారి యెదుట. దానిల్వ నోడియు, బతివాకగంబులు మనంబున నిల్చి నిక దేవయ్య 
గారి రూపంబుగాొ నొక్క సువర్ణ ప్రతిమను జేముంది, యొక్క సువర్ణ వెవెక వె 
నునిచి షోడశోపచారంబుల. బూజింపుచుండే. 


137* ఆంత నొక ,_నాడు మాసఃివరాతి యయ్యెను. ఆ (పవాపర్ముదుండు 
శివదెవయ్యను బిలిపించి స్నానాదిక వ్రత్యంబులు దీర్చి శంభునగరికిం. జనెను. 
అద్దేవునిం బూజించి యచ్చట జాగరణంబు సేయుచుండెను. అట్టి నమయ_బున 
శివ దేవయ్యయు గిజ్జున నిలిచిన, 1368 మహీపొలుండును నొక నిల్పినచ్చట జూచి 
నంత నె పంచబాణడు జ్యోతిషంబు వి పులకురా నేర్చునే, నజ్లాతష్య=బు తమ 
దని వ్యతీపాత _పేవేశంబున జిల్రైడు కొమ్మ విరిచిన రక్ష్తంబు గారెను. రాజదిగని 
సంతోషించి యొక్క గుజ్జంబును పల్లకియు. గృపజనెను. 

ఆవార్త భూసురు లరంగి కటకటా! యితర జాతి _పజ్జ్ఞలుమించి ని; గహాను 
(గహంబులైన వి పజనంబుల మహాత్మ్యం బెరుంగరాదయ్యెనని రాజసముఖంబు 
శేతెంచి యిట్టనిరి. జ్యోతిష్యులకుగాక యితర జాతులకు పఏజ్జలెట్టు లభించు ల్స్‌ 
జా వీన వరీక్ష, సిజంబుగాదు. అమృత వేళ నెరింగి దేనువుల యెదుట శీకంబులు 


౫౦ [పతాపరు[ద చరి[త 


విదుకుదురేని జ్యోడిష్యం బెరుంగుక: నిజంబగును. వేదొవేదాంగంబు ద్విజాతులకు. 
గాక యితర జాతులకు నెట్టులభించు పరీక్షజూపిన నది నిజంబుగాదు ఆమృత వేళ 
నెరింగి ధేనువుల నెదుట క్షేరంబులు విదుకు నేని జ్యోతిష్యం బాతని సొమ్మని 
వచించి యొక గొడ్డుటావును జూపిరి. 


అదిగని వాడు పరీక్షసీయక తొలంగి పోవు*ం జూచి యొక వి|పుండది 
యెరింగి పిదికిన, గుంచెడుపాలు పట్టుటయుం జూచి యా [పకాప రుదుండత రంత 
విస్మయంబంచెను. ఆవి పుండు గోరినయట్టు గోదావరి తీరంబున శతవర్షంబను 
139 [గామంబ [గ హారంబుగ నిచ్చెను. 


మటియు నొక్కనా.డు దక్షిణదేసంబు నుండి సుదర్శన మి తుండు గజా 
రూఢుండై నూరురు విద్వాంసులు గొలువ నేక కిలానగ రంబున కెతెంచి [పతాప 
ర్ముదుని కొలువుకూటంబునగ ల విద్వాంసులను వాదించి భిక్ష కేతెంచు వాడనని140 
పలికెను. ఆవిద్వాంసులు వాదముఖంబున సుదర్శనమి[తుని నవమానపరిచిరి, 141 


అతండు గెలువనేరక , చిక్కి, కారు మాటలతోనై న గెల్చెదనని తలంచి 
యద్దినంబు కృష్టచకుర్హ కురకి యగుటంజేసి రేవమావాస్య నష్టచం[దుండు ఇదినిజంబు, 
మీరందరు కాదనియందు రా యనియిును. 


అప్పడేక శిలా నగరవాసులు విద్వాంసులును నవ్విపోయిరి. అనిన సహస 
ధారల నుపమించు నేర్చుటంజేని సుదర్శన మితు9ిండను బేరు పెట్టుకొని వేదశాస్త్ర 
ముఖంబుల నిల్వనేరక పోయి, కారుమాటలకుం జొచ్చితివి అట్టయినను న|వతిష్ట 
పనియని యందురు. రెవునష్ష చం[దుండుగాండు. సంపూర్ణ చందుండు ఇది 
నిజంబని విపులందలు( సభ వెడ లిపోయిరి. 


ఆర్యాతి శాఖ వెల్లి మల్లి కార్జున భట్టు హనుమకొండకేగి యచ్చట స్నాన 
సంధ్యాది కృత్యంబుల దీర్చి భదకాళిగుడి( జొచ్చి యద్దేవి నారాధించి 112 
పదకొండు కోక ంబుల స్తుతించెను. ధినకారూఢయియున్న యద్దేవి పత్యకంబై 
లేలెమ్ము వత్సా! సీవాక్యంబులు (పతిష్టించెవనని వరంబొసంగను. అతండు 
భ దేళశ్వరిచే వరంబుగొని యేకశిలానగరంబున కేతెంచెను. అంత వాక 
కృత్యంబుల పగ దీర్సెను.143 


_పతాపర్ముద చరిత . 


అంత న స్తమయంబయ్యెను. తూర్పుదిక్కున చం! దోద యంబయ్యును. 
[క మ్మకమంబున జందు9ని గతి చందంబున మవినిఃని మధ్యాహ్న గ తుండ నుచు? 
జంద మండలంబు దిర్రైగుణిత ంబై నిష్కళంక ంబై సర్వజనంబులకు నానం”=లుగా 
వెన్నెల గాయదొడంగను, 


సుదర్శన మ్మితుండది( గాంచి యకశిలానగ రంబున నున్న విదాణంనుల 


పాదంబుల కొరగి నాయది మానుష (ప్రజ్ఞ మీదిదై వికమానువపజ్జ. మీకు మాకు 
హస్తి మశకాంతరంబుగాదే అపచారంబు]%4 క్షమియించుడని పలికెను. 


అంత. _దతాపరు[దుండు శాఖవెరి మరికారునభటును బహ్మ రథం 
Se) ర 2 ఇ 
బెక్కించి యేక శిలానర 145 వ్మిపులకు ౧౨౦ లక్షల వరహాలు సమర్పించెను. ఆ 
విద్వాంసులు సుదర్శన మ్మితుని గౌరవించిరి. అతనికిగా ౧ లక్షవరహి లీ 
పంపిరి. 


మతీయునొక్క_నాడు సంతూరను (గామంబునః గ్రష్పమాచార్యుల 
తమ్ముడనంతాచార్యులు 146 గ్రజ్రర్ర స్ర్రతోం గూడెను, ఆ రజకుంి. 
బొడిచెను. ఆంతవారు మరణించిరి. ఆవురి వివులిది కూద పినుగతో గూడి 
యున్నది గనుక మేము మొయ్యమనిర. అదివిని కృష్ణమాచారుక్ణిలు తనమడిని 
విచారించి వాసుదేవమూ రిని గీ ర్తనంజే నెను. శవంబు దనంతట తాన కాష్టంబు 
వజకు జరిగిపోయెను. 


ఇదిగని సకల జనంబులేతెంచి కృష్ణమాచార్యుల పాదములకు [బణమి ల్లీ 
మాయపరాధంబు కమియింపుమని వేడికొనిరి. ఆయయ్య నాకు రాగ ద్వషంబులు 
లేవు. మీరు వెరువకు(డని వచించెను. ఆవార్త _ప్రతాపరదుండు చారులచేవిని 
కృష్ణమాచార్యుల రావించి పూజించి కనక గిరిసీమలో నాల్గవ భాగ, బును!*7? ౫౮ 
(గామంబుల కధికారంబును నొక గ్రాయూర గ హారంబుగ నొసంగి పంపెను. 

క ఎప్టమాచార్యులు సంతూరు (పవెశించి సకల ధనంబుల ఐంచిపె ట్రైను. 
క ల్హూరను (గామంబు కట్టించెను, దరి మూడు వర్షంబు లధికారంబుచేసి [గామం 
బుల గలుగు పదార్థంబు దెవ్పించి తామ ష్మతికలు చేయించి ఆ ప్మత్రిక లమీద 


6) 


౨ వతాపరు[ద చరిత్ర 


దాను రచించిన చాతుర్లక్ష (గ 'ంధంబుల చెక్కించెను. వాటిని శకటంబులవై 
నిడుకొని శ్రీరంగంబునకుబోవ నుద్యోగించెను. 

అంత గొంగజుధూరులుగూడి రాజు సముఖంబునకు (బోయి కృష్ణమా 
చార్యులు మీరలధికారంబులిచ్చిన [గామంబుల పదార్ధంబులు(బెవ్పించి 149 తావు 
వతంబులు( జేయించి (శ్రీరంగ ంబునకు గొనిపోవుచున్నాడిని యొరింగించిరి 
(వతాపర్ను దుండదివిని యతండు మసోత్ముండు అతని కెమియిష్టంబొ నాకు నదే 
యిష్టంబని వచించి యూరకుండెను. = 

ఆ వార్త యిష్టజనులచే నాకృషమాచార్యులు విని 50 తనమనసంబున 
వానుదేవుని నారాధించ్చి యొక్క. వచనంబు రచియించిన మెచ్చి యేకశిలానగ 
రంబున( గనక వృష్టి గురివించెను. ఇదిగని వతాపరు[దుండచ్చటి జనంబులను 
కృష్ణ మాచార్యులను బూజించి వారిచే వీడొ-నెను, కృష్ణమాచార్యులు శ్రీరంగ ఆ 
బున కరిగను, 

మణీియొక గ్రానాండు తిక్కన సోమయాజుల వర పసాదంబుచేత గుమ్మర 
మొల్ల రామాయణంబు వచనకావ్యంబు రచియించి వీర పతాపరు దున కంగిత ముగా 
జేయ నిశ సోయించెను, అట్టిసమయంబున నారాజు ముఖంబున విద్వాంసులు కొంద 
రదివిని ఇదిశకూ ద క విత్వంబు నిశ్శబ్దంబని 151 సిరాకరించి పలికీరీ. రాజు 
సర్వజ్ఞుడు గావున దానినిమెచ్చి బాహ్మణక ఎత్యుంబయిన కావ్యంబు కావలెనని 
యనెను, 

ఆవిద్యాంసులంత భాస్కరుని, బిలిపించిరి. అతడు రచియించిన శ్రీ 
' రామాయణంబు వినుసమయంబున నచ్చటికి యేతెంచి మొల్లరామాయణంబు 


మున్ను నేను రచియించియన్నానని యచట నచట నొక్కొక పరముగ 
నర్ణయుతంబుగ ( ( జదువసాగను. 152 అదివిని ఆ రాజు సర్వజ్ఞుండు కావున వీని 
(పజ్ఞకుమెచ్చ వి పజనంబు మెచ్చునో 153 యని. మొల్లిని బీలిచి పల్పకియును 


నగరిలో నిత్యజీవితంబు కట్టడిజేసి తనయిదుటనుండ సీకతన దేవి విశాలాక్షి 
సముఖంబున నుండ జేసెను. ఆ వార్త విని శాఖ వెలి మల్లికార్జున భట్టు నిరోష్ట్య 
రామాయణంబు రచియించెను. తదనంతరంబున రంగ నాథునిం బిలివించిన నత (డు 
దక్షిణ దేశంబుననుండి యాందోళిక వెనెక్కి చనుబెంచునప్పుడు తీవురాంతక 
విజయంబను గోవురంబుజూచి యవి యేమియని యడిగిన నవి ౧౬ 154 (త్రివు 
రాంతక గోవురంబులని యచ్చటివారు పలికిరి. 


పతాపరు[ద చ ర్మిత 


అంత నాతండు శివభవనంబులను జూడనొల్చిక మెడవు జిడ్డు 155 గప్సిం 
చుకొనియి.అప్పుడు రంగనాథుండు నే త్రంబులుగానక జాత్యంథున్‌పగిదియండెను. 
రంగనాథుండు మగుడి శ్రీరంగ ంబునకుబోయి యాదేవుని |బసన్నుని జెసికొని 
న్మేతంబులు [ప్రసాదింప వేడికొనెను. 155* ఆ దేవుడు కరుణించి | వివురాంత 
దేవుని వేడుకొమ్మనుమని వచించెను. 


అంత రంగనాథుండు మరల ది) పుతాంతంబున కే3ంచి యదేవునికి 
చు 
నమస్కరించి తనయెళ్తు (కతువులు 156 స్వక్పుర్పించుదునని వరితంబుకేని భకి 


మయంబుగా నొక్కరగడ 1%” చెప్పెను. అద్దెవుండు పనన్ను-డై రంగ 
నాథునికి నిలువు 15 కన్నులొసంగను. రంగనాథుండంత పాలకు దికింజని 
సోమనాథునిచే దీక్ష గైకొని యాయయ్యయొద్ద. కివరహస్యంబులు బెలినెకొను 
చుండెను. 
రంగనాథుని రగడ యీ[కింద నుదహరించుచున్న వాడ. 

క. (శ్రీపార్యతీపంజూడక , పాపాత్ముండనగుచుంబోవ( బధమునంజక్షుల్‌ 

దీవించు ద్భాష్టి తొలగిన శ్రీపతినడుగంగి ( జెప్పె, శివుంగ ర్లనుగాన్‌. 
రగడ; శ్రీశైల వల్పభుని శిఖరంబు( బొడగంటి 
. కాశీపురాధీశు గొరీశు. బొడగంటి 
మహినొప్పు శ్రీశైల మహిమనే6 బొడగంటి 

యా 

బహువేద శకాస్తముల్‌ (ప్రణుతి సేయుట. గంటి 
భూలోక కైలాస పృరమన(గ6 గనుంగొంటి 


ఫాలాకు( డిచ్చోటం బాయకుండుటి( గంటి 
ధృతి. దూర్చు మొగసాల. (దిపురాంతక ము గంటి 
పర్వత లింగంబు6 (బాణేశండని కంటి 
పర్వతేశ్వరు హృదయ పద్మనిలయున్‌ి( గంటి 

స ఈ రంగనాథుని రగడ ఆంధ్రసాహిత్య పరిమ్మత్ప్యతిక (1917, 
1918) (ప్రచురించిన [పతావుచరితలో లేదు. చూడువైన, పీఠిక, 
“ పఠాపరు దచర్శిత _ వూర్యము[దణలు”, (కింద. 


$v 


[పతాపర్ముద చ ర్మిత 


భ కుల పతిహత (పతిభమతులని కంటి. 
భక్తులకు (బత్యర్డి పరులులేరని కంటి 

భ కృులాపదలచే( బట్టుపడరని కంటి 

శివభక్తి దూషకులు చిరపాపులని కంటి 
శివభ కి దూషకులు చెడిపోదురనికంటి 
(శభువనము భక్తులకు దృణ కణంబని కంటి 
సభలందు భక్తులకు జయవాదమని కంటి 
గారీళు(డే సర్వకర్తగాం బొడగంటి 
కారుణ్యమున శివుండు గనిపించె ననికంటి 
బహుపాపములు నన్ను. బట్టివిడుచుటం గంటి 
నయముగా నయనములు నాకీయ( బొడగంటి 
భయ భ క్రులను భర్లుపా దములు పొడగంటి 
నిదిపుణ్య మనికంటి నిదిగణ్య మనికంటి 
నిదియోగ మనికంటి నిదిభోగమని కంటి 
నిదిధర్మమని కంటి నిది మర్మమని కంటి 
నిదినిత్యమని కంటి నిదిసత్యమని కంటి 


* సోమనాథు వురాణ గురురాజ చరిత ములందువలె యీ (పతాపరు ద 
చర్మిత యందును రంగనాథుండనియేగలదు. ఈ రగడలో 
“ర్రీరంగకవి” యని పేరున్నడి. రెండును నొక్కని వే ర్దేయనియు 
నిది వైష్ణవము వీడినతర్వాత_ పేరుగావచ్చునని వేటూరు (ప్రభాకర 
శాన్ర్రీగారు (వాసినారు, మల్టీకార్గునస్యామిని దర్శింపక పోవుటచే( 
గనులుపోవుట, అట్టుపోవుటకు( గారణమడుగంగా శ్రీపతి (అహోబల 
నృనింహు(డు) శివు(డే క_ర్తయని తెలువుట కృత్యాది పద్యమున; 


గలదు. సభలందు భక్తులు జయించుట శివాను[గ హమున' బోయిన 
కన్నులు మరల వచ్చుట రగడ లోగలదు. 


(ఐసవపురాణము పీఠిక ) 


[ప్రతాపర్ముద చీర్మిత ౫౫ 


నింక (శ్రీగిరి జేరనే€ గందుననికంటి 
శంకరుని కృపవడయు సమయమిదియని కంటి 
నింక నాయెత్తు కృతులిత్తునని పొడగంటి 
నింక(గృతినెప్ప నాకేమి భరమని కంటి 
వడి(గృతుల్‌ నాయె త్తు వచ్చునని పొడగంటి 
తనర (శ్రీరంగకవి * దాతయని పొడగంటి 
భువితోపల. (బసిద్ధ పుణ్యుండని పొడగంటి. 


ఈ. విషయమే శివయోగసార వూర్వభాగ మందలి కవిస్తుతిలోని యీ 
[కింది పద్య మువలన! బెలియుచున్నది. 


క. అనమ శ9వభ్రక్తిరసమా ననునిం బాల్కురికి సోమనాథుని, గనిరా 
జసము న్నతుండగు నద్యః్నపసాదియగు చక్ర పాణి, రంగన(గొలుతున్‌. 
సోమనాధుని (పభావము 

అంత నిక్కడ |పతాపరుదుండు సోమనాథుని |పథావంబు . విని 
యాళ్చర్యంబు నొంబెను. అప్పుడు తన మంతియగు పాలకుర్తి సూరయ్య యా 
(పతాపర్నుదున కిట్లనియె. పాలకుర్తి సోమనాధుడు చెప్పిన శవకథలు దేవరవారు 
ఉప్పుల15? శంభుని సేవింప బోయినప్పుడు గూర్చిండి వినవచ్చునని వచించెను. 
మరునాడు ఆరాధ్య చరిత్ర రాజు వినుచుండగా( గొందలు ధూర జనులు పాలకుర్తి 
సోమనాథుండు చెప్పినవి నూతనంబులు గాగి యాద కింతంబులు!* * గాదని నిరాక 
రించిరి. ఆ పతాపరు[దుండంత దన నివాసంబునకుం జనియె. 

అచ్చటి శివభక్తులు సిగ్గుపడి పాలకుర్తి జని సోమనాథున కెరింగించిరి, 
సోమనాధథుండు శె వులు గానివారల( జూడకుండుఓం జేసి యొక్క బండివ 
గుడారంబునిచి!*1 యందుతాను గూర్చుండెను. లింగముదగల యెడ్డ గట్టించెను* 
నూర్యమంత్రిని నూతునిగ (జేసి ఏకా[మగురుండగు రంగనాధుండును మొదలుగా 
గల శై వులందరు తన్ను గొలువ162 నెకశిలానగరంబున కేతెంచెను. 


. ఆ బండి గట్టినయెడ్డు కవాటము వొరకున్న నెదింగి, గవిని యస్త్రదూలం 
బున భవి| పతిమయు రండు యేనుగులుండగా జేసినట్టు జరీసికొనెను, అంతట 


జు రా ఓ 


సోమనాథుండు శివుని ధ్యానించి యా |పతిమలవైన భస్మంచల్లిన నవి తునక లె 
[కిందపడెను. ఆంత నేకిలా నగరంబున దన శిష్యుండగు ఇందులూరి1653 
యన్న మడేవు నివాసంబున కేగెను. 


ఆ (పతాపరు దుం డీసంగతి యెరింగి విస్మయం బందెను. కొందు 
ధూర్తులు సహింపంజాలక శిలలు బెగిపడుట మంతవిద్య గాని వాక్యసిస్ధికాదు. 
ఇతని నమీపమునకుబోయి యీగుట్టు తెలిసికొని యిప్పుడె వచ్చుదుమని రాజుచే 
ననుజ్ఞగొని యా సోమనాథుని నమీపమునకు జనిరి. కాని యతం డన్య మతన్గుల 
జూడరకుండెను. 


అంత నాద్యార పాలకులచేత నివారితులై మగుడి వురవీధి కే తెంచి 
గుంపులు గూడి కటకటా ! వేదళాస్త్రసంవన్ను అంజూడ రాదట. చండాలుంలై 
నను లింగ ధారుండైన మాట్లాడి చూడవచ్చునట. అట్ట కాకయని యితనిని 
హాస్యంబు చేసి యో పొద్దే పురంబు వెడలనంపవలయునని తలంచిరి. ఆ వరి 
లోపల (గాసార్ధమై తిరుగు యంగహేనులనుండి మొండి ముక్కి_డి వెజ్టివాండ్రను 
నంధులను ఐధిరులను మూకులను మరియు రోత జనుల రావించి, మీరు సోమనాథుని 
హోస్యంబు బేసి వచ్చితి రేని మీకు అన్న వస్త్రంబు లిచ్చెదము. అని వారిని యొడల 
బరిచి, వారికి లింగ ధారణంబు విభూతిరు దాక్ష ధారులం జేసి కొన్ని కుయు క్ర్తులు. 
జెప్పి పనిపిరి. 


వారలు సోమనాథుని సముఖంబునకుం జనిరి. ఆయయ్య ద్యారపాలకుల చే 
నా వార్తనెరింగి తన సముఖంబునకు వారల. బిలివించు కొనెను. అంతట నతని 
(పథావంబునం జేసి యంగహీనులకు నంగంబును, యంధులకు గ న్నులును, 
బధిరులకు వీనులును, మూగులకు వాక స్థంబులును గలిగను. వార లత గంత 
సంతోషంబున నాయయ్యకు నమస్కరించి, ఐపువిభంబుల. గొనియాడి సోమ 
నాథుని చేత ననుజ్ఞాతులై పురవీధి కే తెంచిరి. 


సకల జనంబు నామూగ బధిర యంగహీనంబులు నివారణం బగుటజూచి 
యా సోమనాథుని మహిమ గొనియాడిరి, ఆధ్లూర్తజనులు లజ్ఞజెందిరి. ఆ|పతాప 
రుదుండు విభూతిరు దాష్నల ధరించువాడు గనుక నాయయ్యవద్ద కే తెంచి సేవించి 
తనకు శివుండు (ప్రత కాశంబగు చరింగించుమని వేడుకొన్న( గరుణించి యా 


పతాపరుద చరిత ౫౭ 
(పతాపర్నుదునకు సోమనాధుంల డిట్టనియె. నవుండు భక్రిసులభుండు. ఒక్క 
| వతంబు చేంపట్టి నడుపుము.[వతంబు భంగర6బు గాకుంద నడిచితివేని | పత్యక్షం 
బగునని యెరి(గించెను,.. 
రాజు (వ్రత ముపట్టుట - ఈశ్వర సాక్షాత్కార ము 

ఆ రాజు శివదేవయ్యను జూచి యెట్టి [i వతంబు. జేయవలయునని 
యడిగెను.!*4 ఆంత రాజునకు నాత(డు, భాగిరధిజలంబుల నభిషేకంబు గావించి 
గాని భుజింపనని155 [వతంబు పట్టుమని యెరింగించెను. అట్టకాక యని నిజ 
నివాంబునక రిగి నిత ఫ్టింబును భాగీరథి జలంబుచే నభిషేకంబులు గావించుకొనుటకు( 
దాగుటకు భాగీరధిజలంబులు చెచ్చునట్టుగా ౩౫౦౦ పరిజనంబులు 166 నేర్పరచి 
నిత్యకృత్యంబుగ భాగీరథి జలంబులు బెవ్పించి శంభులింగ మున క భిషే కంబు 
చేయుచుండెను, 

వర్ష తయంబు జనెను, ఈశ్వురుండు [ప్రతాపరుదుని చృఢభ క్తి జూడంగోరి 
యేడుదినంబులు భాగీరథి జలంబులు రాకుండునట్టును మహావర్షంబు గురిపించెను, 
[పళయకాలమెఘంబిురీతి నురుములు మెరువులు మహావాయువును గలుంగ 
॥ భాగీరధి జలంబులు బెచ్చు జనంబులు రాలేక మిట్ట పల్పంబు లెరుంగ రాక వాన 
చేత నొకొక మూలకొదిగిరి. 


లా 


ఇక్కడ [(పతాపరు దుండు భాగీరధి జలంబులు రాకుండుటం జూచి యేడు 
దినంబులు యుపవసించి నిత్యము [తికాలంబును బూజసేయ వచ్చుచుండెను. 
అంత మరునాడు _పభాతసమయంబున [బతాపరు దుండును మహాదేవుని గుడిలో 
నికి జనుబెంచు సమయంబున ఖడ్గఖేటకంబులును, మయిదవుజిడ్దును బట్టించుకొని 
బరిజనంబులు తన్ను గొలిచి వచ్చుచుండ గోటసమీప వీధిలోపల మహా వాయువుచే 
ఖడ ఖేటక ంబు లెగిసిపోయినవి. వీడుగులును వాయువులును వానయుగూడ నొక గ్రా 
తడవ167 విడ్రివచ్చిన నోర్వలేక పరిజనంబులు నేలవై (బడిరి. 

రాజు చలింపక ధై ర్యంబు వహించి యుపవాసంబుల సొక్కక బుద్ధి 
చలింపసీక భక్తి మరువక వేసారక శంభుని నగరికీటోవ శక్యంబు గాక 
పెద్దగ నెలుగెడ్తి శంభులింగా ! మహాదేవా! సనీలకంఠా! మృత్యుంజయా ! 
కై లాసనివాసా ! యని విలువసాగను, ' 


అర pe wm క | స్ట 
ఆవే మ Er పర్కుడ చరిత 


కౌశీబుగ్గ యుత్స త్తి 


ఆ క్షణంబున నందివాహానారూఢుండై [పమథగణంయబిలు గొలువ 
సీళ్యరుండు (ప్రత్యక్షం దియ్యెను. అంత నిర్మలంభై 168 సూర్య మండలంబు 
గానంబడెను, [వశావరు దుండు కంభులింగ ంబునకు సాష్టాంగ దొండ [పణామంబు 


లాచరించి బహువిధంబుల స్తుతించెను. 


అద్దేవుండు మెచ్చి నీకు వరంబులిచ్చెద నడుగుమన (పతాపర్ముదుండంత 
ముకుళిత హస్తుడై. (వతభంగంబు గాకుండునటులు గృప సేయుమనెను. అంత 
శంకరుండు మెచ్చి యప్పురంబునకు నుత రభాగంబున (గోశమ్మాతంబున 
భాగీరదీ జలంబుల బుగ్గ గజతుండ సమానం బై మీక్రు గానవచ్చు. నీ (నతంబు 
చెల్లుచుండు. నివు గంగ గ ర్భంబున శరీషంబు దొలంగి దిఒకవిమానారూఢుండ వై 
కై లాసంబునకు వచ్చెదవని వరంబొసంగెను. 

శివుండు పత్యతంబై నచోట శివాలయంబు గట్టించెను. ఆంత (పతాప 
రుదుండు సకలజనన మేతుండై పంచమహావాద్యంబులు [మోవ మహావైభ 
వంబుతో( బురంబు వెలువడి యక్కడికిచచ్చి యొక (పదేశంబున వారిని నిలివి 
శంకరుని [పార్ధింపసా గను, అట్టి సమయంబున గజతుండ సమంబై చంద 
(పకాశంబై న భాగేరధీజలబుల బుగ్గ బయలు వెడలి వచ్చెను. ఆ జలంబులను 
t పతాపరు దుండు చూచి యత సంత సంతోషంబున సర్వజనంబులు తానును 
స్నానంబు చేసిరి. అక్కడనే 9వాలయంబులు గట్టించెను. ఎనిమిది తులాభారం 
బులు తూగి కోటిసు వర్ణ ంబులు దొసంబు చేసెను. 

మజీయు నాజలంబులను హేమకుంభముల నుంచి మదగజ కుంభంబు పె 
నిడుకొని 'మహావై భవంబుతో శంభులింగంబు నగరికింజని యభిషేకంబు గావించి 
నై వెద కింబులు సమర్పించెను. బంధుహిత సామంత వర్ల ంబులతో. గూర్చుండి 
(శ్రేమ[త్పతాపరు[దుండు రెండవ దేవేందుండువోలె సక లవిభూతి సంపన్నుడైై 
నింవోసనాసీనుండై. యుండెను. 

ఆట్టి సమయంబున, బాంకు ర్తి సోమనాధ్రుం డాదేశంబున (వతంబు 
చెల్టిన169 దకేణదేశంబునకు. బొయెదనని వచించిన (వతాపర్ముచుం డొక్క- 
(గామంబు*/0 నగహారంబుగ నొసంగి పంపెను. ఆయయ్య యనుమతంబున 


(పతాపరు ద చరి; త ౫౯ 


రంగనాథుని? దనవద్ద నుంచుకొనెను. ఆపారంబుగ ధభనంబుల చరి|త్రంబుఅకు 
చెల్రింవుచుండు. 17 


(పతాపరు(దుండు తన పెకి యుదమునకు వచ్చిన 
ధి 
పశ్చిమ దేశాధీశ్యరుల జయించుట 


ఈ |: కారంబున (పతాపరు. దుండు రాజ్యంబు చేయుచు. దన యాజ్ఞ 
మీదినమే/2 ప్రకా .ముదేశాధీక్ణరులగు తురుష్కుల వె దళం'ఎల బంవీ వారి నోడించెను. 
పత్నీయు క్ర కంబుగా వారిని 172% ఏకళిలానగరంబుతో గింవేయించెను, 173 


ఆ సమయంబున దేవగి3 న్న్న రా మదేవరాజు173*% పారసీరాజు తమ్మునిం 
గలినికొనెను. ఇక్కడ నేకశలానగరి గిరిచేసిన పారసీరాజు మృతిబొందెను. 
అతని యనుజుండ: జుమానుముల్బు_1?3? ఫకీరువేషంబున నేకశిలానగ రంబు 
జొచ్చి వురంబంతయు జూచి తనచేత సాధ్యంబు గాకుండు టెరింగి తనయన్న 
సతికిని సుతులకును దాను నెరుక జేసి కొనెను. తాను ఫకీరు వేషంబువే- బురంబు 
వెడలి*గతినని చెప్పి తమ రాజ్యంబునకు వారలను నిలివి రామదేవ రాజులును 
దానును ఢిల్రీకీ బోయిరి. సులానును జూచి యేకశలానగరంబు తెరంగు 
బలంబు*”” కొలంది చెప్ప కొంచెంబని కార గంబూహించి యేక శిలానగరంబు 
సాధించదలంచిరి. 


అప్పుడు సుల్తానుతోడ గూడిన రాజులు పళ్చమదేశాధీశ్వరుండు ౧ అక్ష 
గుజ్జంబులును, ౨లక్షల పదాతివర్గంబులును, 176 మహారాష్ట్ర దేశాధీశ్వరుండు 
౨ లక్షల గుజ్జంబులును, ౨ లక్షల పదాతివర్గంబులును, 177 కటక వల్లభుండు ౫౦ 
వేల గజంబులును, ౮ లక్షల పదాతివర్గంబులును,త క్కి_న చిల్హర రాజులు ౨ లక్షల 
గుజ్జంబులును, లక్షల పదాతివర్గంబులును1?8 నీవిధంబుగ దళంబుల గూర్చుకొని 
రాచర్హ వద్ద విడిసిరి. 


ఢిల్రీశ్వరుండు మలేఖానుని!79 దళవాయి చేసికొని ౨౫౦ వేలు గుట్ట 
బులును, ౧౫ లక్షల కాల్బలంబులును గూర్చుకొని యేక శిలాన" 'రంబునకు ను త్తర 
భాగంబున విడిసెను. క టక వల్ణభుండు మూల బలంబులతో నేక శిలానగ రంబున 
కీశాన్యభాగ మున మౌద్గల్యమున విడిసెను. ఇటుల మూడుదిక్కుల విడిసిరి. 


౬౦ _పతాపర్ముద చరిత 


(పతాపరుదుండీసంగ తి చారులచే విని నరపతిరాయుల కెరింగించెను. 
అతడు ౩ లక్షల పదాతి .వర్గంబులును, 10 వక్షిణభాగఠబున వేల్పు గొండ 
స్థానంబుగా గొంత బలరిబులు డెబె బైయేడుగురు పద్మ నాయకులు, రాజు తమ్ము 
డగు యన్న మదేవుండును బశ్చిమంబున విడిసిరి. శ తుబలంబులమీదికి సేనల 
బంవించెను. క టక వల్ణభునిమీదికి నరపతిరాయల( బంపెను. సులాను బలంబుల 
మీదికి తన మూలబలంబులను బంచెను. వారు తలపడి ఘోర యుద్ధంబు చేసిరి, 
ఆ సమయంబున మలఘుఖానుండు]61 సమ'సెను. హాత శేషబలంబు ఢిల్రీమార్గము( 
బట్టి పారిపోయెను. 12 అటుతరువాత గటక వల్రబున్నివె నరపతిరాయలు 
తలపడి యుద్ధంబుంజేసి రెండువేల గజంబురి (దుంచీ వెయ్యి గజంబుల( బట్టి 

కోనెను 


అప్పుడు క టకవల్ణభుండు -వలాయితుండయ్యెను. అంత హతశేమలై న 
వొరలు ఢిల్రీకింజని సుల్తానుకు( జెప్పిరి. మరల బలంబులగూర్చి బిరుదుఖానుని 163 
యుద్ధమునకు, బంవెను. వారలు నుత్తర భాగంబున దిగిరి. చిల్హరరఠాజు లెప్పటి 
యట్లు బలంబులగూర్చుకొని .పశ్చిమంబున విడినిరి. 18% కటక వల్పభుండు బలం 
బులగూర్చుకొని మాద్గల్యంబున విడి నెను. 


వే టకవల్రభునితో నరపతిరాయలు సంగరంబుచేసి ౪ వెల గజంబుల 
దునిమి. వెయిగజంబుల బట్టికొని కటకవల్లభుని తల్యద్రుంచెను. హతశేషులు 
కటకతంబునకు( బారిపోయిరి. 185 సుల్తాను బలంబుళ(గూల్చి బిరుదుఖానుని 
తల(దుంచెను. మరిణించ(గ జిక్కి.నబలంబులు దొలంగిపోయెను. చిల్లర రాజులు 
పారిపోయిరి. 


సింధు కటకంబున ' ముకుందసుందరుండనువాడు]66 పట్టణంబు 
గట్టుకొని మరల. బలంబులగూర్చుకొని యొప్పటియట్టు మాద్గల్యంబున విడిసెను. 
అట సులాను ఊల్పాఖుథానుని 187 దశవాయింజేసి ౩ లక్షల గుజ్టిములు, ౧౦ 
లక్షల పదాతివర్గంబును గూర్చి యేకశిలానగరంబునకు ను తరభాగంబున 
విడిసెను. చిల్లర రాజులు యెప్పటియట్టు బలంబులు గూర్చుకొని పడమర రాచర్హ 
వద్ద 66 విడిసిరి, ఎప్పటియట్టు మూడు ' దిక్కులవారు సంగరంబుబేసి 
యోడిపోయిరి, 


(పతాపరు[ద్రుని భటులు కటకవల్లభు(డని ముకుందసుందరుని 
బట్టుకొని తదుపరి విడుడల చేయుట 


అంత కటక సల్బభుండును ముకుందసుందరుండును నేక కిలానగ రంబు? 
జూడవలెనని విప వేషంబుల' బురంబుజొచ్చిరి. అన్ని వీధులు చూచిరి. ఎప్పటి 
యట్లు క టక వర్ణభుండును మురుందసుందరుండును, రాజద్యారంబు చూచుచుండిరి. 
అట్టి సమయలిబున నతని దొరలు యితడు క టక వల్లభుండని [పతాపర్ముదున 
కెరిగించిరి. _పతాపరుదుం డీముకుందసుందరుని పట్టించి గిరి 89 వెయించెను. 
ఆ పురి వై భ్యండు కోటపల్లి విశ్యనాథుం డనువా(డు (శ్రీమ్మత్పతాపర్ముదునకు 
మూడుకోట్ల సువర్ణంబులిచ్చి యా ముకుందసుందరుని విడిపించెను. 


కటక వల్ల భ (పభృతులగు రాజులు పరాజయ మొందుట 

ఆంత, గ టక వల్రభుండు తనదేశంబు. జేరి? నరపతిరాయలతో సంగ 
రంబుజేసి యోడిపోయెను, ఉల్లాఖుఖానుడు!91 జగడంబుజేని యోడిపోయెను. 
అన్నమరాజును1?2 జిల్ల రరాజులతో సంగరంబుజేసి యోడిపోయి తమతమ 
దేశంబులకు జనిరి, 


అంత గటకవర్ణభుండు కటక ంబునకు బోవువాండై మాద్దల్యంబుననున్న 
గుండంబునందలి హేమగోవురంబు చూచెద నని గుండంబుకడ కేగెను. ఈ 
జలంబులు పాకాలనుండి యెదురు (గుమ్ము నని192* చరువుక ట్ట తవ్యించెను. అంత 
నాజలంబులు పోయి గండంబులో మహోత్సాత ంబులు క నువించెను. కటక వల్చభుండు 
భయంబంది గజగజ వణకుచు. దన పురంబునకుం జనియె. 


ఉల్లాఖుథానుండు సంధిచేసికొనుట 


తిరిగి బలంబుత( గూర్చుకొని యేక శిలానగ ంబునకు నెప్పటియట్టు వారు 
విడిసిరి. కడుమ మొనలవారు నెప్పటియట్లు వచ్చి విడినిరి,క టక వల్లభునివై నరపతి 
రాయులును ముకుందరాయులును1?3 జిల్టరరాజులపై నన్న మదేవుండు ౭౭గురు 
పద నాయకులు రాంజూచి నులానుబలంబులకు దళవాయియై యేడుమార్హు పోరిపోరి 
సాధింపలేక చిరిత్మాకాంతుడై యువ్న ఉల్జాఖుఖాను గంధిజేయందలంబెను. అంత 
నితరజాతీ నాయకులు తమ నాయక త్భంబులు తీరుగాక! యని తలంచి]? 


4 అ, కలీ 
షి పతాపరుద చరిత 


pom 
ర. 


సంధికి నొడంబడి ౫౮ లక్షలు వరహాలివ్య(జేసికొ సిరి. అప్పుడు ౨౫ లక్షలు 
వుచ్చుకొని కార్యాంతరంబున ౨౫ లక్ష లిచ్చునటు లొడంబటిచుకొని యేక లా 
నగరంబునకు వచ్చిరి. 

ఆంత వారు (పతాపరుదుని సన్నిధికివచ్చి స్వామి _హితవరులజూచి!9” 
యిట్లనిరి. దేవరవు మాకు రణరంగ ంబున ననుజ్ఞ ఇవ్వవలెను. దేవరవారు చూచు 
చుండ సులానుదళంబు( గూల్చి ఉల్హాఖుఖాను బట్టి తెచ్చి మీకు గొనుకగా 
నిచ్చెదము. నవలక్షల భనుర్ధరులకు గయ్యంబులు మీరే చూచుచుంటిరి. నేడు 
మా క్ర య్యంబు మీరే చూడవలయునని వంతంబులాడిరి. అంత రాజుళలత్నం 
“i - క నిచ్చెమ. ఆంతట ఉల్పాఖుఖానుండు ఇలత్నలి .పదాతివర్గంబుల 
తోటి తరలి భోజారెడ్డిని?6 బిలిపించుకొని సంధిచేనికొనెను. ఆక్షణమందే ౧౮ 
ఐక్షల వరహాలిచ్చి కడమవి కార్యాంత రంనబున నివ(జేనికొనెను, 

(పతాపరు(దునికి దైవశక్తి దొలగుట 

తదనంతరంబున రాజు సముఖంబునకు బరుసవేది పూజార్ణువచ్చి శంభు 
లింగంబునందు న్పర్శంజేసిన లోహంబు నువర్ణంబు గాదయ్యె. జో్యోతర్మయంబగు 
తేజంబు నిలువదయ్యె. నని విన్నవించిరి. (ప్రతాపర్ముదుం డిదివిని వెజగుపడెను. 
దేవర[పసాదంబు తనకు దొలగుట నెరింగెను. అంతట యుద్ధరంగంబునకు 
సన్నర్దుండై హనుమకొండ సిద్దేశ పరు నారాధించి యనంత రము వద్మాక్షింబూజించి 
యర్ధైవి వూర్వద తంబై న ఖడ్గ ఖే టక ౦బులు దేవి సమీపంబున సమర్పించెను. 

అంత ఖర్గంబు సర్వాకారంబై. వద్మాశ్నేదేవీ వదనగహ్యరంబు దూరి 
పోయెను. ఆఖేకం బంగరాగంబుచందంబున నద్దెవి వక్షస్థలంబునందు 
ల్నిప్తంబయ్యెను, డానినిజూచి శివదేవయ్యయు శాఖవెల్లి మల్చికార్జునుండు మొదలుగా 
గల వెద్దలు  పతాపరుదునకు నిట్ట నిరి. ఖడ్గ ఖేటక ంబులు తొల్లి మాధవవర్మ కిచ్చు 
నప్పుడాదేవి యిదిమొదలు మీ సింహాననంబు సహ్మ సవర్ణ ంబులుండునని 
యానతిచ్చెను. నేటివజకు సహస్రవర్షంబులు జరిగిపోయినవి. కాన నింక మానుష 
శకి యేకాని తొల్లింటిరీతి బై వశ క్తిలేదని వారు వచించిరి. 


(పతాపరు(దుండు పట్టుబడుట 
[పతాపరు[దుం డిదివిని చింతా కారతుండయ్యెను. పద్మాక్షేదేవిని వేయి 


(పతాపర్ముద చర్మిత ౬౩ 


విధంబుల స్తుతించి నక లజనంబులతోటి తాను నిజనివాసంబున కేతెంచెను. పరుస 
వేది లింగ ౭బునకు సాష్టాంగ దండ| ప్రణామంబు లాచరించెను, మరునాడు 
క య్యంబునకు నాయత్తపడెను. కటక పల్పభుని వై నరపతిరాయల బంపెను. బిమా 
ముముల్కు_ వై 197 అన్న మదేవుని పద్మ నాయకులను నవలక్షధనుర్ధ రులను బం పెను. 
సింధురా జునుగూల్చి పశ్చిమంబునకు 197 టిప్పుసులాను* 6 బలంబులమీదికి 
బ9తాపరు దుండు, యితరజాతినాయకులు ౫ లక్షలును, భజారెడ్డి ౩ అక్షలును, 
తక్కిరాజులును, కన్నోజురాజు ౨ లతల గుజ్జంబులును వీరపాండ్యరాజు ౮౩ 
ఏనుగులును, 1299దన కాసామద వుటేనుగులు ౨౦౦లును,తన్ను గొలిచిరాగ, మద 
గజారూఢుండై మౌ కిక ఛ|తచామరంబులు శోభిల్ల యుద్దంబునకు జనుదెంచెను. 
యుద్ధంబు సేయ సమయంబున నితరజాతినాయకులు కొంత జగడంబు చేసి 
కడకుంజనిరి. 200 వారింజూచి తేరాల భోజారెడ్డి యద్ధంబు జాలించి కడకుంజనెను, 
మరియు దక్కినరాజులు యుద్ధంబుచేని2 02 కొంతబరింబు జంపి తాము సమసిరి, 
వీరపాంశ్యరాజులు201* ఘోర యుద్ధంబుచేని బలంబులతోగూద నమ'నెను. 


ఇట్లు .సర్వసేనలు శాగివాహనశక ము ౧౨౯౧ 202రుధిరోద్గారి సవంత్సర 
ఆశ్మయుజద. ౨ గురువారమునాడు యుద్ధ రంగ లబున గజారూఢుండై యున్న 
సమయంబున _వతాపరుదుండు పట్టుబడియెను.203 అన్నమదేవుండును డెబ్బై 
యేడుగురు పద్మనాయకులిదివిని శోకమోహంబులు మనంబున బెనగొన 
జిమాముల్కు_వె20క నేగి యెదిరించి 'ఘోరయుద్ధంబుజేసి యాతని తల|దుంచిరి. 


అంతట జుమాముముల్కు- తమ్ముడగు సిద్ధఖా నుండు హత శేమలును 
ఉఊల్హాథానుని గలినికొనెను, ఊల్గాఖుఖానుండు నిద్ధిఖానుండిద్దలు విచారించుకొని 
(పతాపర్ముదుని డిల్రీశ నరు సముఖంబుగకు బఐంప నూహించి౨. 


రాతి ఏగుటయు20 నిత రజాతినాయకులు త మత మకు నొడంబడినరీని ౨౫ 
లతల వరహాలిమ్మ ని ఉల్లాఖుఖానుని యడిగిన నత(డు నితరజాతినాయకులతో 
మున్ను మీకునిచ్చిన ౨౫ లక్షలు మగుడనిమ్మని వారిని బాధించెను. 


* ఇది అపపాఠము. క్షమింపరాని ముదారాక్షసము, నూడికల కింద 
ఇచ్చిన వివరణ చూచేది.సం. 


౬౪ పతాపరుద చరిత 


ఈవార్త సర్వుంబును పతాపరుదుండు విని తపహతపహాపడి తాను రణ 
శిక్ష'కై. తెచ్చి నదానిలో ౨౫ లక్షల వరహాలు నుల్తానుదళవాయియైవ ఉల్దాఖుఖానుకు 
నిప్పించి, యిత రజాతి నాయకుల బిలివించెను. 2) 9అంత సిగుపడి _|పకాపరు, దుని 
దయావితరణంబులు దలంచి యితరజాతి నాయకులును, తేరాల భోజా రెడ్డియు 
విచారించుకొని (పతారు దుని విడివీ_చుకొను వారమని శపధంబులు బలుకుచు 
జనుబెంచిరి. 


ఆప్పుడు నుల్తానువశంబుల లక్ష గుజ్జంబులును ౮ లక్షల పదాతి వర్గం 
బులును వెనుకనిల్సి ఢిల్రీమార్గంబు బట్టిపోవుచుండెను, రామగిరిచేరువ నితర జాతి 
నాయకులు భోజారెడ్డి మున్నగువారు సులానుబలంబుల. బోనివ్వక యదిక ద్ద <4 
యుద్ధంబునకు( దలపడి రెండు రూములు ఘోర యుద్ధంబుజేసి ౫౮౦ వేల గుల్దఅ 
బులును ౩) లక్షల2౦7 ష్మదాతి వర్గంబులను గూల్చి యితర జాతనాయకులు 
నిరవశేషంబుగా మడసిరి. 

అట సులాను దళంబులు క య్యంబున నలసినవై గోదావరి గర్భంబున 
రాతి విడిసినవి. 

ఆ పతాపరు[దుండు మజ్జన భోజనాదులు దీర్చి కూర్చున్న యెడ యేక 
శిలానగరంబు | పజలు | పతాపర్ముదుని సముఖంబునకు వచ్చిరి. అందు కర దీవి 
కలవారు ౧౧౦౧ ఛ|తచామరంబులవారు నూడిగంబులవారు ౧౮౧౦, 295 పరి 
హాసకులు నలుబది మందియును 2082 శాఖివెల్తి మల్చికారునుం డును మొదలు 
గాగల విద్వాంసులు ౧౧౦ ను గుండంభట్టు మొదలుగాగల పురోహితులు ౧౧౧౦ను 
డఊత్తమ త తియులు రాజబంధువులు 20 ౩౦౦ లును నపారధన, -నమేతులై న 
వె ప్యలు ౨-౦ నాటక శాలల వారు 210 00, రుట్టిమల్లులు ౨౦౦ చికిత్స 
కులు ౨౪౫, జ్యోతిష్య (పజ్ఞావంతులు ౨౦ రధకతారకులు మొదలు గాగల 
పనులవారు సకల జన సియోగంబుల వారు ౧౦౪, రాజుయొక్క ఉత్తమాశ్యం 
బులు ౧౮ యును, గజంబులు ౮ యును, 211 శివదేవయ్య యును శరభాం 
కుండును, మల్రికార్డునుండును రంగనాథుండును మొదలుగాగల వారు, [పకి 
మాసంబునకు. దులాభారంబునకు 212 3 కోట్టనిచ్చు సకల నియోగలబుల 
వారును, రాజ సముఖంబునకు వచ్చిరి, 


ఆరాజందథీని 213గారవఏించి వదేవయ్య(జూచి ఆహితాజ్ఞుల తెరదగయంది 
(| ల 
యని 214. యడిగెను. ఆయయ్య మనమీదేశంబు నుండి నతిశీ ఘంబున 215 మరలం 
గల వారమని యానతిచె లను. 


| పతాపరు[దు6డు విద్యానాథునికి నంగుళీయకమును బహుమతిగా 
నొసంగుట 


అందునొక వి పుండు (పతాపర్ముదీయంబను | గంథంబు 216 చెప్పి 
యా రాజుకు నంకితంబుగా నిచ్చెను. ఆరాజు శలాక పరీక్షచే నచట యాక్టోకం 
బులు చదివించెను. సర్వజ్ఞుండు గావున(బెలిసి యావిపునకు (బకాపర్ముదుండు 
తన యంగుళశీయకము?17 నిచ్చెను. ఆవ్మిపునకు విద్ధానాథుండని పేరుపెట్టి 
యేనుగువె నెక్కిచి యుత్సవము గావించెను. 


ఆవిద్యానాధుండంత రాజు సెలవుపొంది యేకళిలానగరంబున కేతెంచి 
యాయుంగ రంబు 21 వ్యవహారుల ముందటి బెట్టి యిందుకు(దగిన [దవ్యం 
బివ్వుడని యడిగెను. ఉంగ రంబును జూచి యిది యమూల్యంబు ఇందుకు దగిన 
దవ్యందివ్వ లేమని వచించిరి. ఆ విద్యానాధుండు మీరేమి యొసంగిన నదియే 
మాకు ౧౦ లక్షలని పల్కెను. ఆవి వుని వాక్య౭ిబు పతిష్మించి యా యంగ రం 
బునకు ౧౦ లక్షలిచ్చిరి, 


నరపతి రాయులు మొదలగు వారు శ్మతువుల సంహరించుట 
ఇక్కడ నరపతి రాయులు _పతాపర్ముదుండు పట్టుబడఃట వినెను. తనకు 
నుద్దేశంబై యున్న2 19 కటక వల్చభుని, జంవీ నులాను దళంబుల దుంచి (ప్రతాప 
ర్ముదున్ని మగుడ తెచ్చెదనని పల్కెను. క టక వల్చభుని గజంబులు రాకుండుటం 
జేసి220 యశ్వద్ధామ మతంబు దలంచి బలంబుల నాయత్తపరచి (రాతి సుఖ 
సుప్తుళ యున్న కటక వల్రభుని221 దళ ంబులవె (బడి ఫొడిచియ నరికియుం బెక్కు- 
విధంబుల గయ్యంబు చేసి ౪ వేల గజంబులం దునిమెను. ౩ వేల గజంబుల(బట్టు 


కొనెను. పన్నిద్దర రాజకుమారుల దుంచెను. కటక వల్పభుని దళంబులంత పారి 


అప్పుడు నరవతి రాయులది గెలుపుగ ( జేసికొని సుల్లానుబలంబుల. గూడి 
మఘమోరయుద్ధంబు జేసి ౫౦ వేల గుల్దింబుల, ౧ లత పదాతి వర్గంబుల. [దుంచి 
సుల్తానుబలంబుల( బోనివ్వుక యరిక పెను. 


అప్పుడు ఉల్లాఖుఖానుండు విచారించి రాజును మగుడ విడివించు కొనినచో. 
గార్యహానియగునని తల౭ిబెను. నిలిచి కయ్యంబు( జేసితి మేని | పాణహోనియగునని 
భావించెను. రాజును నెటులయిన ఢిల్రీవురంబునకు( బంవవలయునని తలంచి, 
యొక్క గూఢమార్గంబున ౨౦వేల గుజ్జంబులతోడ222 ఢిల్తీ పృురంబునకు( (వతాప 
రుుదుని, బరివార సమేతముగా బంవెను. 

అదే సమయంబువం గ టక వల్ణిభుండు ౫ వేల గజంబుల( గూర్చికొని 
ఉల్పాఖుఖానుని( గలుసుకొనెను, మజియు అన్న మదేవుండు ౭౭ గురు పద్మనాయ 
కులు నరపతిరాయుల గలినికొని సులానుదళంబుల, జుట్టుకొని223 కటక 
వల్రభుని దళంబుల వెంబడి సర్యబలంబుల గూల్చి నాలుగువెల దళంబుల దునిమిరి. 

మతియు శిబిరంబుంజొచ్చి కటక వల్లభుతి త ల[దుంచిరి, మగుడి నరపతిరాయులును 
అన్న మదేవుండును వింధ్యాసగ రంబు,22క జేరిరి. క టకవల్పభుని [ప్రధానులు 
లింగ సముఖంబునకు,225 బోయి యెక శిలా నగరంబుననున్న రామచందదెవుని( 
దమకు నియ్యజేసికొని226 క టక ంబునకు( బట్టంబు గట్టకొని యేక శిలానగ రంబు, 
జేరిరి, 
సుల్తాను (_ప్రతాపర్నుదుని గౌరవిలచుట 

పఠావరు దుండు పట్టుబడి వచ్చుచున్న వార్త ఢిల్లీ నుల్తానుండు చారులచే 
విని యోజనంబు మేఠ227 నెదురుగాంటోయి మహావై భవంబుతో ( బురంబునకు( 
దోడ్కొనిపోయి, బహువిధంబుల సత్కారంబులు గావించెను. సింహాసనంబున, 
గూర్చుండంజేని రానునొక నీవారపీఠంబునం గూర్చుండి ముచ్చట లాడుచున్న226 
సమయంబున దిరావరుదుని లలాటంబున లోచనంబు గనువించెను. 22%సుల్తాను 
దానింజూచి వెణగుపడి లేచి కటకటా! ఎట్టియపరాథంబు; జేసితినని మనంబు. 
జింతంచి రన సౌదంబున. బతాపరు దుని యుండంజేసి తనళల్లికీవా ర్ర 
నెరింగించెను. 


(పతాపర్ముద చరి త ౬2 


సుల్తానుతల్లి “మీరిద్దజణు హరిహర స్వరూపులనొవచించుట 


ఆమానిని [ప్రయాగ మాధవ 'సేవాపరిణితి యగుటంజేని తన కుమారు 
డగు సుల్రానుని నూరడించి (వతాపరు దుండును సివును మహసీయ శయ్య 
యందు సుప్త్రలె నచో మీ యిద్దరి తారతమ్యంబులు నాకు నెరుంగ వచ్చును 
నేను చూచెదనని వల్కెను. 


అట్టుకాక యని యార్యాతి యొక్క మేడవై, నిద్దజు పవ్వశించి సుఖ 
పులై య యెడ సులాను తలి యేతెంచి చూచెను. అప్పుడు వ వారిన్ధజీయందు 
దారెహారాత కంబైన తేజంబులు గన్పించెను. ఆతేజంబిద్దణి యెడ వెడలి 
యేకంబై. యంతరిక్షంబున కెగసి పోయినది. ఆ జనని చింతించి వారలను 
లేవి 230 “పీరు హరిహరాత్మకంబై న తేజంబులు” మీలోమీరు వై రంబులు 
చాలింవుడు మీయిద్దజికి. దొల్రింటి యట్టు మహామహిమ చెల్లదని బోధించెను. 
సులాను (పతాపరు.దుని విడిచిపెట్టుట 
సులాను [(పతాపరు(దుని వెంటవచ్చిన విప్రులకు 3 కోట్ట [దవ్య ంబులు 
పంచిపెట్టి (పతాపర్ముదునకు నానావస్తువులు సమర్పించి వినయపూర్వుక ంబుగ 
నిట్లనియె. ఏను నీకు నపరాధంబు చేనితినని మనంబున దలంచక యేక శిలా 
నగరంబు | బవేశించి నింహాసనంబున( గూర్చుండియన్న కభవార్తనాకు. బంప 
వలయును. ఇదియే నా విన్నపంబని వచించెను. (పతాపరుదుండతని కిట్టనియె. 
౭౭ వీండ్డు231 రాజ్యభోగ బు లనుభవించితని, ఇంక చాలును. ఏను మణికర్ణిక 
యందు స్నానము చేని విశ్సనాథుని నారాధించుచు వారణాసి యందు నిల్బెదను. 
రాజ్య భోగంబులు సహసగణిత భోగంబులు. ఇక్కడికి నానందంబని 
వచించిన? సుల్తాను2ివ నిట్టనియె. ఏకళలానగ రంబున నొక్క డినంబై నను 
సింహాసన:బునః గూర్చుండి23* మగుడ కాశికిం జనునుని ౨ వేల235 గుజ్జంబు 
లను సహాయ_బుగా నియమించి | పతాపరుదుని మదగ జారూఢుం జేసి సుల్తాను 
యోజన దూరంబు పర్యంతము [పతాపర్నుదుని వెంట బాదచారియై నడవసాగెను. 
ఆంత. _్రైతాపరు| దుండునుల్తానును నిల్పి కాశికింజని మణిక రిక యందు స్నానమాచ 
రించి విశ్వేశ రుని నారాధించెను. ఆచ్చట నెనిమిది తులాభారంబులు*239 నూరు 
కోటి237 సువర్ణంబులు దానంబులిచ్చి యేక శిలానగ రంబునకు. బయనమయిరి. 
7 ' 


౬౮ | పతాపరు[ద చరిత 


శివదేవయ్య (పతాపరు(ద్రునితో “నీవు కై లాసంబున 
కేగెదవని” వచించుట 

గోదావరి జేరి కాశేశ్యరంబు వచ్చి యచ్చట నిల్సి తీర్ణంబులాడి కాళేశ్వరం 
బున ము క్తీక్ణరు గొల్చి యేకశిలానగ రంబునకు. జను సమయంబునం శివ 
దేవయ్య _పతాపరు దుని నేకాంత -బునకుం బిలిచి, యి: బదునెనిమిది దివ 
సంబులకు సీవు కైలాస నివాసుడవు కాగలవు. ఇది గౌతమీ గంగాగ ర్భంబు, 
ఇందుల నీ దేహంబు238 విడిచి దివ్యదేహంబు దాల్చి కె లాసంబున కే గెదవని 
గివుండు మీకు వరం బొసంగెను. కావున నిచ్చటనే యుండి యెకశిలానగ రంబునం 
గల [పజలకీవా ర్త చారులచే. చెలియ జేయుమని వచించెను.23 


(పతాపరుదుని జూడ నేకశిలా నివాసులందలజు నే తెంచుట 


అంత రాజు దనపట్టపుదెవులను రమ్మనమనియు బండారంబునం గల 
సకల [దవ్యంబులను ఆహాతాజ్జులను వెమ్మనియు, గబురు పంపెను.20 

అతిత్యరితంబున నేకశిలానగ రంబునంగల యా బాలగోపాలమును21] 
సకల భండారు [చవ్యంబులను దీసికొని మూడు దివసంబులకు( (బతాపరుదుని 
సముఖంబునకు నందలు వచ్చిరి. నర పతిరాయులును అన్న మదేవు(డును ౭౭గురు 
పద్మనాయకులును సులాను డళంబులను నిర్వి శేషంబుగా దునిమి యా జుమాను 
ఖానుని?42 దేశంబున కేగియాతని తల[దు.చి యా పట్టణంబు( గూలనేసి 
యావీను పొడుచేసిరి. అనంతరము చారులచే, (బతాపరుుదుండు కా శేశ్వరంబున 
కేసబెంచుట విని వారలందడణు పతాపరు[దుని( గలిసికొనిరి. 

ఆప్పుడు (పతాపర్ముదుండు సరపతిరొాయులను243 బిలిచి కౌగలించుకొని 
తొల్లి మా వెద్దలయట్టు పరా్శక మంబుం జేనితివిగాన నీకు( [బతాపంబు చెల్లునని 
(పతాప బిరుదునిచ్చెను. మజియు నరపతి రాయలకు దనకూతురు ర్ముదమహా 
దేవి244 నిచ్చి వివాహంబు చేసి ౫ కొట్ట నువర్లంబులును క ఎ్రష్టానదిమేరగా దోక్షిణ 
దేశం బరణంబిచ్చి పంపెను. 

రామచం,దదేవునింిశ్‌ బిలిచి గజపతికిం బట్టంబుగట్టి యన్నమదేవుని 
కూతురు ముమ్మమ్మ బేవిని2ి*ఉ6 నతనికి వివాహంబు. జేసి ౩ కోట్ల సువర్ణంబులిచ్చి 
కటకంబునకు నతని గజంబుల( గూర్చి పంపించెను. పతాపరుదు(డు తన 


(పతాపరు ద చ ర్మిత ఒకా 


Nomi 


తమ్ము (లైన యన్న మదేవునిం బిలిచి సీపి రాజ్యంబునకు( బట్టాఖిషి కుండ వె 
రాజ్యంబు పాలింపుమని వచించెను. 

అంత అన్నమదేవుండిట్టనియె రాజుంబు సకల భూపతులు గొలువ సీవు 
పాలించిన వెనుక నట్టి పతాపంబు నాకు జెల్పనేరదని వచించి కివ=వయ్యను 
జూచిన నాయయ్య, ఈ సింహాసనంబు మీ సంతతికి లేదు. ఆశ లుడుగుండని 
వచించెను, 


(పతాపరు(దు(డు తననుగొలిచిన వారినంతణిని సత్క_రించుట 


|వతాపరు[దు(డు తన్ను( గొలిచిన కన్నోజిరాజు కయ్యంబున( జచ్చిన 
నతని సుతునికి. బట్టంబు? గట్టి ౨౦ కోట్టి దవ్యం బులు Xo వేలగుజ్జంబుళిచ్చి 
పంపెను, వీరపాండ్య రాజుల కుమారునికి వేయి గజంబులు కోటి దవ్యంబులిచ్చి 
తన మేన త్రకూతురు కాకితదేవి248 నిచ్చి పంచెను. తదనంతరంబున ౭౭ గురు 
పద్మనాయకుల( బిలివించికి సింహాసనంబున మీరు స్వామిహిత బునం గొలిచి 
తిరి. మీకు నే యిచ్చిన దేశంబులకు మన్నీలై, థర వై ఠాజులై, స్వతంతతులై, 
యుండుడని ౩ కోట్ల ; దవ్యంబులు వారలకు, బంచివెట్టి పంపెను. 

వారలు తమతమ దేశంబుల కేగి కోందజు రాజులై కొందటు గజపతి 
మన్నీలై కొందు రాయస్నీలై స్వతంతులై యుండిరి. తనకు సహాయుండై. 
వచ్చిన సులాను బలంబులకు ౧౦ వేల వరి లిచ్చి పంపెను. తన ఐలంబులలోన 
నవలక్ష ధనుభ౯రుంలో( గ య్యంబున మడసినవారల వ్యుతుల గారవించి ౯ 
లక్షల ఎన్నిక జేసి ౪ కోట్ల నువర్ణంబులు వారలకిచ్చి యన్న మదేవున కప్పుగిం, 
చెను. తదనంతరంబున మిగిలిన (దవ్యంబంతయు సర్వజన -బులకు బంధు 
జనంబులకు( ఐంచివె పైన. రాజ్యభారంబు ఆన్న మదేవుల వశంబు( జేసెను. 


శారి వాహన శకము ౧౨౯౧ సంవత్సర మాఖశు ౭లు 
(పతాపర్నుద్రుండు - భార్యయగు విళాలాక్షియు స్వర్గస్థులగుట 
తాను గోదావరి యందు స్నాన మాచరించి దవ్యాంబరంబులు ధరించి250 


నానా భూషణంబులు డాల్సి విభూతి రుదాక్షమాలికాలంకృతుండై గోదావరి 
గ ర్భంబున( గూర్చుండి, శంభులింగంబును దన హృదయంబున నిల్పి ధ్యానిం 


2౫ | పతాపరు! ద చ ర్మిత 


చెను. అనంతరము రాజు తన పట్టపు దేవియున విళాలాక్షిని. జూడగనే శివ 
దేవయ్య విశాలాక్షి కిట్టనియె తల్తీ ! నీవు నన్ను జాలకాలంబు పూజించితివి. నీ 
కిప్టంబైన వరంబిచ్చెద వేడుమనెను. ఆయమ్మ యాత నికి నమస్కరించి 
మహాత్మా 1 తనకు. బతిజీవంబు వె-టనే తన జీవంబును జనునట్లు వరంబు 
దయచేయు మనెను. ఆయయ్యు యట్ల్టనే యొనంగెను. 


శాలివాహన క ౧౨౯౧ సంవకు” 251 మాఖ శు౭ గురువారం252 
ఉననయ కాల_బున. [బతాపరు[దుండు నిజదేహంబు విడిచి దివ్యడెహంబు దాల్చి 
దివ్య విమానారూఢుం డాయెను. ఆ రాజు కాంత విళాలాక్షియు నిజదేహంబు 
విడిచి దివ్యచహంబుదాల్చి పతితో, గూడ దివ్య . విమానంబెక్కె_ను. ఇట్టు నా 
దంపతు లా విమానంబున సర్యజనంబులు చూచుచుండ( గై లాసవాసులై రి. 


వీర భదదేవుండు పట్టాభిషి క్తుండగుట 


అంతట అన్నమదేవుండు (పకాపర్ముదునికి విహితకార్యంబులు చేయించి 
వై రాగ్యంబవలంబించెను. (పతాపర్నుదుని కుమారుడు విరభ|ద దేవుని 253 
తలంచెరింగి యన్న మదేవుండు పీరభ్య దదెవునకు, బట్టంబు(గట్టి తానును 
విడదూపాక్షుందును నీశాన్యభాగంబున “ందలి వింధ్యశై లంబునకుం “జనిరి. సవ 
దేవయ్యగారు శ్రీ శ్రుశై లంబునకు( జనిరి. 


254 వీరభ్యదదేవుండు వట్టాభిష్‌ క్రుండై_ రాజ్యంబు చేయుచుండెను. అట్టి 
మయంబున నకగాడ ఢిల్టీయందు. ఉల్హ్పాఖుఖానుండు నిద్దీఖుథఖానుండు మడయుట 
మ దేశంబు అన్యులు దోచుటవిని నరపతిరాయలు రౌ|దాకారుండై. [పయణభేరి 
జయించి ౩ లక్షల గుజ్జంబులను ౧౬ లక్షల పదాతి వర్గంబులను గూర్చుకొని 


జయనగ రంబుమీదుగా. జనుచెంబెను. అప్పుడు వీరభదదేవుడు తన 


పురంబును సులానువారి దళంబును గొంత రాజ్యుంబును లోనుజేసికొని యేలు 
చుండెను. " 


bon న 


£9 


గ్‌ 


సుల్తాను నరపతిరాయలతో సంధి చేసికొనుట 


విజయనగ రంబును : డి నరపతిరాయలువచ్చి సులానుబలబుల రానివ్వక 


యావల కష్ణా వానది దాఏనివ్వక గండ్లు గాచియులడెను. మణియు ముప్పదిలక్షల 
పదాతివర్గంబులతోటి సులాను వారిదళంబుఐతో యుద్ధంబుచేయచు గవినులు 
గడ్డి క వాదంబు రాని వ్యక యిట్టు' వెక్కుభంగుల, జీకాకుః జేయుచుండెను. అట్టి 
సమయంబునం బం డెండు సంవత్సరంబులు పోరిన సులానులు వెనుదీయక 
యచ్చట బెగడకోట 255 యను పురంబుగావించుకొని యుండె. 


పతాపరు: ద చరిత ౭౧ 
న టు టా 


[కమ్యకమంబున ఐలంబులు కొంచెలబైన సుల్తాను సరపతిరాయులతో. 
జోరవాలక తన భూములు తనకు లోనుగాక మరల బడుటవిని, ఢిల్రీకిపోక . 
నరపతిరాయలతో సంధిచేసికొనెను. నరపతిరాయులకు నప్పనంబులు పంపెను. 


సులానుబాధల తాశజాలక వీరభద్ర దేవుండు కొండవీడుననున్న 
రాయలకడకేగుట 


అటు తరువాత నేక శిలానగ రంబును ఢిల్తీసుల్లాను దనయాజ్ఞకు లోనుగా 
జేనికొని దేవాలయంబులు పడగొట్టించుచు బహువిధంబుల బాధ పెట్టుట [పారం 
భించెను. వీరభ దదేవుండది సహింప(జాలక సుల్తానువారి భృత్యుల నంద తీని౨ 
దునిమించి తాను పురంబునలగల జనంబులు నేకమై వృరంబు వెడలి కొండవీట 
నున్న రాయులంగలని యుండెను. 256 

ఇట్టి పవిత్ర చరిత నొక్క-సారి త_కీంవుడు, ౨౨౫ * కధలుగ లిగి 
కొక తిరాజుల( [గ మంబున( చెలియ (జెప్పి తని గాంచు(డు, తొల్లి ౧:౦౦ సంవ 
త్సృరంబులు కాక తిరాజులచే నేది పాఠించంబడి సక లై శరర సిద్ధికరంబై విలసీల్లి 
యుండునో యా చరిత యాలకింపుడు. అంపకందార౭బునుండి మొదలు 
సోదమదేవ రాజేలుచుండగా. గ టక వల్లభుండువచ్చి యుద్ధంబుచేని వానిచేతను 
బట్టుపడి మృతిచెంబెను. తరువాత నారాజు పట్టపుదేవియగు సిరియాళదేవి హనుమ 
కొండకువచ్చి హనుమకొండను మాధవవర్మయను గుమారునిం గాంచెను, ఆ 
మాధవవర్మ మహారాజు పద్మాక్షిదేవి వర్మపసాదంబున నెకచ క ంబుగ 
రాజక్థంబు పాలించెను, 

వారి సార్యపదాయకులు ్రీమ్మత్పతావర్ముదుని పర్యంతరము నేక లా 
నగరము గట్టి పెక్కు సాహసంబులుచేసీ ౧౮౦౧౦ ఏండ్లు దా రాం 

ఈ (పఠాపర్నుదుని చర్మిత్ర నెవరువిన్నను, జదెవినను వ్రాసినను వారికి 
శివు( డా చం దార గ్రాంబుగ ( బ్ముత పొతాద్యైశ వ్రర్యంబులను నిచ్చుగాక . 

ఏకాం[బనాధునిచె రచింపబడిన (ప్రతాపరు(ద్రచరి (త్ర 
యందు సర్వమును 
సంపూర్ణ ము 


ర్‌ 
౬ 


సూచికలు పాఠఫేదాలు 


సంకేతాతర వివరణ 


ఆంధ) సాహిత్య పరిషత్న| తిక, (1917, 1918) 
లోని పాఠము. 


: సిద్ధేశ్వర చరిత (హైదరాబాదు, 1960) లోని పాఠవ 
ఢి ఇఒ 


2 సోమదేవరాజీయము (తణుకు, 1969) లోని పాఠము. 


(పతాపరు[ద చర్మిత 108 


ల$ జ ఆఅ DW 


సూచికలు - పొాఠఖిదాలు 


* “గణనాథుని' అని ప.ప; కానిసీ, చను బట్టికూడా నాగనాథుని' అనుస 


సరియైనపాఠము. 


, “్రీశై లో త్త రదిగ్భాంగబుని అని ప.ప. లో అధికపాఠము. 


గర్గశేయండు (ని.చ) 


. నూటయెన్చదియాలు (సి.చ); నూటబదేడు (సో.రా). 
. శా తవుల గెలిచినచరిత9) సంగ హించుక ఇన్నూరు యిరువదేను కథలుగా 


అన్నుక మణిక సర్వంబు బెల్పెద (ప,ప); నూటయిర్వడి యైదు నొప్పస 
కథలు (ని.చ! 


. శేమాంకు (9) డు (పంప; సో.రా); చేమకుడు (సి.చ) 
, విజయాంకనాథుండును (పప); జయార్కుుడు (సి.చ) 
. ఈ పంక్తిపర్వాత (ప. ప) లో కొంత ఆఅధికపొఠము ఇట్టుంది: “అతసికి 


రాజనరేందుండు జన్మించె. ఆ రాజనరేం్యదునకు సారంగధరుండు 
జన్మించె'. 


. బుషీ శర్చరుండుగా (ప, ప.) 

. దినంబులు (ప. ప.) 

. శ్రీనగంబునకు (ని. చ); శ్రీగిరి (సో. రా.) 

. యోగవాలంబులు (ప, ప); యోగవాగ (గ) ములు (నచ; సో, రా.) 
. “యా నృనింహమ్నూర్తియను' అని (ప. ప.) లో అధికపాఠము; మాయా 


నృసింహస్వరూపంబు (సి, చ ;) మాయానృసింహ వేషమున నలరు 
(శ్రీజనార్దనదెవుని వీక్షించి (సో. రా.) 


. అతిభీషణంబుగ గనువడిన (ప. ప.) ఆతిభీషణాకారుడైన (సో. రా.) 
. ఆతని కూతురు నందయను కన్యకును (ప. ప;) సునంద (నీ, చ; సో,రా) 
. వనుమతి (ప, ప; సో, రా.) ఈ వసుమతి (ని, చ,) లో లేదు. 

. అంత నానందుండు (వ, ప) 


17. ఇట్లు చాలుక క్యవంళతిలకుం డై న నందుని పరోక్షంబున (ప ప: చాశుక్యు 
వంకతలకుండై న నందుండు (సో. రా. ,. “చోళాఖ్యవంచండై నొ అనే 
పొఠం తప్పు. . 


18. పదమూడు వేల నూరు (ప.ప.) 


19. మూండు వేలును నూజు (నీ చ) మూడువేల నోనూరు (సో. రా;) 
పదమూడు వేల యేనూరు (ప. ప ప.) 


20. తంతి కూటలఠిబు (ప. ప.) _ ఈ పాఠం స్పష్టంగా తప్పు 
21. యదరిపడి (ప. ప.) 
22. పదిమార్దు (ప. ప.) నెనిమిది మాజులు (సి. చ.); నారు మారులు 
(సో, రా) 
28. ఇటనుండి ప. ప. లో ఉన్న కొంత ఆధిక పాఠానిక్రె చూడు ఆనుబంధం 1. 
స చ. సో. రాలు ఈ ఆధిక పాఠాన్ని అనుసరించాయి. 
బి, యెర్యురాజుల హైదోహిత్రుడు (ప ప.) 
కిరి. లవణము వడింప (ప. ప.) 
a 
వర, యా యంగన వడ్డించిన లవణమును తమరు పచనంబు చేసిన అన్నంబును 
వడించుకొని ఆందరు సంతుషిగా నారగించిన (ప. ప.) 
డే ద 
బి7, దళంబులు (ప, ప.) 
28, మంచి ముహూ _ర్తంబున (ప. పం) 
29, సవా, న వర్షంబులు (వ. ప. } సహస ద్యయమేలు మాసములు (సీ, చ); 
ది సవా స మానములు (సో, రా, ) 
$ీ0, అమరావతీ (ప, ప); అమరసా వేమల (సి. చ); యమరవాసి (4) రాజ్య 
(సో. రా.) 
. శాలివాహన శోక వర్ష ౦బులు ఇన్నూట ముప్పయి ఆరగు తారణనామ 
సంవత్సర మాఘ జు ౫ గురువారంబున (శ్రవణా నక్ష[తంబున మాధవ 
వర్మ రాజెం్యదుండు సింహాసనం బెక్కుటయు (ప. ప; శాలివాహన 


(శక) వర్షమళదు శతఆబులు నవిరెంటి మీద పొంతుగా ముప్పది చెందు 
వర్షములు నందున తారణ సంవత్సర మున యందలి మార్గ శిరంబను 


లి 
నం. 


a 


| పతాపరు[ద చడి,త 105 


a 
మాస మందు పంచమి తిథీయగు గురువార మందలి ' శవణంబు నందు 
కుభలగ్న మందు సింహాసన మవలీలనెక్కె (నె. చ); కొలివాహన 
ఘనశక వత్సర ములు మునుకొని మున్నూట ముప్పది యారగు తారణ 
నామ వత్సరమునందు మాఘ సిత పక్ష పంచమీ మఘవ మరి తి వాస 
రంబున (శ వణాఖ్య బర గుతార (సో. రా.) 
92. అమరావతి నున్న (ప. ప); అమరవాది (ని, చ., సో, రా 
శీకి. లవణ దధి గుడిచితమి (ప. ప. 
తశ. అన్య దోషంబు చెందరాదు (ప. పం) 
తక. సమాధాన జా తలబుల (ప, ప.) 
. ఎనుబది వక్షంబులు (ప. ప్ర; డెబ్బదినాల్లు సర్షముల్‌ (నీచ); డెబ్బది 
యెనిమిది యేండు (సో. ఠా.) 
భ్‌ 
87. సారికి వెన్ననురా జు విషయం ప. ప. లో లేదు. 
8ి12.డెబ్బది మూడేండ్లు (నీ.చ.); దెబ్బడి యేడేండ్లు (సో. రా.) 
85. డెబ్బది వర్షంబులు (పః ప); డెబ్బది మూడేండ్లు (సి. చ); డెబ్బది 
యా రేండు (సో. ఠా.) 
య 


89. డెబ్బది అయిదు (ప. ప); నేబది తగ నెనిమిదేండ్లు (ని.చ.); 
దెబ్బది రెండేండ్లు (సో. రా) 


40. కాణంగి దేవిని (ప, ప.); రాణీ గంగిదేవు (సి. చ); రాణంగి దేవుని 
(సో. రా.) 

40a. పందొమ్మి దేండ్డు (ని. చ); నీవ వర్షంబులు (సో, రా.) 

$1. డెబ్బది ఆరు యేండ్లు (ప.ప.), నెనుబది తొమ్మిది (న, చ); డెబ్బది 
నాల్లు వర్షముల్‌ (సో.రా.); 

4&2. సుగర్ణ పులకాంకిత ముగా (ప. ప.) 

శవ, విలాసవతియు కాంతిమతియు ననునిద్దరు చెలిక త్రెలతో గూడ (ప, పు) 

44. మరియు ఉత్తంవు గవిని నుండి ఠాయలకు చెల్లిన ఊ త్తరదేశంబు 


106 


శీర్‌, 


46. 
47. వ 
48. 


49. 


50. 


51. 


ర్‌లీ. 
ర్‌లీం 


ర్‌శ్తీం 


ర5్‌ర్‌. 
56. 


_పతాపరు[ద చరిత 


భువనైక మల్లున రకు నృనింవారాయలు అరణం బిచ్చుషయు, (శీ రంగము 
దేవికి కంచీవురంబు ఆదకాక చోశరాజ్యంబు ప పస్పునకు చదివించు£టయు 
(పప); యరణ మప్పుడు కొచివురంబు నాదిగను నౌప్పుగ జోళ 
దేశింబును (సి, చ.); యుత్తరదేళ మజ్జన పతికినిగాంచిక వురి మొదలుగా 
గల్లు చోళ జంతు రంగమదేవి పసువునకు నొసంగ (సో. రా.) 

మీనాంబరుండనా (ప. ప .); మీనాంబరంబను నొక్కతి ప్ప (సి, చ.); 
మీనాంబరుండు (సో, రా.) 


ప, | రాజ్మవజాన్యాయనడవళ్లు (నసి.చ.); ఠా 
రా, 


ఎనిమిది అశల నెంచి స్యర్తంబులు (సి. చ); నేబదిచేల మాడలిచ్చి 
(సో, ఠా.) 


నరపతిరాయ పట్టంబు దిరంబుగాగ హో 


డెబ్బది ఆరెండ్లు (ప,ప.); నెనుబది రెండేండ్లు (సే.చ.); డెబ్బదారేండ్లు 
కాకిత దేవి (ప. ప); కాకితమహాదేవి (సి. చ); కాకతిదేవి (సో.రా.) 
డెబ్బదినాలుగేండ్లు (ప. ప); యెనబదాజేండ్లు (నీ. చ.); డెబ్బదినాలు 
గేండ్డు (సో. ఠా.) 

పదినెలలు (ప, ప.); పన్నెండు ఘనవర్ష ములు (సి.చ.); ఐదియు రెండు 
వత్సర ములు (సో. రా.) 

[(తిదండ మునులు (ప, ప.) 

); హిడింభా శమమహిమ 


వారిచే హిడింబా| శమ మహా _త్త్యంబు (ప. ప. 
బు (సో. ఠా.) 


(సి. చ.); హీడిందా శ మమహాత్మ్యం 


పతాపరు[ద చరిత 177 
57. కాకిత |పో[లాజు (ప. ప.); ప్మోలాజు (సి. చ.) 
రర, మునులను (ప. ప.) 
58a. శాలివాహనశ క వర్ష ముల్‌ తుదకు తొలి తొంబనూఒను తొమ్మిడొ 
యేటికగు శభకృన్నామమగు వత్సరముననగు కార్తికంబున నందలి శక 
పక్షంబునందలి పరగంగవిదియ నక్షయంబగు రోహిణందు శుభలగ్న 
మందు (నీ. చ.); శాలివాహన శతాబ్ద-బులు దొమ్మిది నూరుల 
దొంబదియవ వరశుభకృన్నామ వత్సరంబునను కార్తిక శుక్లపంచ మీతిధిని 
దివిజగురు వాసరంబున గరమొప్ప రోహిణీ నక్షతమునను (సో, ఠా. | 


569. వొరంగ ల్లు కట్టుటయు (ప, ప.) 

60. శ్రీవిద్యాధరంబను (ప, ప.); శ్రీవిద్యాచ్మకయిను (సో. రా.) 

81. గవని (ప. ప.) 

62. ఇన్నూరు (ప. ప.) 

68. నూరును (ప. ప) 

64. యాబై (ప. ప.) 

85. అయ్యేలోహంబును 

66. చంవుమనుటయు ( ం ప.) 

67. రెండువెయిలబంట్లు (ప. ప.); ఇన్నూటయరువదియేర్పడ భటుల, 
(సో. రా.); రెండువేల భటుల (సో. రా.) 

68. అయినవోలు మైలారు దేవునకు (ప. ప.) 

69. మొగ్గిచర్జ యేక్వారాదేవికిని (వ. ప.) 

70. వెలనాటి (ప. ప.); వెలనాటి గొప్ప పృధ్వీశుల (సి. చ|; వెలనాటి 
నృవులవై (సో. ఠా.) 

71. వరాహలాంళనంబులు (ప. ప.); గింగి బై రవుల వరావాలాంఛనంబుల 
(సి, చ); గంగేశ్యర వరాహలాంఛ నములు (సో, లా.) 


108 


60. 


81. 


5కి, 


88. 
84. 


88, 


. “నదనంతరంబున గయకుంజని వితృదేవతలకు మో 
ఆ 
ప. 


పతాపరుుద చర్మిత 


తంబు గలుగునట్టి 
వితృయాగ ౦బులు చేసి కృతార్జుండై '- అని ప. లో ఇచట అధిక 
పాఠము. . 


. (శ్రీత్తై లంబునకుం. (వ. ప.) 

. మూడు (వ. ప.); పది (సి, చ.); వెన్మిది (సో. రా.) 

- దుర్మం[తయు (ప. ప.) 

. అతని పురివెడలించుబయు (ప. ప. }; గిరువువేయించి (సో. రా.) 
7. వాని సుతునకు (ప. ప; సి. చ, సో. రా. లలో తనకనే ఉన్నది. 


. సహితంబుగా రాజ్య్టుంబుచేసి (ప, ప); నమ్మ హదేవరాజు గణవతిదేవరాజు 


సహితంబుగా మూడేడ్డు రాజంంబు బాలించి (సో. రా.) 


. దేవగిరిరాజులు సేయు గ జయుద్ధంబున మహాడేవరాజు సమయటయు 


(ప. ప.); నమ్మ హదేవరాజు. ..నసమ గజయుద్ధమున మృతుడయ్యెనంత 
రు| దమదేవిని (ప, వు); ర్ముదమాంబను (సో. రా.); రుదమ్మ 
(సి. చ.) 

ప. ప.లో తిక్కనసోమయాజి రాకకు సంబంధించి. ఇచటనుండి కొంత 
ఆధిక పాఠము కలదు. ఈ ఆధిక వాఠానికై చూడు అనుబంధం. జి. 
సి, చ., సో. రాలు అధిక పాఠాన్ని ఆనుసరించాయి. 

మున్ను వెలనాటి రాజులగెల్బి (ప, ప.): వెలనాండు చేరియు వీడెల్ణిగాల్చి 
వెలనాటి రాజును వెసగార్చి (సి. చ.); మున్వెలనాటి ధరణపతుల గెలిచి 
(సో. రా.) 

మన్మథరాజును (వ. ప). 

రెండు వేయిలనూరు (ప. పు); ఆరువదెనిమిది యు నట్టి వట్నము( 
(నీ. చం); రెండువేలనై దునూటు | గామములు (సో. ఠా.) 
గంగాతీరంబునకు (ప, ప.) - ఈపాఠము స్పష్టంగా తప్పు. 


| పతాప 


ల 


89). 


89b. 
90. 


91. 
92. 
రితి, 
94. 
లర్‌, 
96. 
97. 


98. 
99. 


రుద చరిత 


. నొడ్జె వార్జువుల" (వ.వ.); పాండ్యరాజు ల(గెల్చి (సి, చ.) 
. పంచయాగుంబుల (ప. ప. )- ఈపాఠము సరికాదు. 
. యెల్లూరు (ప.వ.); ఎలుగూరు (సె. చ); ఎలగూరు (సో, చ.) 


. “అట గణవతిరాజు నా పండితేం[దు కట మన్మడైనట్టి యా మల్లికార్డు 
కి క్ర 6౨ జ 


నారాధ్యునొద్దను నట దీక్షవడసి' _ అని (ని..చ); “వండితారాధ్యవరునిచే 
బరమ భక్తి దీక్షగ్రకొని' _ అని (సో. రా, 
బదకొండు [గొమయిలిచ్చి (సి. చ.); రెండు గా(మ)ము 'లొనంగి 


నివాలయంబులు గోపొాలనిలయంబులు. 


గుండా బహ్మయ్య (వ. ప.) ఈ సండ బహ్మయ -గారికథ (ని. చ. 
లో లేదు. 
గవినిచెర్లరాడ (ప. ప.); గవనిచర్త (సో. రా.) 

వ ' నష ౯ 
మీరు ఎట్టి దండుగునడిగిన నిచ్చెదము (ప. ప.) 

టు ) 
వీరల సర్యధోంబులు గొని వీల శూల! పాప్తులంజేని. (వ. ప.) 
కుసుమకోమల కుట్మ లంబులయ్యె (వ. వ.) 
యోజన తయ (ప, ప). 
వివచళనగరంబను పురంబు (ప. ప.) 
_ావి గురునదేచినం జూచి (ప. ప) దావెనట ఘజ్జనంగ (జక్కా(గా 
(దే) నిచి (సి. చ.) 
హరిహరుల (వ. వ.) 
ముమ్మక్కయను (ప, వు); యుమ్మక్కను (సి.చ.); ముమ్మమ్మ 
(సో. రా.) 


100. చాళుక శతిలకుండ గు పీరఠదేవరాజునకు (ప.ప.); చాశుక్యవంళాబ్ధి 


చంద దిగ ంతరఠాళుండు వీరభ|దయ్యరా జనగ (ని..చ); యుల 
జుకుకాన్వయ తిలకుడై న వీర మహాదేవవిభుడై న ధరణీవరాత్మజునకు, 


(సో. రా.) 


110 


101. 
102. 
108. 
104. 
1042. 
105. 


106. 
107. 


108. 


109. ప 


110. 


11l. 
112. 


పతాపరు[ద చరిిత 
“నానావర్ణమండలి ఖడ్లబిరుదు (ప. ప.); నానావర్ణ వరమండలీవర 
గండ” (సి. చ; సో. ఠా.) 
డెబ్బది యేడేండ్డు (ప.ప.); నణువబెన్నిది యేండ్లు (ని.చ.); ఏబడి 
యెని (మి) ది హాయన=బులు (సో. ఠా.) 
అమ్మవారాజు పద్దంవు దేవి వీరపత్మివత (ప. ప.); “నతని వట్టంపు 
దేవియు రుద మదేవులు వీరపతివళలు” (సో. ఠా.) 
తన (ప.ప.); శివదేవయ్యగారి యనుమత._బుగ (సో.రా.); ఇచట 
సి. చ. లో కొంత ఆధిక పాఠము ఉన్నది. 


ఇక్కడనుండి ని. చ. లో వచనము. ద్విపదలో ఇచ్చిన కథ కొంత 
ఎనుక నుండి ఆర ౨భమైనది. 


ర్ముదవవరములు (సి. చ; సో. ఠా. E రు వవరంబులను వేయిపురంబుల 
నానాదేశంబుల గట్టించుటయు (ప. వ] 
నృసింహఠాయల పంచ మహావాద్యంబుల ( ప.) 

యాభయి వైయిల వరహాలు (ప, ;  నేఐదిలక్ష్షలమాడల 
(ని. చ); ఏఐది లక్షలు ప్రెడి మాడలోల బంచిపె (సో. ఠా, .) 
ముమ్మశ్క-కు గర్భ దోహదాదికంబులు } గఠ్భాధానాది 
క బులు (సో. రా.) 

. వ. లో శాలివాహనవత్సరములు ఇవ్మరేదు; శాలివాహన శక 
వర్షములు వెయ్యి నెన్నూరునగు నర్వదెండ్డు నామీందో వర్షముల్‌ నగు 
నాణునేండ్ల్డు (ని. చ); శాలివాహనశక సంవత్సర ములు వేయిని 
పదమూడయి దనరుచున్న (సో. రా.) 
నందనయగు వత్సరంబు (సె. చ); యానందనామమహయనంబున 
(సో. రా.) 
ర్ముదదేవులు (సీ, చ); ర్ముదమాంబ (సో. ఠా.) 

(వధానుల సామంతుల (ని. చ;సో రాం) 


ర 
టబ 
ప.ప. 


118. నలుబం|డను నుండునట్టుగా (ని, చ); గరమొప్ప నలుఐం| డ 


115, 


180. 


. ఆడు మండలంబేలు(ప. ప; సి. చ.); ఆడమండలము (సో. రా.) 


నహరహంబు నుడునటులొనర్చి (సో. రా.); ఇచటనుండి సుమారు 
రెండువుటల పాఠము, ఏకారణ; చేతనో ప. వ. లో కనబడదు. 


. సిరిపురంబని (నె. చ; నో. రా.) 


నియమించి (ప. పః) 


క 


. మొన్నటి ఆశ్చర్యంబు (ప. ప.) 
. ఇచటనుండి పదిపంక్తులపాఠము ప. ప. లో కొంత భిన్నంగా ఉంది 


చూడు అనుబంధం. శీ. 


. రెండువెయిల (ప, ప) 


గె 


a 
ల 


॥ యెనఖై నాలుగు వేల సువర్ణక మలంబులు (ని. చ .) యెణుబయినాల్లు 


లక్షల సువర్ణ నిష్కంబులు (ప. ప.), పదియు నాల్లువేల పన్ను 
గొనియె (సో. రా.) 


. కొంగ (కె) ణటం (చెం) కణ (సి. చ; వ. ప; సో. రా.) 
సౌరాష్ట్రాధిశ్వరుల నొడించి (ప. ప.) 

. పన్నెండు తులావురుషంబులు (ప. ప; ని. చ.) 

. త్రకూటంబు నగు (వ. ప.) 

. పాఖాలసీమలో నొక్కతటాక ౦బు గట్టి (ప. ప.) 

. రాజ్యభార ౨బు (ప. ప.) 

. ముమ్మక్కమహాదేవికి (ప వ.) 

. విశాలాక్షీ లోలాక్షియందు (వ. ప.) 

. ఈ నానావర్ణంబుల సంఖ్యలు, కొన్ని అతిశయ మయినవి; అంతేగాక 


ప.ప, సి. చ, సో. ఠా లలో ఇచ్చిన నంఖ్యలలో కొన్ని, ఇచట 
యిచ్చిన సంఖ్యలతో భేదిస్తున్నాయి. ప. ప; సి. చ లలో ఇవి 
అక్షరాలా ఇవ్వబడినాయి. సో ఠాలో కొన్నిసంఖ్యలు పద్యాలలో 
మిగిలినవి వచనంలో ఇమడ్చబడినాయి. 

సో. రాలో, ద్వితీయాళ్వానం సంవూర్ణంగా, కథ ఇక్కడికి ఆగి 
పోయింది. ఈ రెండు ఆశ్వాసాలు మ్మాతమే లభ్య ఒకావడంచే 


181. 


182, 


18కి. 


15శీ. 


185. 


[88 
187. 


l87Ta, 


188. 


189. 
140. 


141. 
142. 


148. 


144. 


| పతాపరు, ద చరిత 


a a 

రాబోలు, నరెం దనాథ సాహిత్యమండలి, తణుకువారు, వానిని 
మ్మాతమే అచ్చువెయించారు. 

ఉ త్తరదేశంబునకు భాగీరధి యమునలు (వ. ప.); సి. చ. లో 
ఊత్తరపుమేర ఇవ్వలేదు ' 

యేడో చ| కవర్తియునై పదియేడో రాజునై "సేయుచుంబె (ప. ప.) 
(నీ, చ.) 

ఈ “పేరాలో యిచ్చిన ఆయవ్గయాల వివరాలు, ప. వ; ని, చ. 


అలో కొంత భిన్నంగా ఉన్నాయి, వానిలోని పాఠాలకై చూడు 
ఆనుబంధం. ఆ 


'నతండు యేలిన దేశంబులు దై విక =బులుగౌ ఆత్యాశ్చర్య క రంబులై 
(ని. చ.) 

ఆ చరిత - బులు తొల్లి ంటి యట్టు వారికై నాచే విన్నదుర్హభంబు 
(ని. చ .) 

గున గున నడచుచుండెను (ప. ప.) 

నణీకించియు (నీ. చ.) 

ఇక్కడ కొంతపాఠం లుప్తమయ్యింది. ని. చ. లోని పాఠానికై 
చూడు ఆనుబంధము.ర్‌ 

ఇచటనుండి మూడుపేఠాలలోని ల విషయానికి, ఆన్వయ, కమం 
సరిగాలదు. కొంతపాకం లు ప్రమయినట్టున్నది. (ప, ప.) లోని 
వాఠానికె చూడు అనుబంధం. 6. (సి. చ.) లోని పాఠం 
(ప. ప.) లోని పాఠానికి ఆత్యంత నన్నిహితంగా ఉంది. 

కుశత ర్పిణంబను (ప. ప; సి. చ.) 

తా వాదభిక్షకు యేతెంచిన వాడనని పలుకు టయు (సి. చ.) 

వమ్ము పజచిన (సి. చ.); సమ్మతిపరచిరి (ప. ప) 

సప్తశతిచే నద్దేవి నారాధించి (వ. ప.) 

యేకశిలానగరంబున కేతెంచి తనవారల  శెజీంగించిన ఆమవాస 
కృత్యంబులు వగ లేతీర్చి (ర). 

నా అపరాధంబు (ని. చ; వ. ప.) 


_ొ 


(పతాపరు[ ద చరి త 118 


145. 
146. 
1&7. 
148. 


149, 
150. 


వరగంటి వి పులకు (ప. ప.) 
ఆనందమాచార్యులు (వ. ప); అనంతాచార్యులు (ని. చ.) 
యేకశిలానగరి (నగరంబులో) నాలుగవ భాగంబు (ని. చ; ప. ప.) 
సంతూరున (పమేంచి కలతనంబు వృటుటంజేసి కలూరను (గామంబు 
య ఖు న 

కటి కోటవెటుటయు (ని. చ; వ. ప.) 

ట్‌ థి ॥ 
వెచ్చించి (సె. చ); వ్యయించి (ప, వ.) 
కృష్ణమాచార్యులువిని, వూజక పోయిన మూర్గత్యంబని రాజసము 
ఖంబునకు మేతేంచి, యాభై గామంబుల _ పదార్థంబున వరువ 
తయంబునకు లెక్కలు వినిపించె. అప్పుడు మూడులక్షల వరివోలు 
ఆయమనిన, కృష్ణమాచార్యులు (ప. ప; సి. చ.) 


. నిషి ద్ధంబని (వ. ప; ని, చు) 
. అచట నొక పద్యంబు చ్మితంబుగా చదువుటయు (సి. చ; ప, ప.) 
- విపజన=బుల మనంబులు నొచ్చునోయని (ప. పృ); (సి. చ.) 


. యాశివికలు (సి. చ.) 
. మయినపు జిండ్రు (ప. స.) 


4 


. సే్రంబులు పోయెనని మొరయిదుటయు (ప, ప.) | 


. అద్భుత ంబులు (వ. ప.); యాద్యంతరంబులు (ని. చ.) 
. పన్నించి (సి. చ.) 
. యెకా| మగురుండును రంగనాథుతిడు మొదలుగాగల గమ్య 


_ గణంబులు తన్ను గొలువ (ని. చ.); యేక్నామనాథుండును రంగ 


8) 


. ఇందూరి (ప, ప.); 


నాథుండు మొదలు గాం శిష్య జనంబులు (ప. స.) 
యిందులూరి (సి. చ.) 


క్‌ 


114 
164. 
165. 
166. 


187. 
168. 


170. 


171. 
172. 


72a, 


178. 
178. 
178%, 

174. 

175. 

178, 


- ముపెరెండు లతల పదాతివర్గంబు (ప. 
. మలికినెభాను/విలినేభానండు (ని. చ. ) 
2. అన్నమవేవుండు డెబ్బయి సురుసుదే వర్మ నాయకులను తలవడిన 


[a పతాపరు; ద చరిత 


a 
యిట్టి | వతంబు పట్టవచ్చు నా ఆయని యడిగిన (వ. వ. ); యొబ్టవ్రతంబు 
పట్టునుందువని యడిగిన (సి, చ. 

కుడువరాదని. (సి. చ.) 

మూడువెయిలయేనూరు మందినీ (ప. ప.) 

నొక్క యుద్దవిడి (నె, చ.) 

నిర్మేఘఐబై. స. చ. | 

2. (వతంబు చెల్పదు (సి. చ.); వరంబు చెల్లదు (ప. ప.) 

గొట్టి ప శ్రియేను గామంబు (ప. ప. “గొట్టిపర' ను | గామంబు 
(ని. చ 

యిట్టి పోర-బుగ చైవిక బగు చరిత్రలు చెల్టిం: చుచుండె (నీ. చ. J 
యాజ్ఞకు మరలబడ్డ్జ (బడిన (సి. చ; పః) 

ఆ పారశరాజును (ప పసి. చ.) 

వకంలానగరంబున గిరువు జెద్దుబయు (నె. చ.) 

రామదేవరాయలు (ప.వ; సి: చ.) 

జవానుములకు (ప, వ) జమాను మలుకా' (ని. చ.) 

వారిని ఫకీరు వేషంబున పురంబు' వెడలించి (ని. చ; ప. వ.) 
ఐలంబు తిజంగు (నీ చ, ) 
డీనికిమంచు “బదరి దేశాదీశ క్రరుండు లక్ష ససజ్రింబులును, మూడు 
లతల వదొతి వర్షంబును” అని ని, చ. 


- నుహారాష్ట్రరీ దేశాధ్రీర్భ్యరుండు అత్మ గుజ్జ =బులును, రెండు లక్షల వదాతి 


వర్షలబును (ని. చ.) 
a \ 


. రెండు లక్షల పదాతవర ంబు ( చ.) 


మల్కిశేభాను. (ప. ప.); జేన్‌ (న. uD 


జ్య - 


మి 
మి? 


జవాను ములుకు విరిగి పారుటయు రామచం.ఎవరాయని తలదునిమిన 
బలంబులు _పారిసోవుంయు (ప. ప; అన్నమదేవుండు "నేయు 
యుద్ధంబున దులికి వరిగి పారుటయు, . రామదేవరాయం తలదునిబున 
బం=బులు పొరిహో వుటయు (సి. చ.) 


188. 
184. 
186. 
1886. 


187. 
188, 
189. 
190. 
191. 
192. 
1922 
198. 
194. 
195. 
196. 
197, 
l9Ta. 
198. 


పతాపరు[ద చం, త 115 


a 
బస (సు) రుఖానుని దళవాయింజేని (ప, వ; ని. చ.) 
పడుమర రాచర్హకాడ (ప. వ.) 
చావగా చిక్కిన ఐలంబు తొలంగ్‌పోవుటయు. 
కటకవల్ణ్లభుండును ముకుందసుందరుండును (వ. వ); కటక 
వల్లభుండు ముకుంద నుందరుండును 'వాని (సి. చ.) 
వుల్ణుఖానును (ప. ప.); 
రాచర్హకాడ. (ప. ప.) 
గిరవు (వి. చ.) 
వేలంబు (ని. చ;) బలంబు (ప. ప.) 
వుల్లుఖానుండు (ని. చ; ప. ప.) 
అన్న మదేవు=డు (ప. ప.) 


.పాఖాలచెరువు నిండి యెదురుకుమ్మిన (ప. వ.) 


జవానీములుకు (ప, ప.) 

తీసుట యెగ్గుగాదలంచి (వ. ప; ని. చ.) 

పొితవరులంటో (దో) లి (ని. చ, ప. ప.) 

బుచ్చారెడ్డి; బబ్బారెడ్డి! బూచారెడ్డి (నీ, చ.) 

జవానీములుకు (ప. ప. ); జమానులుఖాను (ని. చ.) 

పంపె (ని. చ.); పంవీ( ప. వ.) 

ఇచట “టిప్ప్తుసులాను” అనుట క్షమింపరాని “ము దారాష్షసము”. 
వరంగల్లు ఆచ్చుపతి, దానిని “మక్కీకిమక్కి.” అనుకరించిన నరెర్మద 
నాథ సాహిత్యమండలి[(తణుకు)వారి అచ్చు పతిలోత ప్ప, ' బిప్పుసుల్లా' 
నని(ప. వ.)లో గాని(సి.చ. );లో గాని లేదు.(ప. ప.) (ని. చ.)లలో 
'సులతాని' ఆని మా|తమే ఉన్నది. “టిప్పుసుల్తా'నే నరిఅయిన పాఠము 
యిన, పతాపరుదచరి, త దచనాకాలమును, అనగా ఏకా! మనాథుని 
కాలమున టిప్పుసులాను కాలము (18721899) తర్వాత, అనగా 
పందొమ్మిదవ శతాబ్దానికి తీనుకొనిపోవలనసి ఉంటుంది, “[పతాపరుదో 
చరిత (తణుకు, 1989) కు 80 వుటల ఉపోద్దాతాన్ని (వాని, 
దాని చారిఈకతను చర్చించిన శ్రీఖండవల్లి అక్ష రంజనంగారి దృష్టిని 


116 


ఈ పెద్దపొర పాటు త ప్పించుకొన్నది. ఇచి పంచె! / *పంపి అనే 
ఆక్షరాలను, లేఖకుడు 'టిప్పు' ఆని చదివినట్టున్నది. 
199. ఎనుబమి నూజు యేనుగులున్ను (ప. వ. );యెనుభి నూరు యేనుగులు 


(నె. చ.) 

2౨00. యిశకల జాతీ నాయకులు కొంత యుద్ధంబు జేసి సవయుటయు 
(ని. చ.) 

201. కయ్యంబు జేసి (ప. ప.) 


20 1ఇ.కొట్టు పడుఓటయు (ప. పం) 

0వ. ప. "ప, నీ, చ. లలో శాలివాహన శకాన్ని చెప్పరేదు. 

208. (పతాపరుదుని ఆయక బు చేసికొని (సి. చ.) 

౨04. జమాను ములకు (ప. ప;) జమానుమలుథాను (నీ, చ.) 

205. రాతి రాజును పనువుటయు (ప. ప) 

206, విడిపించిన (సి. చ.) 

జి07. మూడుతక్షల (ప. ప; ని. చ.) 

808. వేయిన్నేనూరు (ప. ప; నీ. చి.) 

20682 .ఎనుబిం| డును (ప. వ.) 

209. రాజ సంబంధులు (సి. చ.) 

210. వాక భాలలు యెనిమిడియు (నీ. చ్‌.) 

211. రజకక్షారకును వేయిన్ని, నకల నియోగంబుల వారు యేడు 
నూద్దను, రాజుయొక్క ఉఊత్తమాశ్వాంబులు యేనూరును, గజంబులు 
యెనిమిషీ నూర్హును (ని, చ.' 

2[2. తులా వుగుషంబునకు (నీ. చ.) 

218. అందరి నర్ద స్థితి (సి. చ.) 

814. తేనయితరని (ని, చ.) 


వ15. మీ దేశంబునకు ఆతిత్వరితంబుగ (సి. చ.) 
216. కావ్యంబు (ప. పం); సే. చ.) 
117. ఆంగ. కక ౭బు (ప. వ.) 


పతాపరు ద చరిత {17 


218. 


ఆ వుంగరం (ని. చ.) 


219. నడ్డంబై. యన్న (ప. ప; సి, చ.) 
డ్‌ = / 


220, 


221. 


822, 
228. 


228. 
226. 
226, 
227. 
228. 
229. 
880. 


శీ 1 


చ 


252, 


888. 
284. 
286. 
286. 
287. 


క టక బల్హహుని గజంబులు గెలువ శక ర్థింబులు గాకుండుటం జేసీ 
(ప. ప; సి. చ.) 


బల హునీ (సి. చ.) 
(శతి) 
ఇరది ఆయిదువేల గుజ్జంబులు నహాయంబు చేసి (ప. ప.) 


నరపతి రాయల గల్చుకొని సులతాని దళంబులి చుట్టిమెసకొని 
పతాపర్నుడుని మున్నున కొని పోవుట యెరింగి, ఆరిక ట్టుకొని 


యొక్క-నాటి రాతి (ప. ప; సి. చ.) 


విద్యానగ రంబు (ప. ప; సి. చ.) 

నరపతిరాయలు. ఆన్న మదెవునింగారి సముఖంబు (ప. ప; సే. చం) 
తమకు చె:పకము ఇవ్యచేసుకొని ;స ప.) 

మూడు యోజనంబుల మేర (నీ, చ; ప. ప.) 

మాటలాడుచున్న (నే. చం) 

ఈవిషయం సి, చ. లో లేదు. 

వారల బోధితుల జేసి (నీ, చ.) 


 డెబ్బదియా రేండ్డు (ప. ప; సి. చ.) 


రాజ్యభోగ ంబుల సహ్మసగుణిత భోగంబులు ఆక్కుడనునికి నానందం 
ఐబనిన (సి. చ.) 

నులతానియు ననేక విధంబులుగా నొడంబరచి (సి. చ.) 

ఒకనెల రాజ్యంబు పాలించి (ప, ప.) 
యిరువై వేలు (ని. చ.) 
తులావురుషంబులు (ని. చ.) 

కోటి (నీ, చ.) 


118 


2285, 


889, 


కడ 1, 


241. 


బి42. 


248. 


244, 
$5. 
£46. 
847, 
240. 
849. 
250. 
251. 


252. 
2$3ి. 


254. 


2ల్‌ఫ్‌ 
2ఫ్‌ గ. 


| పతాపరు[ద చరి! త 
జీవనంబు (ప. ప); జీవంబు (సి. చ.) 
యేక శిలానగ రలబు [పజల ఠాబమువు” మనుటయు (ని. చ.) 
రాజు తన వట్టంవుదేవిని రాణి నివాసంబునంగల 'కాంతలను కుమా 
రులను బంధువులను ఆహాతా్నిలను రఠాజకమారులను వృద్ధ వెళ్యుల 
శూూ చులను నానావర్ణ ంబుల రమ్మని చారుల -బుత్తెంచిన (ప. ప.) 
కోటలు మేడలును గ ఫహంబులు దక్క ఆబాలవృద్గ గోపాలంబును 
టు 
(ప. ప.) 
జ కూనుఖానుని (ప. ప.) 
నరపతిరాయుల కొమారుల (వ. వ.) 
రు దమదేవిసి (ప. వ.) 
రామడేవరాయలకు (ని, చ.) 
ముమ్మక్క_దేవిని (వ. ప; ని, చ.) 
రెండుకోట (సి, చ.) 
భా 
త నకూతురు రు దమదేవిని (వ. ప.) 
నరపతిరాయల బిలిచి (నె. చ.) 
తీర్చంబులాడి దుకూల వస్త్రంబులు చాలి (నీ. చ.) 
ని. చ; లో ప. ప. లలో కాలివాహనశక వత్సరం ఇవ్వలేదు. 
రుధిరో దారి నామస౭వత్సర మాఘశు ౫ గురువారంనాడు (ప, వ.) 
వీరభ్యదయ్యను (ప. వ, సి. చ.) 
ఇచటనుండి ప. ప లో ఉన్న భిన్నపారానికై చూడు అనుబంధం. +. 


. బెడదకోట (వ. ప, సి. చ.) 


ఇటు తర్వాత ప. వలో ఇచ్చిన పాఠానికై చూడు అనుబంభం. కీ. 


అనుబంధాలు 


120 'పతాపరు'ద చరిత 
an Sn టా 


అనుబంఛం. 1 


ళ్‌ nr శ స 
(చూడు. సూచక 28. ) 


అవమ్మిప్పులు వు రికామేష్టియను కృతువు గావించుటయు తత్క్భతు 
ముఖంబున ఆగ్నిహోతునీయందు శుభనూచకంబులు గానంబడుటయు ఆడిగని 
ఆట్టి వు తుడునయించునని నిశ్చయించి యా వావిర్భాగంబు మంత పూతంగా 
జేసీ సోమదేపఠాజు ఆ గమహిషియైన నిరియాలదేవికి కుడువంబెట్టబయు ఆ 
_పసాదంబు విశేషంబుతోడ సిరియాలదేవి గ ర్భంబు దాల్చుటయు సోమదేవరాజు 
(పమోదచిత్తుండై యావి|వులకు అపార ధనక నక వసువాహనం_బులు సమర్పించు 
టయు, అంత విధ్యుక్త్మవకారంబుగా గర్భధారణాదిక బులు (5 మక మంబున 
జేయచున్న సమయంబున త న్భృతాంఉంబంతయు కటక వల్లభుడు చారులచేవిని 
' యదరిపడి వివకృతంబు వృరాకాదని తల్లడిల్లి తన బంధుజనుల సమర్థులం 
దొరల రావీ=చి వారలకో కార్యంబూపహించి పత్నీయు క్రంబుగా సోమదేవరాజును 
జంవుటకునై యరువై నాలుగు వేల మదగ జలబులును పన్నెండులక్షల పదాతివర్గంబు 
లును లక్ష గుజ్బ_బులును గూర్చుకొని కందారంబువై విడియటయు, అంత 
సోమదేవరాజు కటక వల్దభునితో మహాయుద్ధంబు చేసి మాసద్యాయంబున గజ 

యుద్ధంబున గజపతిచే సోమదేవరాజు మడియుటయు, 
ప. ప. 1917, వు, 889. 


అనుబంధము .2 
(చూడు సూచిక . 81) 
అంత నెల్లూరు నుండి తిక్కనసోమయాజులు ఏతెంచిన ఆతని ఎదుర్కొని 
గణపతి మహారాజు వినయంబుగ భయభ కిని ఆతిథివూజ గావించి యతనిచే 
. మహావేదార్హ వ్యా ఖాన దె తాదై ౩తంబులగు బీవచిద్యిక అలశ్నణంబులును ధర్మా 
ధర్మంబులును రాజనీతి [పకారంబులును భారత వీరుల (పసాదం (|పతాపం) 
బును ఆదిగాగల ఆర్థంబులును వినుచునంత హనునుకొలిడ నినాసులగు భౌద్ధవు 
(లౌద్ద్లు) ల రావించి వారలు తిక్కనసోమయాజుల వాక్యళ క్తికి మెచ్చి యాతని 
బహు వకార ంబుల వూజించి యెవీమిడి [గౌామంబులు నొసంగి యతడు వచ్చిన 


,పతాపరు, ద చరిత 121 
a 


కార్యంలడిగెన తెక్కన సోమయాజులు ఆభూపాలునితో స్మృనిరి. నూర 
వంశ జుండి "౬ మన్మథసిద్ధరాజు నెల్టూరు ఏలుచలడగాను అతని దాయాదులు 
అక్క భీమన్న నతని బంధించి ఠాజక్ఞింబు యేలుచున్న వారు. ప్సీరు అక్కడికీ 
విజయంబు2సి మన్మథసిద్ద రాజును వుచరభిషి కని జేయవల.యు నను 
గణపఓ౬రాజు ఆస్టకాకయని ఒడంబడిన ఆతనికి లక్షదస్య -బు యజ్ఞంబునకు 
ఇచ్చి యజ్ఞకు ఎడలంబులు చేయించి అనుపుటయు. 

షప. వ. 1918. వు. 189 


అనుబంధం. తీ 


(చూడు నూచిక 117) 


కా [పతాపవీర ర్నచు: డు ఒద శ్రనాయకులను భట్టు "వదేవరాజు మల్లికార్జున 
' రాజు వీరదేవరాజు విశ్వదేవరాజు మొదలైన భట్టు రాజులు విలివించి వారికీ 
పీరికీ సమాన బహుమానాలు (పమాణో క్తిగా పంక్తిని గూర్చుండే సిర యం చేని 
ఆదివరకు ఇచ్చిన భాగములో మీకు సగము భాగము అని యిచ్చి ఆప్పుడు 
(శీ మత్ప్రతాపవీర ర్కుదుండును భట్టు రాజులును వద్మనాయింకులును ఒక 
పం క్రి గూర్చుండి భోజనంబులు చేసి బహుమాన్‌ఐచి అందుకు నాయక త్వంబునకు 
అర్హులుగా ఏర్పరచి ఒక్కొక్క కొత్తడంబునకు ఒక్కొక్కంరిని సర్వ లషణ 
సంపన్నునిగా ఏర్పరచి వారలకు ధనకనక వస్తు హాొహనాందోళికంను చీని సీనాంబ 
రంబు లొసంగి మరియు ఛ|త చామర ంబులును ఆలపఠ:బులును సాహసకృత్యంబు 
లకు బిరుదు లొసంగి డెబ్బదియేడు గో తంబుల డెబ్బది యేడుగురను ఇట్టు 
బహుమానంబుజేనీ వారలకు ఏకశినాగ రంబునకు శల్మాపాకారంబు వారలకు 
డెబ్బదియేడు కొ తడంటు లుండుటంజేసి వారి బంధువులను పద్మ నాయకులంజేని 
పుట్టకోట కొ త్తడంబుల నుండంజేని మరియు డెబ్బది యేడుగురు నాయకులకును 
త్ర మరాజ్యంబులో ఒక ్క_ఖాగ ము వంచియిచ్చి ఒక ,-భాగ బు బంధువులకును, 
ఒక్కభాగంబు తమ మూలబఐలం-బులకును ఒసంగి ఒక్క-భాగ బు వ్మివులకొస -గి 
తనవంళంబై న తనరాజ్య౨బు తనభండారంబునకు చెల్పంజని. 

ప.ప. 1918 ప. 287 288 


128 'పతాపరు[ద చరిత 
, న 
'ఆనుబంధం శ 
[చూడు నూచిక 1లెలీ) 


అందుల అప-నంబుల ఇచ్చు దేశంబులు కటక వల్ణభుండు లోనుగాగల 
2 


Fs 


చిల్లర రాజులు z పంవర్షంబును ఇచ్చు అప్పనంబులు ఇరవయి నాల్గుకోట్లు, తన 
భూమిపాలితంబె న రాజ్యుంబువలన వచ్చుధనంబు ఇతధయికొట్టు. ఇవిగాక ఆగ 
వోరంబులు (బాహ్మణులకు చెల్చుచుండె నాల్గువెయలు, దేవతా వై భవంబులకు 
రెండువె--0 ' ౫ మంబులు చెల్లుచుండె. ఇదిగాక త నభండారంబునకు వచ్చుచుండు 
నాలుగకోట్టు. 

+ (పతివర్షంబు తులాపురుషంబులకు మూడుకోద్ది యేబయిలతవలు, నిత్య 
వై భవంబునకు పరిమళ గ ంధకర్పూర కాళ్మీర, జవాజి, పరిమళంబులకు, పల కి 
భోజనంబులకును నగరి దీపాలకును నానాదేశంబుల నుండి ఒచ్చువిద్యార్థులకును 
పంచి పెట్టిన (ద్రవ్యంబు (వరివర్ష ంబును ఏ. మూడుకోల్ట ఆరువయిల శల యిరువయి 
వేయిలు.. నగరుగాచు నిశ్శంక వల్తభునకు జీతము పత్తివర్ష మును భటసహిత ౭బుగా 
ఎనుబయియెనిమిది లక్షల యరువయివేలు. ' ఆన్నస్మ తంబుల గోణుతి ఒక్‌ గ్రాక్‌ గ్రా 
స త్రంబునకు వేయింటికి చొప్పున నూరు స్మతంబులు ద్విజులకు ఏడాదికి ఒక్కా 
కోటి ముప్పు: లక్షలు. నగరి మొగసాల గొల్పు లక్ష ధనుర్ధిరులకు ఏడాదికి 
మూడుకోట్ల యెనుభయిలక్షలు. రాజ మదగజంబులకును ఉత్తమాశ్వంబులకును 
జీతబులవారికి రెండుకోల్లు యెనుబయిలక్షలు. ఏకశ4లానగ లంబునంగల దేవతా 
వై భవంబునకు ఒక్క-కోటి. రాజగ్భహంబులు క పేపనులవారికి |పతివర్షంబున 
ఒక ్మ-కోటియు వారణోొని వి శ్వేశ్వారునకు (్రీత్లై లమల్లికార్డునునకు శ్రీకాళహ సీ 
శ్యరునకు రామేశం రామేశ్యరునకు నానిక త్య ఒబకేశ్యరునకు అరుణాచలేశ్వరు 
నకు కొలనుపాక సోమేక్యరునకు ఏక వీరేశ్వరునకు వేములవాడ రాజేశ్వరునకు 


కో శేశ్యుర ము కళ్వురునకు గోక ర్లేశ్వరునకు పీరు మొదలయిన యీ శ్యరస్థానంబులకు 
(నీ రంగనాయకులు కంచి “వరదరాజు (శీ వెం ంక టేళ్వరులు “మంగళగిరి 


నృసింహస్వామి. సింవాిచలము ఆదివఠరాహమూర్తి (శీ కూర్మనాయకులు 
శ్రి జగన్నా యకులు భ[చాచలము శీరాములకును ది వ్యమూత్తోలకును '| పతివర్షంబు 
మూడుకొట్టు. తనభండార మునకు మూడుకోద్లు చెల్లుచుండె. 

ప. ప, 1918 వ. 298.2942 


పతాపరుద చర్చిత 1.28 


అందుల ఆఅప్పనంబులు యిచ్చు దేశంబులు; క టక వల్రభుండు లోనుగాగల 
చిల్లర రాజులు (ప్రతవరుషంబు యిచ్చు అప్పునంబులు యిరువై నాబ్లుకోట్టు,త న నిజ 
భుజపావింబై న రాజ్యంబు వలన ఒచ్చు రోజు ధనంబు మురువె కొట్టు. యిదిగాక 
ఆ; [గ హరంబులు (బాహ్మణులకు చెల్లుచుండె. దేవతా వె వై భవంబులకు రెండువేల 


గామంబులు చెల్చుచుంది. యిదిగాక తన భండారంబునకు వచు నలభ 7 గాలు 
| స్ప 
కొట్టకు [వతివరుషంబునకు (వయంబు: నిక వె ణవంబునకు గంధ "కర్పూర 


కాళ్మీర జవాది పరిమం (_దవ్యం) బులకు పం కి భోజనంబులకు, నగరిదీపాల 
వలుంగులకును, . నానా దేశంబుల నుండి వచు విదారులకు పంచివెటీఎ (ది) 
ol బీ వధ టి ' : 

[పతి వరుషంబును మూడుకోట్ల అరువై లషలు, వురంబుగాచు నిశ్శరిక వల్రభుని 
జీతంబు భట సహితంబుగా  పతివరుషంబును యెనభై యెనిమిది లక్షల మురువై 
వేలు, అన్న సతంబు లక్క వొక్కాక్క స్మతంబునకు వెయ్యేని చొప్పున నూరు 
న్న తంబులు, ద్విజులకు యేడావికి వొక్కకోటి ముప్రైలక్షలు, నగరిమొగసాల 
గొలుచు ; నవలక్ష ధనుర్ధరులకు యేడాదికి మూడుకోట్ల యెనభ్రై లక్షలు రాజు ముద 
గ జంబులకు వు త్రమాశ్యంబులకై జీతంబుల వారికీ 'కెండు కోట్ట యాభ లక్షలు, 
యేక శిలా ననరంబునగల దేవతా వై భవంబులకు వొక్కటియు, నగరిలో రాజ 
గ ఎహంబుల గట్టు పనివారికి | పతివరుషంబు నొక గ్రాటియు వారణాసి విశ్వేశ రు 
నకు, |శీశై లమల్లికార్డునునకుు, శ్రీ వెంక టేశ్వరునకు, [శీ రంగనాయకులకున్ను, 

య ౧ ౫ 

ఎకా!మేశ్యరునకు, రామేశ్వరునకు, గోక cy ఇరునకు మొదలుకొని దివ్య దేశనివాన 
మూర్తులకు వర్షంబునకు మూడుకోట్టు తన భండారంబున రెండుకోట్టు చెల్లుచుండె. 
సి, చ. వు. 154. 155 


అనుబంధం. 5 
(చూడు నూచిక. 18 7a) 
అంత నొక గ్రానాడు మాసశివరా తి యగుటయు, యా (పతాపరుదుండును 
శివజేవీయ్య (యు) నుపవనీంచి స్నానాది కృత కింబులరి దీర్చి, శ.ం:భులింగ ౦బు 
నగ రికింజని, యద్దేవునిం జూచి యచట. జాగ రణంబు సేయుచున్న సమయంబున, 
శివదేవయ్య సుగంధంబై న తేన్సు గ మిన (తేన్చినం జూచి పతాపరు[దుం 
డాశ్చర్య చిత్తుండై “మహత్మ, మాతోడనే వుపవనించితివి. ఈవేగి నంతయు 


124 (పకాపర్నుద చర్చిత 


నేమియు గుడుచుట లేదు నుగలధంటబై 1 (తేన్సు (లేన్నితివి కారణంబేమి ?” 
యనియడుగ"సటయు ఏవదేవుండును (పతాపర్నుదున కిట్టనియె “...యందు వనీ 
యిచిన ఆకగిచిడ” ననిన ఆఫ్బర్యపడి న నగరికీం జని విళాలాశ్ని దేవిని అడ్లిన, 
తానును సువర ర్ష్మపలమను చేబ=చి శివదేవయ్య యని నై వెద్యంబు. . .సమర్పించితి 
ననిన, రాజు ఆశ్చర్య పడి ౧వదేవయ, గారి మహాత్మ్యంబు గొనియాడి, యిటు 
మవామహుండై న శివదేవయ్య గురు డును, సఖుండును, మం ఓియునైై తనకు 
పెహామహిమ చేకూర్చుచుండె. 


ని. చ. వు. 156-.157లు 


అనుబంధం. 6 
(చూడు నూచిక . 188) 

ఆంతనొక నాడు శ్రీమత్సాగిపవీరరుదుండు కొలువై కూర్చున్న 
సమయంబున (పనంగవచనంబుల జ్యోతిషంబు తననామ్మని పాంచాంము వారు 
వాదించి యిందుకు పరీక్ష యిచ్చెద మని పా తోజు క న్నయ్య యనువాడు ఒక 
ముహూ _రంబున పాషాణంబువై లోహనలోకాదిగా మొత్తంచుటయు 
(్రీమ్మత్సా పవీరరు! దుండు ఆతనిమెచ్చి ఒక్క |గామంబు శాకాశనంబుగా 
నడువంజేనె. ఆదిగని హనుమకొండ రు|దేశ్యరునగు అర్బ్చకుండె న రు|దజియ్య 
యను శివ బాహ్మణుండు ఏతెంచి రాజసన్నిధిని నిలచి యిట్టనియె. పరీశ్షజూవి 
నంతనే పాం చాళ భక్తులకు జోోఅమషంబు రానేర్చునే? తమదని వ్యతీపాతకాలంబు 
న జిల్లేడుకొమ్మ విరచిన రక్త్రంబు గారుజయు ఆదిగని రాజు నంతోషి=చి ఒక్క 
గామంబును పల్టకీ కృపకేని యనివిన, ఆవార్త భూనురులెరింగి కటకటా 
యితరజాతుల _పజ్ఞలు మెచ్చి న్మిగహాన్ముగ హ సమర్హులెన వి పజన -బుల 
మహాత్మ్య్యంబులు ఎజుంగ రాదయ్యె అని రాజు సమ్ముఖ- బున కేతెంచి యిట్టనిరి. 
జోస్థతిషంబు వేదాంగ ఐట సీవెరుగుదువు. వేదవేదాంగం౭బులు విపుల కెకాని 
యితరజాతులకు ఎట్టు సిద్ధించును. పరీక్షజూవినది నిజంబుగాదు. ఆపనవేళ 
యెకి-గి యీధేనువు క్షీరంబు విచుకుదురేని జ్యోతిషంబు వారి సొమ్మనిన ఒక్క 
గొడ్డుటావును జూపుటయు, ఆది”ని మునుపు పరీష యిచ్చినవారు తొలంగిపోయి 


జీ 


[పంాపర్మువ చరిత 125 


నంజూచి వి పజనములలో వెలక త్తూరిసోమయ యనువారు ఏతెంచ ఆముహుర్దము 
వేళ యెరింగి ఆగొక్టుటావును పితికితేసుు కుంచెడుపాలు కురియుటయు, ఆదిచూచి 
యా శ్రీమ్మత్పతాపవీకరు[దుండు అత్యంత యముత్మయుండై యావ్మివుండు 
గోరినట్టు గోదావరీతీర మున కుశత ర్పణంబను ఆగ హార-బు నొసంపటయు. 


ప.ప, 1918, పు. 296. 


అనుబంధం. 7 


(చూడు నూచిక 2% ర్‌) 

వీరరుదయ్య పట్టాభిషి క్తుండై రా జంబు సేయు సమయంబున, అక్కద 

డిలీ సులాను రాజ దేవే.[ దుండు (శీ సుత్చ్రతాప వీరరుద మహారాజు శివ 
oe) యు అటో 
కోకంబున కేగుట విని పరమాత్ము =డగు పరంధాముుడగు నారాయణ. 
నారాధించ నుల్తాను దివ్యలోక ౨బునకు జనుటయు వుల్ణుఖా:::=ఊ  నిద్ధిఖానుండు 
నుడియుటయు తమ దేశంబులు దోచుద ముంత (పయోజనంబు జేసినవారు 
ఎవ్వరు అనిన నరపతి రాయులు ఇ=తచేసి రాయని సుల్తాను కొమారు=డు 
రదాకారుండై [పయాణభేరి వేంఎంచి మూడులక్షల గుృురంబులును పదిలశల 
పదాతి వగ్గంబులు గూర్చుకొని విజయనగ రంబువై చనువెంచు నప్పుడు వీర 
భ్యదయ్య సుల్తాని వారి వశంబున కొంచెంబుగా రాజ్యంబు లోను జేసుకొని 
మేలుల రానివ్యక ఆవ కష్ట మేరిగా రానివ్యక క_డ్డు గా=చి ముప్పది అక్షం 
పదాతి వగ్గింబు కో సులాను నారి బల౨బులతో యుద్ధంబు సేయుచు గఓ౬నముల 
గటి గవణ;బుం రానివ్యక యిటు వెక్కు_ భంగుల చికాకు సేయుచు పన్నె డు 
(ou) (ow) 

వరుష-బులు బోరి నులానెయు పిరుదిపియక అచట బెడడకోటయను పురంబు 
గావించుకొని యుఎడె. (కమ క్రమంబున కొంచెంబు నరపతి రాయులతో 
పోఠాడం జాలక తన భూములు తనకు లోనుగాక మరలబడుట విని ఢిల్రీకిపోక 
నరపతి రాయలతో సంధి చేసుకాని ఆ నరపతి వాయులకు అప్పనంబులు ఇచ్చి. 
ఇట్లు తన యేక ిలానగర బు ఢిల్రీ సులాను తన యాజ్ఞకు లోను చేసుకొని దేవా 
లయం బులు పడకొట్టించి బహు హువిధంబుల బాధ పెట్టటయ వీరభ్యదుండు స సహి=ప 
జారీక, తన బలంబు గూచ్పుకొని నులాను వారి భ' ర త్యులనందరిల దునిమి తానును 


1268 ' పతాపరు; ద చరిత 
_ _ 


పురలిబునం గల జనుల ఏకమై వురంబు వెడలి కొండమీద నున్న రాయులం 
గలనీ యుడుటయును. 


ప. వ, సంపుటం. 16, వు. 811 


అనుబంధం. రీ 
(చూడు నూచిక 256) 


[| 
ఇ 


(ఆనందనామ స:॥ ర జ్యేష్ట శు. 14 రోజున ఆదివారం సాయం[తం వరకు 
సంవూర్ణం చేసినది. తిరుపతి రాజు.) 

ఈ పుణ్య కథలు వినుండి. యిరునదేను కథలు గలిగిన క దుంబును 
కాకీిశ రాజుల వెలయం జేప్పెద. తొమ్మది నూట తోంబము వరుషంబులు 
పృశివి పాలించి నక లై శర సిద్ధిక రంబై. విలసిల్దుచుండు మొదటి హం" 
కందారింబు నుండి సోమదేవరాజు యేలు చుండంగాను కటక వల్లభుండు వచ్చి 
యుద్ధంబు చేని వానిచే మృతి నొందెన వెనుక సోమదేవరాజు వట్టంవు దేవి పారి 
వచ్చి హన్మకొండ లోను కుమారుని గాంచెను. ఆ మాధివవర్మ యను రాజు 
పద్మా శీ దేవి పర్మపసాదంబున ఎక చ[కంబుగా రాజ్యం దేలించిన వారి సా౭్మ|ప 
దాయకులు (శ్రీమత్సఏతాప వీరరు ముని పర్యంతం వర=గ టిని గట్టి పెక్క- 
నాహసంబులు చేని వెయ్యేండ్లు రాజ్యం బేలిన ఠొాజుల వెళయ: జెప్పెద వినుడీ. 


మాధవరాజు మొదలు 175 
పద్మ సేన రాజు ద్వితీయ: 80 
వెంన్నమరాజు తృతీయం 12 
గపండమరాజు చతుర్హం ల్‌ 
కుంతల దేవి పంచమ. 9g 
యెర్కు_దేవరాజు షష్టమ: 78 
భువనేక మల్లుడు న_వ్రమం 76 
తిభువనేక మల్లుడు అవ్టమం . 74 
కాకితపోల్‌ రాజు నవమం 72 


ర్ముదమరాజు దశమం 74 


| పకాపరు[ద చరిత 127 


సవాీదేవరాజు ఏకాదశ; వీ 

గ ణపతి3జు దాదళ = Ti 

రు[దమ దేవులు | తయోదోశ. ఏత 

అన్నమదేవుడు చతురశ- 19 

(శ 

[శీ నుక్ప్రతాప పీరరుుద మవహారాజు 

పంచాదశంబులపదిహేనుగురు 76 
999 


280 సోమదేవ రాజుల వరకు శాలివాహన శక చషోకాలు 1000, 
సోమదేవరాజు వద్దనుంచి (ఫీ మత్ప్రఏతాప వీకరుదుని పర్యంత ౧ రుధిరోద్గారి 
నామ సం; మూఘ జ, 5 గురువారము పతాపరు చుడు కైలాస: స=|పా ప్రీ 
ఆయెను. 295. ఎరభ్మదుని సమేత రాయుల వారు చేసినది. £84 అక్కన్న 
మాదన్న గారు హేవ క బి సం॥ వకు రక్తాక్షి నం॥ లో ఆక్కన మాదన్న 
గారు ముక్తిం నొందినది. నం! 1085 సాలు 1759. బిదిలెక్క- చేసినది. 
రుల్తీ వెంకన్న గారు జ: డేరావు పంతులు గారు చేసినది వట్నములోను. 


అనుబంఛం. 9 , 
' (ప్రతాపరుద్ర చర్మిత్రము (వరంగల్‌, 1980) చివర ఇచ్చిన అనుబభ ము. 
(మ. రా. బొల్లిం నాగలింగం గారు మా కార్గాలయమునకు [పతాపర్ముద 
చరిత నొకటి పంపి యుండిరి. దాని యందలి విశేషము లి=దు బొందు పరుచు 
చున్నారము;). 
(పతాపరుద చరి(తము 
(ది తీయ (పతియందు. గల విశేషములు) 
(ర్ముదుని పరిపాలన మందు) 
ద్వాదశ యోజన వి _సీర్ణంబుగాగల యోరుగ ల్లు పట్టణ: బునకు మున్నూట 
యరువది. సోమ నూర్యాద్యాలయములు మూడువేల శివాలయములు, మున్నూరు 
విష్ట్వాలయనులు కట్టించెను. మణియు( గంచుకోట ముటికకోట రాతికోట వుట్ట 
కోట భూమికోట కంపకోట గవిని కోటయను యెడుకోటల నిర్మించెను. 


[25 (ప్రశాపర్ముద చర్చిత 


మెగ కంచుకోటలో ర్ముదమవోరాజ గృహంబులును నిటిక కొటలోపల( 
౧న వేదిలింగ:బును, దానికి నై బతి దిగ్భాగంబున విరూపాక్ష రాజులును, 
నెడుకుకోయ రాజులు పామ భాగంబున, దేవరాజు గారు ఉతర భాగంబున 
నక్కిన రాజ గృహంబులు దూర్చుఖాగ బున, స్నాన సంధ్యా ద్యనుష్టాన జప 
ఒరాయణల యగ్నిహో[త నిత = కర్మాను ష్లానాధ్యాయన పరాయణులై యున్న 
[బాహ్మణో త్రముల గృహఃబులు రాతి కోటలోపల, వైశ్యగణ సమూవా గృహం 
బులు భూమి కోటలోపలం దక్కిన యష్టాదోళ కులంబుల వారు బుట్టకోటలోవల 
నివసించి యు=దురు. 


సకల సుఖమలు పాడిపంఓలు ధ:: ధాన. సమృద్ధియు మరకత మాణిక ్ర 
గోమేధిక పుష్యరాగ వజ వై డూర్యుంబులు మహదై శ్వర్యంబులు గలిగి 
సమ న రాజులచేర డాలి వుచుండ సువర్ణవర్షంబు యేడు గడియలు కురిసెను. 
సకలసేనా పరివార సహితు=డై ర్యుదుండు జాగరూకుండై. చతున్సము గ 
బు రాజ్యుంబు పొలి:పుచుండె. 


ఆ సమయ:బున విరూపాక్షరాజు యెరుకు కోయరాజులు దేవరాజులును 
న రాజులలో నాల్గుదిక్కుల నల్లు రాజులును బంవించి రాజంవరిపాలన 


మాజ్లావించి తాను సింహసనుస్తు _డై సుఖంబున నేలుచు=డె. 
జ ఛి 


విరూపాకరాజులు మొదలగు నల్గురు రాజులు తటాకంబులును వనంబు 

లును దుర్తంబులును ననేక -వాలయ:బులును నిర్మించి యనేక |బావ్మాణా[గ హార ' 

వృ వై మేత బులు గతించి నమ నదేశముల రాజుల-ద యవ' నముల( బుచ్చు 
ఆటీ అ చి al 


కొనుచు రాజ డరివాలన ఇయుచుండిరి. 


ద్యుదు.డు తమ (పధాన వర్ష:బులకు గ౨థర్వులు _ గజదేవ _ మధథవన 
దేవ - సోమదే'. _ బొౌవ్మాదెవ - సూర్యదేజ _ రామిదేవ - మంచన దేవ. విగ్యంభర 
దేవ _ ఆ, కయదే.. - కాంచనదేవ _ రాజదేవ - మంత్రులలో రాజ్యంబు సేయుచు 
విర్చ్పహత్యా = __ : (ధాన వర్గంబును బిలివించి వితృహత్యా దోషంబు 
పరిహరణార్థ :బుపాయ.. బడిగిన, తారు పన్నిద్దరు (పధానులు విచారించి 
మువాతపో ౫'రివ్టు డై గశ్రీనత్సగోతో దృవుండయిన కివబేవయ్య గారి యను 


పతాపరు[ద చరిత 129 


గవాప్మాతుడవై. వారిని బూజింపు చున్న తొలంగునని యాతని | పభావంబు 
రుదునకు( జెప్పిరి. 

అప్పుడు రదుండు దేవగురు రాయ! అని స్తుతిచేసి శివదేవయ్య గారి 
పాద పద్మ ంబుల కొజగి నా వితృ హత్యా దోషంబును నివారించుమని, వారి 
వలన మహదన్నుగ హపాతుండై భస్మ రు! దాక్షల . మహి మంబు జలినికొని 
(తీకాల ముల యందు బరునవేది శం ంభులింగ స్వామిని, నభిషేక భస్మ గంధాత్నిత 
ధూవదీప నై వేద్య తాంబులంబులతోడను నృత్యగీతవావ్య భేరమృదం గాది 
నాట్యంబుల రుంకారంబుల తోడను పూజ గావించుచుండెను. 


అప్పుడష్టాదళ వర్లంబుల వారు రుదుని దోషము పోలేదని యనుకొనగా 
నా మాటలు రాజువిని తనకు దోషవారణ దృష్టాంతము చూపించ వలె; “ని శివ 
దేవయ్య గారికి నమస్కారంబు చేసి యడిగెను. 


అప్పుడు వారు తారకోపదేశ స్థలమును నానంద కాననమును రు|దావానం 
బును మహా శ్మశానంబునకు కాశియనే పట్టణంబున గంగాస్నానము ' జేసికొనుచు 
విశ్వేశ్వరుని విశాలాచ్షి ని యన్న వూర్ణను భెరవగణ పతులను సేవించుకొనుచు [ది 
లోక గురుగురుమూ ర్తియె, మహాతపో గరిష్టండైన యుద్ధభటుని వంశన్థులున్న 
వారలు, దోష నివారణమునకును, నిదర్శనము జూవించుటకును, నమర్భు లని 
శివదేవయ్య రాజులకు. జెప్పెను. 


అప్పుడు రాజులందటు వారిచ్చటికి వచ్చు సదుపాయంబు చేయు మని 
శివదేవయ్య గారితో. జెవ్పిరి. అప్పుడు శివదేవయ్య గారు కాశీ, పట్టణంబునకు, 
బోయి మల్లనా రాధ్యుల వారిని ఓీరుగ ల్లు వట్టణమునకు( దీసికొని వచ్చిరి. 


అప్పుడు శివదేవయ్య గారు ర్ముదుండు మొదలయిన రాజులతో( జతురంగ 
బలాదులతో.( గూడ మల్లనారాథ్యుల': వారికి నేదురుగా.6 బోయి నమస్కారము 
చేసి వారిని _శంభులింగ స్వామి వద్దికి దీసికొని వచ్చిరి. 


అగంతరము శివదేవయ్య గారు మల్చనారాధ్యులకు ర్కుదుని పితృ దోష 
నివారణార్థము శంభులింగస్వామిని పలికించుమని యనిరి. అంత మల్పనారా ధ్యుల 


180 | పతాపరు,ద చరిత 


వారు శంభులింగ స్వామిని రుద్రుని దోషము పోయెనని యేడు ఘడియలు |పణవ 
సరము చేత పలికించెను. 

అప్పుడు శివదేవయ్య గాగు దప్ప సమన రాజులు అష్టాదశ వర్ణముల 
వారును చతురంగ బలాదుల సమేతముగ మూర్చచెందిరి. అంత కివదేవయ్మ 
. గారు మల్చనారాథ్యులతో మునువు పలికిన పలుకు శంభులింగస్వామిని నాజ్ఞావించు 
మని యనిరి. అప్పుడు మల్ఫనారాధు లు పరుసవేది లింగమును జూడగనే శబ్ద 
మణిగెను. అందణుమేల్కొనిరి. 

అప్పుడు రు|దు.డు విరూపాక్షరాజు మొదలయిన రాజులు మల్తనారా ధుగ్రల 
వారికి నమన్కారంబులు చేసి-యనేక మహాదానంబు లిచ్చి - గురుమూర్తులయిన 
శివదేవయ్య గారి కుమార్తెను మల్చనారాధ్యుల వారికి వివాహ=బు గావిచిరి. 
మజీయు వారికి ముదిగొండ తాలూకా యేడు గా మంబు లగ హారంబులుగ నిచ్చి 
వారిని ముదిగొండ (పవే7ంచ, బెట్టిరి. 


ముదిగొండ చగ్గజ మల్చనారాధ్యుల వారి కష్యుండు మనుమన్న యనేరాజు 
వెలుగూరనే [గ్రామమున కల్దాకట్టి:చి తటాక ములు నిర్మించెను. కోనేళ్లు తవ్విం 
య కు యలు 
చెను. వనంబులు వేమించెను. మల్ల నారాధ్యుల వారిని, టోషించుచు వూజించు 
చుండెను. ఈ మను మన్నయనే రాజు విజయనగ రమునకు దూర్చు భాగమున 
మరొక్క కిలా గటి చెను. 
వ భు 


ఇక్కడ శిదేవయ్య గారికిని ర్ముదుండు రాజులు సభుస్త |పభాన వర్గము 


లును నమ న రాజ్య భారములును జరువుచుండుమని వచిచి య్మగహారము అచ్చి 
వారిచేత నాకీర్యచనములు పుచ్చుకొను చుండిరి. 
(వీర ప్రతాపరు(ద్రుని పరిపాలనమందు ) 

పాలకుర్తి సోమనారాధ్యుల వారు బసవ వురాణాది [గంథమాల రచింవగా 
[బావ్మణులుకొందలు రాజుదగ్గ ర కేగి సోమనారాధ్యులు వేదాథ శ్రియనముల క్యూ దుల 
పాలుచేసెననిరి, ఆంత | బతాపరు; దుడు =.= ద" [బాహ్మణో_త్రములను 
విమర్శనబచేసుకొనుమని వచించెను.సోమనారాధ్యులవారు యాయూరిలో (బో (తయ్య 
యనే రజకుని బిలివీ_చి వానికి భస్మ రుదాక్షలు పంచాక్షరి యుపదేశము 


పతాపరుద చరిత్ర 181 


నూర్యమం|త్రిచేత(జేయించగానే నాత(డు తనపేరు మడివాలయ్య యని పెట్టుకొని 
త్మత్పభావమున సకల విద్యాసంప త్రిగలిగి యా పన్నెండు వేల |బాహ్మణులతో 
గూడ వాదించుచున్నానని వేదశాస్త్ర పురాణ నూ క్తుల చేత (వావ్మాణో త్రములతో 
శివుండే యధికుండని వాదించెను, అప్పుడు [ బావ్మణులందలు నోడి రుదుని 
తోటి మనయూర పుట్టిన చాకలి వానిచే నోడి లజ్జపడితిమని చెప్పిరి. 


ఎటులయినను నిక సోమనారాధ్యుల వారిని నోడించుదుమని తలంచి 
నా|బాహ్మణులు రుదునితో సోమనారాధ్యుల దర్శనము చేయవలసినదనియు, 
నాత(డు భవి ముఖము చూడని వాంయడగుటచే వరుసవేడి లింగమూర్తిని కౌగలించు 
కొని యుండుడనియు- దర్శనమయ్యుటప్పుడు మ్మాతము చేతులు వదులు (డ నియు 
జెప్పిరి. 


అటులే దర్శనమయ్యేటప్పుడు చేతులువదలవలెనని రుదుడు[పయత్న ము 
చేయ(గా జేతులు వదిలి రాక పోయెను, అప్పుడు సోమనారాథ్యులవారు క పటమును 
గ్పుర్తెరింగి ఓరుగల్లు వదలి దండకారణ్యమునం గోటికాయడ భూములలో నుండు 
మని కాపంబెట్టిరి, 


సోమనారా ధ్యులవారా పన్నెండువేల [బాహ్మణులను మడివాలయ్య గారివద్ద 
భస్మ రు దాక్ష పంచాక్షరి మంతోప దేశ మును గమ్మని కాపంబిచ్చిరి. మడివాలయ్య 
గారికి నిట్టి (పజ్ఞగలుగుటకు. గారణము సోమనారా ధ్యుల వారి. యన్న్ముగ హము 
తప్ప వేరుకాదు. 


సోమనారాధ్యులంత వతావరుదునిచే బహుమానముగా నివ్వు(బడిన 
పాలకు రిని దివేశించెను, 


(పతాపల్యుడ చరిత 


ap ఇల 64-914 2కి 
1201-966 క్‌ 049962 ‘2'g| 2౦౮ | 
mre pyre  § 261-914 ఆ 29 ౮ 
961-92 ‘Ag 
౩88-996 అఖంధ/ కదయ Lr | BTL-8%9 "22 శకటయ్ల క 
ర 9 
ole ర 
(ఇయాతతా oes gos కం (064౪). 084-099 “ag 
grog gpg 7 899-800 Wee eee 9008 
099-499 ‘8g 
_ై nyo ang Rg Tq Ea _ tue 
199-687 “Ag 
wroy pgm ఈ 6007 2 sy tog 
68%-698 “gl 
(eggs 102) ముం . [ఖా] 82 "శలకి Pagar 
ag] HONE MANN. * కీథంట్ల HR ! ROHN 0219 షఐ lang | 
(1 vw NR 


mon ogg - es le ౧-009 గ 
న Apron 


WORM § CpeqenpAy autre గ శం seAneqey oy] : ‘AJasteg twyeiqeieq ‘A ‘d J 


సై | I 0987-9971 “eg | 
8881-6961 _ eqs | |  egel-ga0et “fs sylagagl ఇ] 
8961-9061 ‘sg 
6981-6981. epgsslg 91 90614811 ‘Hee 62421 (1 
(9060704811 "నాకి! 
3961-6611 ఆగ 91 ౧2170901. 24 య... 
8170911 భి 
6611-9611 _ OPES 71 | 69017890) ‘Kea wpe 11 
0911-01 ఇ] 
_ 3817-0911 wel grt B901-798 "4౨ wolg or 
| 2701-0216 ‘sg 
4911-2111 weaglsn Er | 796-869 ఆ wag 6 
© 9HNT SON many రిం. 77 | 
Wg అ | 0467969 "శ! ప 
క. 8011-2101! weesegel eggs 01, 269-910 24 cxssgel 9 
స 968-018 ‘#7 ం 
a Ore ఇంతి ఇం 6 | srt  , “sats |) 


సల ఇ Vv 


]1లిత్తీ. (పతాపరుద చరిత 
అనుబంధం. 1 
నామసూచి 


(రాజోద్యోగులు, (పసిద్ధ వ్యక్తులు) 


అక్కున, బయ్యన్నలు కిం. 

అడప గుండయ్య ౩౭౦. 

అనంతాచార్యులు (ఆనం దాచార్యులు) ౫౧. 
అనుమడు ౧. 

అన్న మదేవుండు (ఇందులూరి) ౫౬. 


అన్నమదేవుడు ((పతాపర్నుదుని తమ్ముడు) 38, అవి ౪౬, 
౬౦, ౬౧, ౬౩, 
౬౬, ౬౮, ౬౯, 


“"ఇ0. 


అభిమను కడు ౨, 


ఆకుల చం|దయ్య తెరా 


ఉత్తుండభుజుడు ౩. 


ఊఉల్లుఖు కానుడు ౬౦, ౬౧, ౬౨, ౬కి, ౬౪, ౬౬, 2౦, 


ఎలుక దేవరాజు ౧౭, ౧౮. 


ఎటుక దేవరాజు (గుండమరాజు కొడుకు) ౧౭ 


| పతాపరు[ద చరిత 185 
ఎఅుకరాజు ౬, ౮, ౧౩, ౧౪. 
ఏకా మగురుండు ౫౫, 
ఏకా! మనాధుడు ( ఏకాంల బనాథుండు) 0, ౪౮, ౭౧. 


కనో+, జురాజు ౬౩, ౬౯. 
(కురా 


కుంతలిదేవి ౧౭. 
శ 


కుములమొల ౫౨+ 
ర న 


కృష్ణమాచార్యులు ౫౧, ౫౨. 
వి 2 


వ 
ఖై 
eK 
G9 
Ob 
En 


డు ౨౮,౨౯ ,౩౮,3౧,౩౨,౩౩,౩౪, ౩౯,౪౭, 


గర్షిరేయుండు ౧ 
గుండ అ (బహ్మయ 380౧, ౩౨. 
గుండంభట్టు అ, ౬౪, 


గోగుల మల్టులెంక ౪౬. 


గుండమరాజు ౧౬, ౧౭. 
చండవర్మ 8. 


జనమేజయుడు ౨. 


156 


జమానుములుకుష౯ణా, ౬8. 


జమారులుఖాను ౬౮. 


జెట్టివారి నాగులెంక ౪౬ 


తిక్కన సోకుయాజులు ౨౯, ౫౨. 
తేరాల భోజారెడ్డి ౬౨,౬౩,౬9౪. 
తిభువన మల్టుడు ౨౨. 

దూదికేశవ పిన్నయ ౨౬. 
నందుడు ౩, ౪. 


నరపతిరాయలు | విజయినగరాధీశుడు) ౬9, ౬౧, ౬౩, ౬౫, 
౬౬_, ౬-౮ ,20, 2౧4 
నరసింహరాయలు (విజయనగర [పభుపు) ౪౦. 


నాగనాథుడు ౧. 


నిడదవోలు చందాదేవుడు ౪౬. 


నిశ్శంక వల్లభుడు ౪౬, ౪౭, ౪౮. 
పండితారాథ్యులు ౩౧. 


పద్మనాయకులు ౩౯,౪౩,౪౬,౬౦,౬౧.౬౩, ౬౮:౬౯. 


పద్మ సేనుడు ౧౫ 


పాంచాలదేవి ౨౧. 
పాంచాల రాయడు ౧౯. 


పాండవులు ౨. 


ఫాలకు ది సూరప్ప ౪౬, ౫౫ 
prunes.) 


పాలకు రి సోమనాథుడు ౫౩, ౫౫, ౫౬, ౫౮. 


అనాటి 


పతాప (ఏర) ర్కుడుడు ౧, 5౩౫, ౩౭, 3౮, 3౯, ౪౦, అవి, 
9౫, ౪౬, ౪౭, ౪౮, ౪౯, ౫౦, ౫౧, 
$౨, 3%, HE, 22, ౫౮, ఏదొ, 
౬౦, ౬౧ ౬౨ ౬౩, ౬౪, ౬౫, 


౬.౬. ౬౭, ౬౮, ౬౯. 
పశ్చిమ దేశాధీశ్వరుడు ౫౯. 
బిరుదుఖానుడు ౬౦. 
భరతకథల ఆంబాదేవి (బిరుదుపా| త) ౪౫, 
భానుమతీదేవి ౩. 
భాస్క_రకవి ౪౫, ౫౨. 
భువనై కమల్టుడు ౧౮, ౧౯, ౨౦, ౨౦౧. 
మనుమసిద్ధి ౩౦. 
మల్రికార్డునభట్టు ౪౫, ౫౦, ౫౧, 2౨, E9౪. 
మల్లికార్జునుడు అహో; 9౬, ౬, ౬౪. 
మలేఖాను ౫౯, ౬౦. 


మహంకాళిదౌర ౪౬. 


188 


మహాదేవరాజు ఎ౨ి౬, ౨౮, _౨౯* 

మ హం దథ్రీపాదులు ౩౮. 

మాధవవర్మ ౯, ౧౦, ౧౧, ౧౨. ౧౩, ౧౪౧౫, 
౬౨, ౭౧. 

మాధవకశ్షర) ౬, ౭, ౮, ౯, ౧౦, ౧౨, ౧౩. 


ందదుడు ౬౦, ౬౧. 


ముమ్మమ్మ( క్క) 38, 8౪, ౩8౫, ౬, 52, ౪౨, ౬౮. 
యెరుకడేవరాజు ౧౬, ౧౮. 
రంగనాథుడు ౫౨, ౫క్క ౫౫ ౫౯, ౬౪. 
రాణాగంగదేవుడు ౧౬. 
రామచందదెవుడు ౬౬, ౬౮. 
రామదేవరాయలు ౫౯. 
రామారణ్యులు ౨౩, ౨౪౪౩౮. 
రు) దజియం ౨౫, ౪౩. 

న లి 
ర్యుదదేవుడు ౨౫, ౨౭, ౨౮, ౨౯, 3౫. 
రు దమదేవి (| వతాపరుదుని కూతురు) ౬౮. 


ర్యుదమ (గణపతి భార్య) ౨౯ ౩౪, ౩౫, 3౬, 3౭. 


"లంబోదరుడు ౩. 


లోకబాచయ్య ౪౫. 
వరదారామనాథు(0)డు ౪౫. 


విద్యానాథుడు ఒక 


_పతాపరు ద చ రః త 189 
విజయపాలుడు ౪. 
విరూపాక్షుడు ((పతాపర్నుదుని కొడుకు) ౪౨, ౭౦. 


విశాలాశ్న ((పతాపర్నుదుని భార్య) ౩౭, ౪౨, ౪౯౯, ౫౨, 


౬౯,20. 


విశంనాథుని రామలెంక ౪౬, 
వీరభ| దుడు (చాళుక్య) ముమ్మభ ర్త ౭౪. 
వీరభ| దుడు (్నపతాపర్ముదుని కొడుకు) ౪౨, ౭౦, ౭౧. 


పా 


వెన్నమరాజు ౧౬. 
వేంకటనాథుండు (విజయనగర (ప్రభువు) ౨౦, ౨౧౫ ౨౨. 


కరభాంరుడు ౪౬, ౬౪. 


శివదేవయ్య ౨౬3 30, ౩౪, 8౫, 3౩౬, 38౭, ౪౬, ౪౯, ౫౭, 
౬.౨, ౬౪, ౬౫, ౬౮, ౬౯ా, ౭౦. 

క ర దే 

శ్రా రంగమదెవి ౧౯, ౨౦, ౨౧. 


సాహిణీమారయ్య ౪౬. 


సింధురాజు ౬8౩. 
సిద్ధిఖాను ౬౩, ౭౦. 
సిరిగిరిమలు (వారాంగన) 2౫, 
యలు 
సిరియాలదెవి ౬, ౭, ర; ౯, ౧౨ ౧౪, ౧౪, ౭౧. 
సుదర్శన మితుడు ౫౦, ౫౧. 


సునంద ౩, ౪. 


140 (వతాపర్ముద చరిత 


సూరయాదిత్యుడు g 


సోమదేవరాజు ౪,౫; ౬, ౮, ౯, 8౯. ౭౧ 


అనుబంధం-1 8 


అంబాల ౩౪. 

అ(హ)మ(స్మ్రకొండ ౬, ౭, ౨౧, ౨౩, ౨౪, ౨౮, 33, 8౫, ౫ం,౬౨,౭౧. 
అమరవాది ౧౩, ౧౪. 
ఎ(యె)లుగూరు ౩౦. 
అయి(ఐ)నవోలు దళ, 

ఓరుగల్లు ౨8౩ ౨౪. 

కందారము ౪, ౫, ౬, ౭,౮. 
కటకము ౫, ౯, ౧౪, ౬ం. 
కల్లూరు ౫౧. 

కాశేశ రము ౨౩, ౨౪, ౪౧, ౬౮. 
కాశి ౪౧, ౬౭. 

కృష్ణ ౧, ౧౪, ౬౮, ౭౦. 


గంగాపురం ౨౩. 80. 


గణపవరము 38. 


_పతాపరు[ద చరిత  ildl 
గణపురము ౩౭. 
గయ ౪౧. 
గవిచెర ౩౧, 
ఇ 
గోదావరి ౧ 8, ౪%, ౫, 88, ౪౦, ౪౧, ౫౦, ౬౪, ౬రా, ౬౯. 


ఢిల్లీ వక, ౬౦, ౬, డర, ౭0, 26౫. 


కామిపర్ద ౪. గోిలూలా గిర = 62 
లగ. ౪1506 
డేకగిరి a 3౫, ౫౯. EK 7] 

“ంవగిరి ౩, ౪, డ్‌ _ ద్‌*ా5 a 


నెలూరు 80. 
య 
కు_చారాముములు ౩౦. 


పాకాల ౪౨, ౬౧. 


పారిదేళయు. ౫౯. 


వెగడకోట ౭౦. 


భాగీరధి ౪౧, ౪౪, ౪౭, ౪౮, ౫౭, ౫౮. 


మౌధ్గల్యము ౪౨, ఇరా; ౫ఈ౯ొ ౬౦, ౬౧. 


142 


రాచర్హ కలా, ౬౦. 


రామేశ్యరము ౪౦. 


విజయనగరము ౧౮, ౪౦, ౭౦. 


విదర్భ దేశము ౨౨౨. 
విందానగరము ౬౬. 


వేల్పుగొ ౨డ ౬౦. 


(ప్రరంగము ౪౮, ౫౨౨, 


౫౩. 


పతాపరుద చరిత